Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్మికులకు 7లోగా జీతాలు చెల్లించాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 19,2019

కార్మికులకు 7లోగా జీతాలు చెల్లించాలి

- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
- జీఎం కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-భూపాలపల్లి
సింగరేణి సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రతినెలా ఏడో తేదీలోగా జీతాలు చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్‌ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్‌ కార్మికులు జీఎం కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడారు. భూపాలపల్లి పారిశ్రామిక ప్రాంతంలో 20 ఏండ్లుగా వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు వేతనాలు సరిగా అందక దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెలా జీతాలు సకాలంలో చెల్లించడం లేదని తెలిపారు. రోడ్లు ఊడ్చి, మురికి కాల్వల్లో పని చేసి కార్మికులు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. పని ప్రదేశాల్లో తాగునీటి, టెంట్‌, ఇతర సదుపాయాలు కల్పించడాన్ని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సకాలంలో వేతనాలు చెల్లించడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మరింత పెద్దఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జీఎం కార్యాలయం అధికారులు గేట్‌ వద్దకు వచ్చి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తీసుకున్నారు. సమస్యలను యాజమాన్య దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు బొట్ల చక్రపాణి, నాయకులు రామస్వామి, మొగిలి, రాజయ్య, బాబు, రవి, సమ్మయ్య, సారమ్మ, శారద, ఉమ, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో పాదయాత్ర
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మిక జేఏసీతో చర్చలు నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం మీదుగా తహసీల్దార్‌, జీఎం కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సాయిలు మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొట్ల చక్రపాణి, నాయకులు రాజయ్య, కృష్ణ, రజాక్‌, రామస్వామి, రమేష్‌, శేఖర్‌, శ్రీనివాస్‌, సురేష్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమలుకు నోచలే..
ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
మేడారం జాతరకు పటిష్ట భద్రత
అమలుకు నోచలే
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు రావాలి : కలెక్టర్‌
డంపింగ్‌ యార్డ్‌, శ్మశాన వాటికల పరిశీలన
రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
'రైతులకు ఉత్తమ సేవలు అందించాలి'
నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు
అడవుల రక్షణకు అహర్నిశలు కృషి : డీఎఫ్‌ఓ
బయ్యారం పోలీస్‌స్టేషన్‌ తనిఖీ
పెంచిన వేతనాలను నేరుగా చెల్లించాలి
'ప్రగతికి పూస్తున్న కాలుష్యం' కరపత్రం అవిష్కరణ
జిల్లాస్థాయి చెకుముకి సంబరాలు
టీఆర్‌ఎస్‌ 45వ డివిజన్‌ అధ్యక్షుడిగా అశోక్‌
కన్నెపెల్లి పంప్‌హౌజ్‌ నీరు ఎత్తివేత
'15న చెకుముకి సంబరాలు'
ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన
'రోడ్లపై మద్యం తాగితే కఠిన చర్యలు'
కంప్యూటర్‌ విద్యతో ఉపాధి అవకాశాలు
సర్వీసు రూల్స్‌ విడుదలపై హర్షం
భారత్‌ బచావో ర్యాలీకి తరలిన కాంగ్రెస్‌ నాయకులు
మినీ జాబ్‌ మేళాకు 255మంది హాజరు
మామునూరు ఎయిర్‌ పోర్ట్‌కు గ్రీన్‌సిగల్‌
ప్రజలకు అందుబాటులో పోలీసులు : ఎస్సై
'డబుల్‌' స్థలం కబ్జా... తహసీల్దార్‌ పరిశీలన
మద్యం షాపులను తరలించాలి : సహ చట్టం రక్షణ వేదిక
కల్యాణలక్ష్మి పేదలకు వరం : ఎమ్మెల్యే గండ్ర
గ్రామాభివృద్ధికి అందరూ పాటుపడాలి

తాజా వార్తలు

09:17 PM

రెండో వికెట్ కోల్పోయిన వెస్టీండీస్‌

08:55 PM

ఎంబీబీఎస్‌ సీట్ల పేరుతో ఘరానా మోసం

08:48 PM

రూ.100 కోట్లు దాటిన శబరిమల ఆదాయం

08:34 PM

కేఏ పాల్ ఫిర్యాదు.. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

08:33 PM

హెట్మెయిర్ సెంచరీ

08:31 PM

ఫిలిప్పీన్స్ భూకంపం ఘటనలో ముగ్గురు దుర్మరణం

08:29 PM

హోప్ హాఫ్ సెంచరీ

08:23 PM

మ్యాచ్‌ మధ్యలో స్టేడియంలోకి కుక్క...

08:12 PM

పర్యాటక కేంద్రంగా రామప్ప చెరువు : పార్ధసారధి

08:06 PM

రైతుని కోటీశ్వరుడిని చేసిన ఉల్లి

07:43 PM

హెట్మెయిర్‌ అర్ధ శతకం

07:41 PM

మినీలారీ బైక్‌ ఢీకొని : ముగ్గురు మృతి

07:29 PM

రేపు ఉన్నావ్‌ తీర్పు వెల్లడించనున్న ఢిల్లీ హైకోర్టు

07:23 PM

పెంచిన విజయ పాల ధరలను ఉపసంహరించుకోవాలి

07:20 PM

బాలీవుడ్‌ నటి అరెస్ట్‌

07:14 PM

ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలి: పసుపు రైతులు

07:04 PM

తిరుమలలో కొనసాగుతన్న రద్దు...

06:51 PM

హీరో బషీద్ అరెస్ట్

06:48 PM

రోడ్డుప్రమాదంలో హోం గార్డు మృతి

06:38 PM

తొలి వికెట్ కోల్పోయిన విండీస్

06:32 PM

కలెక్టర్లు, ఎస్పీలకు 17న సీఎం జగన్‌ విందు

06:28 PM

ఢిల్లీలో బస్‌లు దగ్ధం

06:19 PM

మిల్లర్లు ధాన్యం​ కొనుగోలు చేసేలా చర్యలు: కన్నబాబు

06:15 PM

కనీస గౌరవం ఇవ్వటంలేదు: గౌతు శిరీష

05:49 PM

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

05:44 PM

విండీస్ టార్గెట్-289

05:33 PM

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష

05:29 PM

తూ.గోలో రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి

05:19 PM

చెన్నైలో ముగిసిన గొల్లపూడి అంత్యక్రియలు

05:13 PM

చౌటుప్పల్‌ పంతంగి టోల్‌గేట్‌ వద్ద వాహనాల రద్దీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.