Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం | వరంగల్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 19,2019

ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం

- మావోయిస్ట్‌ పార్టీ కార్యదర్శికి జెడ్పీ చైర్మెన్‌ సవాల్‌
నవతెలంగాణ-ములుగు
తనపై చేసిన ఆరోపణల మీద ఏటూరు నాగారంలోనే ప్రజా క్షేత్రంలో తేల్చు కుందామని సీపీఐ మావోయిస్ట్‌ పార్టీ కార్య దర్శి సబితకు జెడ్పీ చైర్మెన్‌ కుసుమ జగదీశ్వర్‌ సవాల్‌ విసిరారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యా లయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో మావోయిస్ట్‌ పార్టీ ప్రకటనపై ఆయన స్పందించారు. తాను ఏటూరు నాగారంలో 34 ఎకరాల శ్మశానవాటిక భూమిని వేర్వేరు పేర్ల మీద అక్రమంగా ఆక్రమించుకున్నట్టు చేసిన ఆరోపణలు అవాస్తవాలని తెలిపారు. ఏటూరు నాగారంలోని 20 ఎకరాల గ్రామ ఉమ్మడి భూమిని సైతం ఆక్రమించినట్టు ఆరోపణ చేయగా ఆ భూమి ఏటూరునాగారంలో ఉన్నదనే విషయం ఇప్పటి వరకు తనకు తెలియదన్నారు. ఆరో పణలు నిరాధరమని చెప్పారు. మావోయిస్ట్‌ పార్టీ కార్యదర్శి సబిత బేషరతుగా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాను నిజాయితీగా ఉన్నందు వల్లే కేసీఆర్‌ జెడ్పీ చైర్మన్‌ చేశారని చెప్పారు. నాలుగు కూడా గడవకముందే ఏటూరునాగారంలోని కోడి పుంజుల అంగడి, శ్మశాన వాటిక భూములను ఆక్రమించారంటూ నింద వేయడం బాధాకర మన్నారు. కరపత్రంలో చేసిన ఆరోపణలకు మావోయిస్ట్‌ పార్టీ కట్టుబడి ఉంటే ప్రజాక్షేత్రంలో విచారించి ఏ శిక్ష వేసినా తాను సిద్ధమేనన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మళ్లీ అదే సీన్‌..
విద్యార్థులను..తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే..
నెల రోజుల్లో గోదావరి జలాలు
రియల్‌ ఢమాల్‌..!
ఘనంగా అంబేద్కర్‌ వర్థంతి
చెరువులు, కుంటల ఆక్రమణలపై సర్వే చేయాలి
మేడారానికి మెరుగైన రవాణా సౌకర్యాలు
10న గవర్నర్‌ రాక
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
విదేశీయుల సందర్శన
నూతన ఆవిష్కరణలు చేయాలి : ఎమ్మెల్సీ
హోంగార్డుల పాత్ర కీలకం
ఎస్‌టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా మధుసూదన్‌
'డబుల్‌' కోసం ఎదురు చూపు
షెడ్డు నిర్మాణం కోసం నగదు అందజేత
క్రిస్మస్‌కు దుస్తులు సిద్ధం
హరితహారం మొక్కలను కాపాడాలి
మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ
పరిహారమందిస్తేనే భూములిస్తాం.. : రైతులు
స్లమ్‌ ఏరియాల అభివృద్ధికి కృషి
జాతరలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి
గురుకుల ఇంటర్‌ పాఠశాలకు దరఖాస్తుల ఆహ్వానం
12న ఎమ్మార్పీఎస్‌ చలో ఢిల్లీ
కొత్తకొండ ఆలయ ఈవోగా సులోచన
డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు
అక్షరాస్యత పెంచడంలో ప్రభుత్వం విఫలం
షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత భోజనం
గణపురం ఎస్సైగా రాజన్‌ బాబు
గీత కార్మికులకు తీవ్ర గాయాలు

తాజా వార్తలు

07:12 AM

పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

07:03 AM

రేపు దేశవ్యాప్తంగా సీటెట్‌

06:54 AM

బార్‌ లైసెన్సు దరఖాస్తు గడువు పెంపు

06:53 AM

15ఏళ్ల బాలికపై లైంగికదాడి

06:46 AM

మహిళను వేధిస్తున్న పూజారి అరెస్టు

06:43 AM

విశాఖలో వన్డే మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు ప్రారంభం

06:38 AM

63 వేల మారుతి కార్ల రీకాల్

06:33 AM

నేడు నగరానికి ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

06:20 AM

నేడు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ బంద్‌

11:26 PM

రైలు ఢీకొని విద్యార్థి మృతి

11:12 PM

సమ్మక్క-సారలమ్మ జాతరకు 4వేల బస్సులు

11:06 PM

మద్యం మత్తులో యువకుల వీరంగం

11:00 PM

ప్రతిపక్షాల గళాన్ని అణచివేయడం సరికాదు: థరూర్‌

10:51 PM

ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం

09:59 PM

లోకేష్‌ రాహుల్‌ అవుట్‌.. భారత్‌ స్కోరు 154/2

09:50 PM

దిశ నిందితుల మృతదేహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలి

09:42 PM

12 ఓవర్లకు భారత్ స్కోరు 110/1

09:30 PM

నిత్యానంద హైతీకి వెళ్లారు: ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటన

09:06 PM

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌..

09:01 PM

రూ 80 లక్షల విలువైన ఉల్లి పట్టివేత

08:45 PM

భారత మార్కెట్లోకి ట్రయాంప్ రాకెట్ 3 బైక్

08:40 PM

చెలరెగిన విండీస్‌ బ్యాట్స్ మెన్లు.. భారత్‌కు భారీ లక్ష్యం

08:32 PM

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విజయశాంతి వ్యాఖ్యలు

08:30 PM

నల్సా ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎన్వీరమణ బాధ్యతలు

08:27 PM

హెట్మియర్‌, పోలార్డ్ అవుట్‌..

08:22 PM

టాప్‌-10 పీఎస్‌ల్లో తెలంగాణకు చోటు

08:16 PM

నిత్యానంద ఎక్కడ ఉన్నాడో అంచనా వేయలేకపోతున్నాం

08:11 PM

మూడో వికెట్‌ కోల్పోయిన విండీస్‌.. 16 ఓవర్లకు 155

08:08 PM

1500 లంచం తీసుకుంటూ చిక్కిన సబ్‌రిజిస్ట్రార్

08:05 PM

విశ్వకర్మల సమస్యల పరిష్కారానికి కమిటీ : ఇంద్రకరణ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.