Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
  • అసెంబ్లీ ఆవరణలో సిద్ధూ ఫోటోల‌ను కాల్చేశారు..!
  • పోలవరంపై ఏపీ సీఎం సమీక్ష
  • సిద్దూ మీద విరుచుకుపడిన ప్రశాశ్‌ సింగ్‌ బాదల్‌ ...
  • ఈనెల 24న టీడీపీలో చేరుతున్నా: కిశోర్ చంద్రదేవ్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
యెమెన్‌ స్కూల్‌ బస్సుపై వైమానిక దాడి | ప్రపంచం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Aug 10,2018

యెమెన్‌ స్కూల్‌ బస్సుపై వైమానిక దాడి

- 29 మంది మృతి, 48 మందికి గాయాలు
సనా : యెమెన్‌లో సాద ప్రావిన్స్‌లోని ఓ స్కూల్‌ బస్సుపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 29 మంది మృతి చెందగా, మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి ఘనీ నాయబ్‌ తెలిపిన వివరాల ప్రకారం...హౌతి తిరుగుబాటు దారుల జనాభా అధికంగా ఉన్న సాద ప్రావిన్స్‌లో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్‌ సమీపంలో గురువారం వైమానిక దాడి జరిగింది. చిన్నారులతో ప్రయాణిస్తున్న ఓ బస్సుపై వైమానిక దాడి జరగడంతో 29 మంది మృతి చెందారు. 48 మంది గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ఈ ఘటనకు పాల్పడినట్టు ఏ ఉగ్రసంస్థ ప్రకటించు కోలేదు. సౌదీ సంకీర్ణదళాలే ఈ దాడికి పాల్పడి ఉంటాయని పోలీస్‌ అధికారులు అనుమానిస్తున్నారు. అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. వైమానిక దాడిలో మృతి చెందిన చిన్నారులల్లో అత్యధిక శాతం మంది 10ఏండ్ల లోపు చిన్నారులే ఉన్నారని అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఖురాన్‌ పఠనం ముగించుకొని తమ ఇండ్లకు తిరిగివెళ్తున్న క్రమంలో ఈ దాడి జరిగిందని అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ సంస్థ తెలిపింది. కాగా, యెమెన్‌లోని తిరుగుబాటు దారులను లక్ష్యంగా చేసుకొని సౌదీ సంకీర్ణదళాలు గత కొంతకాలం నుంచి వైమానిక దాడులకు పాల్పతున్నాయి. అయితే, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, రద్దీగా ఉండే మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో, వందలాది మంది అమాయక ప్రజలు మృతి చెందారు.

యెమెన్‌ స్కూల్‌ బస్సుపై వైమానిక దాడి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పాక్‌ ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి
కార్ల్‌మార్క్స్‌ సమాధిపై మరోసారి..
జాదవ్‌ కేసు మళ్లీ తెరపైకి..
నోబెల్‌ శాంతి పురస్కారానికి ట్రంప్‌ నామినేట్‌
బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం
బార్సిలోనాలో భారీ నిరసన ప్రదర్శన
పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం : ఇరాన్‌
ఆ మిలిటెంట్లను విచారించండి..
దుబాయ్ లో ప్రవాస భారతీయుడి అరెస్ట్‌
జెరూసలేం రెండింటికీ రాజధాని..
సంఘర్షణ వద్దు.. సహకారమే ముద్దు
అమెరికాలో కాల్పులు
కొలంబియా సరిహద్దుకు బలగాల తరలింపుల
ప్రజలే నా బలం! : లూలా డసిల్వా
కిమ్‌తో సదస్సు సక్సెస్‌పై ట్రంప్‌ ధీమా
పాలస్తీనా శాంతి క్రమానికి కృషి
ఆదివారం పాకిస్తాన్‌ చేరుకోనున్న సౌదీ యువరాజు
అంతరిస్తున్న కీటకజాతులు
స్పెయిన్‌లో ముందస్తు ఎన్నికలు..!
ఉగ్రవాదులకు మద్దతిస్తే ఖబడ్దార్‌
రోహింగ్యా శరణార్థులను ఆదుకోవాలి
నైజీరియాలో ముగిసిన ఎన్నికల ప్రచారం
ఉగ్రవాదులకు మద్దతిస్తే ఖబడ్దార్‌
అత్యవసర పరిస్థితి ఉత్తర్వులపై సంతకం చేయనున్న ట్రంప్‌
అమెరికాను వణికిస్తున్న 'జొంబీ డీర్‌'వ్యాధి
మరో మహామాంద్యం
చైనా, అమెరికా వాణిజ్య చర్చలు షూరూ
పాక్‌లో పర్యటించేముందు ఆలోచించండి
వెనిజులాపై దాడికి అమెరికా కుయుక్తులు
వచ్చే వారం అమెరికాతో శాంతి చర్చలు
Sundarayya

Top Stories Now

veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi

_

తాజా వార్తలు

01:52 PM

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

01:52 PM

అసెంబ్లీ ఆవరణలో సిద్ధూ ఫోటోల‌ను కాల్చేశారు..!

01:42 PM

పోలవరంపై ఏపీ సీఎం సమీక్ష

01:42 PM

సిద్దూ మీద విరుచుకుపడిన ప్రశాశ్‌ సింగ్‌ బాదల్‌ ...

01:39 PM

ఈనెల 24న టీడీపీలో చేరుతున్నా: కిశోర్ చంద్రదేవ్

01:36 PM

జగన్ కు సవాల్ విసిరిన గంటా

01:31 PM

భారత్‌లో పాక్‌ సినీ కళాకారులపై నిషేధం..

01:29 PM

విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం: మంత్రి కళా

01:24 PM

నగరానికి చేరుకున్న ఆర్థిక సంఘం ఛైర్మన్‌

01:20 PM

అమర జవాను భార్యను దోచేశాడు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.