Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పుస్తక పఠనమే మేలు : డీసీపీ కేఆర్‌ నాగరాజు | వరంగల్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 16,2019

పుస్తక పఠనమే మేలు : డీసీపీ కేఆర్‌ నాగరాజు

నవతెలంగాణ-నయీంనగర్‌
పుస్తక పఠనమే మేలని డీసీపీ కేఆర్‌ నాగరాజు విద్యార్థులకు సూచించారు. గ్రంథా లయ వారోత్సవాల్లో భాగంగా హన్మకొండ సెంట్రల్‌ లైబ్రరీలో శుక్రవారం ఏర్పాటు చేసిన నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌజ్‌ పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్మార్ట్‌ ఫోన్‌ల కంటే పుస్తకాల పఠనానికే అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. స్మార్ట్‌ఫోన్‌లతో ఉపయోగాలున్నా, సమయపాలన కరువైంద న్నారు. అత్యంత విలువైన సమయాన్ని విద్యార్థు లు వృథా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాల పఠనం ద్వారా విజ్ఞానాన్ని సముపార్జించొచ్చన్నారు. నవతెలంగాణ పబ్లిషిం గ్‌ హౌజ్‌ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను పుస్తక ప్రియులు, విద్యార్థులు వినియోగిం చుకోవాలన్నారు. పబ్లిషింగ్‌ హౌజ్‌ నిర్వాహకుల కృషి అభినందనీయమన్నారు. అనంతరం వరంగల్‌ అర్భన్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ మహ్మద్‌ అజీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు, పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించడంపై వారి తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. పుస్తక పఠనంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌజ్‌ పుస్తక ప్రదర్శనలో ప్రత్యేక డిస్కౌంట్‌ల ద్వారా పుస్తకాలు పొందొచ్చన్నారు. అనంతరం నవ తెలంగాణ పబ్లిషింగ్‌ హౌజ్‌ జిల్లా మేనేజర్‌ బండారి బాబు మాట్లాడుతూ.. ఈనెల 20వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన ఉంటుందని పదిశాతం డిస్కౌంట్‌ ఇస్తున్నామని తెలిపారు. ఇందులో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీనిని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై వ్యాస రచన పోటీలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఎం అలివేలు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మళ్లీ అదే సీన్‌..
విద్యార్థులను..తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే..
నెల రోజుల్లో గోదావరి జలాలు
రియల్‌ ఢమాల్‌..!
ఘనంగా అంబేద్కర్‌ వర్థంతి
చెరువులు, కుంటల ఆక్రమణలపై సర్వే చేయాలి
మేడారానికి మెరుగైన రవాణా సౌకర్యాలు
10న గవర్నర్‌ రాక
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
విదేశీయుల సందర్శన
నూతన ఆవిష్కరణలు చేయాలి : ఎమ్మెల్సీ
హోంగార్డుల పాత్ర కీలకం
ఎస్‌టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా మధుసూదన్‌
'డబుల్‌' కోసం ఎదురు చూపు
షెడ్డు నిర్మాణం కోసం నగదు అందజేత
క్రిస్మస్‌కు దుస్తులు సిద్ధం
హరితహారం మొక్కలను కాపాడాలి
మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ
పరిహారమందిస్తేనే భూములిస్తాం.. : రైతులు
స్లమ్‌ ఏరియాల అభివృద్ధికి కృషి
జాతరలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి
గురుకుల ఇంటర్‌ పాఠశాలకు దరఖాస్తుల ఆహ్వానం
12న ఎమ్మార్పీఎస్‌ చలో ఢిల్లీ
కొత్తకొండ ఆలయ ఈవోగా సులోచన
డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు
అక్షరాస్యత పెంచడంలో ప్రభుత్వం విఫలం
షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత భోజనం
గణపురం ఎస్సైగా రాజన్‌ బాబు
గీత కార్మికులకు తీవ్ర గాయాలు

తాజా వార్తలు

11:26 PM

రైలు ఢీకొని విద్యార్థి మృతి

11:12 PM

సమ్మక్క-సారలమ్మ జాతరకు 4వేల బస్సులు

11:06 PM

మద్యం మత్తులో యువకుల వీరంగం

11:00 PM

ప్రతిపక్షాల గళాన్ని అణచివేయడం సరికాదు: థరూర్‌

10:51 PM

ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం

09:59 PM

లోకేష్‌ రాహుల్‌ అవుట్‌.. భారత్‌ స్కోరు 154/2

09:50 PM

దిశ నిందితుల మృతదేహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలి

09:42 PM

12 ఓవర్లకు భారత్ స్కోరు 110/1

09:30 PM

నిత్యానంద హైతీకి వెళ్లారు: ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటన

09:06 PM

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌..

09:01 PM

రూ 80 లక్షల విలువైన ఉల్లి పట్టివేత

08:45 PM

భారత మార్కెట్లోకి ట్రయాంప్ రాకెట్ 3 బైక్

08:40 PM

చెలరెగిన విండీస్‌ బ్యాట్స్ మెన్లు.. భారత్‌కు భారీ లక్ష్యం

08:32 PM

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విజయశాంతి వ్యాఖ్యలు

08:30 PM

నల్సా ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎన్వీరమణ బాధ్యతలు

08:27 PM

హెట్మియర్‌, పోలార్డ్ అవుట్‌..

08:22 PM

టాప్‌-10 పీఎస్‌ల్లో తెలంగాణకు చోటు

08:16 PM

నిత్యానంద ఎక్కడ ఉన్నాడో అంచనా వేయలేకపోతున్నాం

08:11 PM

మూడో వికెట్‌ కోల్పోయిన విండీస్‌.. 16 ఓవర్లకు 155

08:08 PM

1500 లంచం తీసుకుంటూ చిక్కిన సబ్‌రిజిస్ట్రార్

08:05 PM

విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి కమిటీ : ఇంద్రకరణ్‌

07:46 PM

కేంద్ర సైనిక దళాల నిధికి పవన్ కల్యాణ్ కోటి విరాళం

07:45 PM

10 ఓవర్లకు విండీస్‌ స్కోరు 101/2

07:41 PM

టీడీపీకి బీద మస్తాన్ రావు గుడ్ బై

07:34 PM

కడపలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

07:16 PM

తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌

07:07 PM

ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు ఉన్నాయి: జగ్గారెడ్డి

07:00 PM

సోమాలియా దిశగా ప్రయాణిస్తున్న ‘పవన్’ తుపాన్

06:52 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ

06:43 PM

భర్తను ప్రియుడితో కలిసి చంపిన భార్య.. నిందితులు అరెస్ట్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.