Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
ప్రజలకు ఎల్లవేళలా పోలీసులు అందుబాటులో ఉంటా రని ఎస్సై రాజన్బాబు అన్నారు. శుక్రవారం నగరంపల్లి, గొల్లపల్లి గ్రామంలో మహిళలకు డయల్ 100పై గురువారం అవగాహన కల్పించారు. ప్రజలు డయల్ 100ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు పోలీసులంటే భయపడొద్దని అన్నారు. ఎలాంటి సమస్య తలెత్తినా పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. ప్రజలు పైరవీకారులను తీసుకురావొద్దని సూచించారు.