Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కలెక్టరేట్‌లో కాంగ్రెస్‌ ప్రచారం | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Mar 06,2021

కలెక్టరేట్‌లో కాంగ్రెస్‌ ప్రచారం

నవతెలంగాణ-వరంగల్‌
వరంగల్‌ అర్భన్‌ జిల్లా కలెక్టరేట్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వి. హనుమంతరావు, వరంగల్‌ అర్భన్‌, రూరల్‌ జిల్లా డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు ప్రచారం చేశారు. శుక్రవారం ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు హన్మకొండ జులైవాడలోని కలెక్టరేట్‌లో అన్ని విభాగాల్లో తిరుగుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు ఇ.వి. శ్రీనివాస రావు, టిపిసిసి అధికార ప్రతినిధి కానుగంటి శేఖర్‌, వరంగల్‌ జిల్లా మైనారిటీ సెల్‌ ఛైర్మన్‌ మహ్మద్‌ ఆయూబ్‌, గ్రేటర్‌ వరంగల్‌ మైనారిటీ సెల్‌ ఛైర్మన్‌ మీర్జా అజీబుల్లా పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కొరకు ప్రచారం..
కాజీపేట : వరంగల్‌, ఖమ్మం నల్గొండ పట్టభద్రుడు ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాములు నాయక్‌ గెలిపించాలని కోరుతూ శుక్రవారం కాజీపేట మండలం సోమిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు జనగామ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగా రాఘవ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేస్తోందన్నారు. నిరుద్యోగ భతి ఇవ్వకుండా ఉద్యోగ నియామకాలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. యూనివర్సిటీ లో సరైన సౌకర్యాలు కల్పించకుండా కేవలం ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వెళుతూ మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రమా రవీందర్‌ యాదవ్‌, లింగ మౌనికచరణ్‌ రెడ్డి, తొట్ల రాజు యాదవ్‌, నాయకులు గుర్రం కోటేశ్వర్‌ కుమార్‌ పాల్గొన్నారు..
రాములు నాయక్‌ నికార్సైన తెలంగాణవాది : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కాశిబుగ్గ : వరంగల్‌, ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్‌ నికార్సైన తెలంగాణ వాది అని టీపిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్‌ పరిచయ వేదిక కార్యక్రమం శుక్రవారం సాయంత్రం కాశిబుగ్గలోని కెవిఎస్‌ ఫంక్షన్‌ హాల్‌ లో డిసిసి వరంగల్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సామాజిక న్యాయానికి ప్రతి కాంగ్రెస్‌ పార్టీ అని అన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్‌ అని అన్నారు. టీఆర్‌ఎస్‌ బీజేపీలు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అని అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాములు నాయక్‌ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో అధికార టీఆర్‌ఎస్‌ ఆటలు ఇక సాగవు అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాములు నాయక్‌ భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పిసిసి మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ కార్పొరేటర్‌ యాకూబ్‌ పాషా, నల్గొండ రమేష్‌, భారత్‌, పీసీసీ కార్యదర్శులు ఇవి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మరిపెడ ఎస్సైగా శ్రీనివాస్‌రెడ్డి
అధికారులు నిర్లక్ష్యం వీడాలి
పది రోజుల్లో మర్మతు పనులు పూర్తి చేయాలి
ప్రజలు భయాందోళనకు గురికాకుండా ఫారెస్ట్‌ అధికారులు వ్యవహరించాలి
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌ వీపీ గౌతమ్‌
'మధుకర్‌రెడ్డి'పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి : టీజేఏ
దోపిడీ రహిత సమాజానికి ఉద్యమించాలి : సీపీఐ(ఎం)
పారదర్శకంగా 'గ్రేటర్‌ వరంగల్‌' రిజర్వేషన్లుఖరారు
ఉన్నతాధికారుల ఆరా.. !
నాసిరకంగా తహసీల్దార్‌ కార్యాలయ నిర్మాణం
తాటి ఈత చెట్లను తొలగించిన వారిపై కేసు
'గ్రేటర్‌ వరంగల్‌' ఎన్నికల కోడ్‌ అమలు
రూ.3 వేల కోట్లతో 'గ్రేటర్‌ వరంగల్‌' అభివృద్ధి
ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ముస్లిం సోదరులు సహకరించాలి
పట్టపగలే వ్యక్తి దారుణ హత్య
19న ఉచిత శిక్షణ, ఉపాధి మేళ..
ప్రజల కోసం పోరాడిన వారు అజరామరంగా నిలుస్తారు
మంత్రి కేటీఆర్‌ను కలిసిన కందుకూరి
'నగర'పోరు నగారా
అంబేద్కర్‌ ఆశయాలు కొనసాగించాలి
మంత్రి ఎర్రబెల్లి ఘననివాళి
పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ వెంటనే ప్రకటించాలి
మేయర్‌ పదవిపై టీఆర్‌ఎస్‌ నేతల నజర్‌
స్ఫూర్తి ప్రదాత డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌
అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
మానవతారాయ్ పై దాడి హేయం : కాంగ్రెస్‌
ప్రభుత్వ భూమి పలహారం !?
పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి : సీపీఐ(ఎం)
బామ్మర్దిని కత్తితో పొడిచి చంపిన బావ
గొప్ప తాత్విక వేత్త అంబేద్కర్‌ : కలెక్టర్‌

తాజా వార్తలు

07:12 PM

సీపీఐ మాజీ ఎంఎల్‌ఏ సుబ్బరాజు మృతికి సీపీఐ(ఎం)సంతాపం

07:10 PM

నా ఆరోగ్యం బాగుంది.. ఆందోళన చెందవద్దు: పవన్ కల్యాణ్

07:06 PM

బాలిక‌పై లైంగికదాడి..సెల్ఫీ తీసి

06:58 PM

కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌కు కరోనా..

06:33 PM

తిరుపతి ఉపఎన్నిక ముందు పార్టీలకు బిగ్ షాక్

06:07 PM

స్వచ్ఛందంగా లాక్ డౌన్..మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు

05:50 PM

యువ‌కుడి దారుణ‌ హ‌త్య

05:47 PM

కాకతీయ మెడికల్‌ కళాశాలలో కరోనా కలకలం

05:25 PM

విశాఖలో ఈదురు గాలుల బీభత్సం

05:15 PM

పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌

04:47 PM

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:26 PM

కోవిడ్‌ ఆస్పత్రిగా గాంధీ..ప్రతి 10 నిమిషాలకు..

04:09 PM

మంత్రి ఈటలకు సొంత జిల్లాలోనే షాకిచ్చిన నిరుద్యోగులు

04:06 PM

తెలంగాణ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

03:59 PM

తెలంగాణలో ఆక్సిజన్ కొరత ఉంది: ఈటల

03:55 PM

ఈరోజు రాత్రి నుంచి రెండ్రోజుల పాటు లాక్‌డౌన్‌

03:04 PM

ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌కు గుండెపోటు, పరిస్థితి విషమం

02:53 PM

సీఎంకు కరోనా..ఆస్ప‌త్రిలో చికిత్స‌

02:05 PM

లోటస్‌పాండ్‌లో కొనసాగుతున్న షర్మిల దీక్ష

01:50 PM

మాస్క్ లేకుండా రెండోసారి పట్టుబడితే ప‌దివేల జ‌రిమానా

01:37 PM

ఆదివారం సంపుర్ణ లాక్‌డౌన్

01:23 PM

చెరువులో దూకి తల్లి ఆత్మహత్య..అమ్మ వెంటే చిన్నారి.!

01:13 PM

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

01:10 PM

చార్మినార్ సహా హైదరాబాద్‌లోని ప‌లు పర్యాటక స్థలాలు మూసివేత

12:57 PM

కుంభ‌మేళాలో 30 మంది సాధువుల‌కు క‌రోనా పాజిటివ్‌

12:53 PM

ఘోర రోడ్డు ప్ర‌మాదం: ఇద్ద‌రు మృతి

12:44 PM

కరోనా నియంత్రణపై సీఎం జగన్ కీలక సమావేశం

12:35 PM

వాట్సప్..మే 15 వరకు డెడ్‌లైన్..!

12:11 PM

టీడీపీ ఎంపీ కేశినేనికి నానికి కరోనా పాజిటివ్‌

12:08 PM

ధోనీ మ‌ళ్లీ అలాగే చేస్తే..నిషేధం తప్పదు!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.