Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అదానీకి రుణం ఇవ్వొద్దు.. | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Nov 28,2020

అదానీకి రుణం ఇవ్వొద్దు..

- ప్లకార్డులతో పర్యావరణవేత్తల ఆందోళన
- ఆస్ట్రేలియా.. ఇండియా మ్యాచ్‌ మధ్యలో నిరసన
సిడ్ని : ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో... ఏడో ఓవర్‌ బౌలింగ్‌ వేయటానికి నవదీప్‌ సైనీ సిద్ధమయ్యాడు. ఇద్దరు వ్యక్తులు ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ గ్రౌండ్‌లోకి ఎంటరయ్యారు. అదానీకి ఎస్బీఐ మిలియన్‌ డాలర్ల రుణాన్ని ఇవ్వొద్దని ఆ ఫ్లకార్డులపై రాసి ఉన్నది. సెక్యూరిటీ సిబ్బంది తేరుకునేలోపే వారు పిచ్‌వద్దకు చేరుకున్నారు. వారి టీషర్టుల మీద స్టాప్‌ అదానీ అని స్టిక్కర్లు ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన కార్పొరేట్‌ దిగ్గజం గౌతమ్‌ అదానీ ప్రధాని మోడీకి అతి సన్నిహితుడు. దేశంలోనే కాదు విదేశాల్లోనూ అదానీ దందా కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాలో ఉన్న బొగ్గుగనులకు వ్యతిరేకంగా అక్కడ భారీ నిరసనలు కొనసాగిన విషయం విదితమే. కాగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని కోల్‌మైన్‌కు 5వేల కోట్ల రుణం ఇచ్చేందుకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) అంగీకరించింది. దీనికి సంబంధించి ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం క్రికెట్‌ మైదానం వెలుపల పర్యావరణ వేత్తలు బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. అదానీ మైనింగ్‌ వల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతున్నదని ఆ ప్రదర్శనలో నినాదాలు చేశారు. ఈ ప్రదర్శన కొనసాగుతుండగా..మరోవైపు ఇద్దరు నిరసకారులు పిచ్‌ వద్దకు వచ్చి మరీ ప్లకార్డులు ప్రదర్శించటం గమనార్హం. అయితే 2014లో ఒక బిలియన్‌ డాలర్ల రుణం అదానీకి ఇవ్వటానికి ఎస్బీఐ ఒప్పుకున్నది. అయితే దీనికి వ్యతిరేకంగా నిరసలతో ఎస్బీఐ వెనక్కి తగ్గింది. ప్రతిపక్షపార్టీలు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన విదితమే. ఐదు పెద్ద బ్యాంకులు (సిటీబ్యాంక్‌, రాయల్‌ డైచే, బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్లాండ్‌,హెచ్‌ఎస్‌బీసీ,బార్క్లే) అదానీకి రుణాన్ని తిరస్కరించాయి. తాజాగా పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగిస్తున్న ఆయనకు ఎస్బీఐ రుణం ఇవ్వకూడదని క్రికెట్‌ స్టేడియంలో పిచ్‌ వద్ద ఆ యువకులు నిరసన ప్రదర్శన చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మానవత్వంతో విడుదల చేయండి
స్కాట్లాండ్‌ స్వాతంత్య్రానికి మరోసారి రెఫరెండం!
బోల్సోనారోను అభిశంసించాలి
ప్రతి అమెరికన్‌ బ్యాంకు ఖాతాలో రూ.లక్షన్నర నగదు
పారిస్‌ ఒప్పందంలో తిరిగి యూఎస్‌
ఆకలి కోరల్లో...
అమెరికా ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా హైన్స్‌
బాగ్దాద్‌ లో ఆత్మాహుతి దాడులు
జో బైడెన్‌ అనే నేను
వైట్‌ హౌస్‌ కు గుడ్‌ బై..
పెరుగుతున్న సామాజిక అంతరాలు
60 దేశాల్లో బ్రిటన్‌ కరోనా వేరియంట్‌
ఒక్కరోజులో అత్యధిక కరోనా మరణాలు
తొలి రోజే 15 డిక్రీలపై బైడెన్‌ సంతకాలు
గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు
కౌంట్‌ డౌన్‌..
అంత సులభమేమీ కాదు!
ఆర్థిక సంక్షోభంలో ట్యునీషియా
లిబియా సంక్షోభ పరిష్కారంలో పురోగతి
వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలు :డబ్ల్యూహెచ్‌ఓ
దుర్బేధ్యమైన కోటగా వాషింగ్టన్‌!
శామ్‌సంగ్‌ చీఫ్‌ కు జైలుశిక్ష
కరోనా కాలంలోనూ చైనా సత్తా
తొలి 10 రోజుల్లో.. డజన్ల కొద్దీ కార్యానిర్వాహక ఆదేశాలు : బైడెన్‌
క్యూబాపై కక్షగట్టిన ట్రంప్‌
నార్వేలో 29కి చేరిన వ్యాక్సిన్‌ మరణాలు
వెనిజులా ఆపన్న హస్తం
ఇండోనేషిియాలో భూకంపం
ట్రంప్‌ పై నెగ్గిన అభిశంసన తీర్మానం
వ్యవసాయ సంస్కరణల్లో ఇదొక ముందడుగు

తాజా వార్తలు

12:59 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

12:50 PM

తెలంగాణ ఆంధ్ర తారతమ్యాలు మాకు లేవు..క‌ళ‌లే మా ఊపిరి

12:44 PM

ఆజాద్​ మైదానానికి భారీగా తరలివచ్చిన రైతులు..

12:36 PM

ఆటో బోల్తా.. ఒకరు మృతి

12:22 PM

మూసాపేట దుర్గామాత ఆలయంలో విగ్రహం తొలగింపు

12:14 PM

కొత్త‌కోటలో గుప్త నిధులు.?

12:06 PM

యువకుడి వేధింపులు భరించలేక 7వ తరగతి బాలిక ఆత్మహత్య..

11:50 AM

విమాన ప్రమాదంలో నలుగురు ఫుట్‌బాల్‌ ప్లేయర్స్ మృతి

11:49 AM

తెలంగాణ‌లో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

11:32 AM

ఒకే కుటుంబంలోని నలుగురిపై ఓ వ్యక్తి లైంగిక దాడి..

11:29 AM

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్

11:20 AM

నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి కోవింద్

11:09 AM

గణతంత్ర దినోత్సవం.. నేపథ్యంలో సరిహద్దులో గట్టి బందోబస్తు

11:00 AM

ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో అగ్నిప్రమాదం..

10:56 AM

రూ.1.28కోట్ల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం

10:48 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

10:43 AM

పటాన్‌చెరువులో ఘోర రోడ్డు ప్రమాదం

10:40 AM

దేశంలో కొత్తగా 13వేల పాజిటివ్ కేసులు..

10:32 AM

రైతుల ఉద్యమానికి మద్దతుగా ముంబైలో నేడు భారీ ర్యాలీ..

10:12 AM

దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్ లో అత్యధికం!

09:47 AM

చిరుత దాడిలో జింక మృతి

09:46 AM

టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

09:42 AM

రాంనగర్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు దారుణ హ‌త్య‌

09:36 AM

తెలంగాణచౌక్‌లో కొట్టుకున్న నాయకులు

09:14 AM

వనస్థలిపురంలో యువకుడిపై మూకుమ్మడి దాడి

09:13 AM

కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం

08:34 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

08:32 AM

నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

08:27 AM

కాంగ్రెస్ ఎంపీపై దాడి

08:03 AM

కుమార్తెలను దారుణంగా కొట్టి చంపిన తల్లిదండ్రులు!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.