Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పోలీసుల అదుపులో జ్యోతి హత్య కేసు నిందితుడు
  • ఆటోపై లారీ బోల్తా ఒకరు మృతి..
  • పూణెలో కశ్మీరీ జర్నలిస్టుపై దాడి!
  • అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభం..
  • చత్తీస్‌గడ్‌లో స్వైన్‌ ప్లూతో ఏడుగురు మృతి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
అఫ్ఘాన్‌లో జంట పేలుళ్లు | ప్రపంచం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Sep 07,2018

అఫ్ఘాన్‌లో జంట పేలుళ్లు

-  20 మంది మృతి
కాబూల్‌: అఫ్ఘనిస్థాన్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. దేశ రాజధాని కాబూల్‌కు సమీపంలోని షిటీ నగరంలో పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో 20 మంది మృతి చెందారు. వీరిలో ఇద్దరు స్థానిక జర్నలిస్టులు ఉన్నట్టు సమాచారం. కాబూల్‌ సమీపంలోని దస్త్‌ ఈ బార్కి ప్రాంతంలో తొలుత పేలుడు సంభవించింది. స్థానిక జిమ్‌లో రెజ్లింగ్‌ మ్యాచ్‌ జరుగుతుండడంతో జనం గుమిగూడారు. ఓ సూసైడ్‌ బాంబర్‌ అక్కడకు చేరుకున్నాడు. బయట ఉన్న గార్డు మీద కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం జనం మధ్యలోకి వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 18 మంది మృతిచెందినట్టు హోంమంత్రి నజ్రత్‌ రహీమీ తెలిపారు. అయితే, ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలో మరో పేలుడు సంభవించింది. రెండోసారి కారుబాంబు పేలిందని మంత్రి తెలిపారు.
ఈ పేలుడులో సమీమ్‌ ఫర్మార్జ్‌ (28), రమీజ్‌ అహ్మదీ (23) అనే ఇద్దరు జర్నలిస్టులు మృతిచెందారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. రెండు ఘటనల్లో సుమారు 70 మంది వరకు గాయపడినట్టు సమాచారం. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడులకు పాల్పడినట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. ఇటీవల కాబూల్‌, పరిసర ప్రాంతాల్లో దాడులు పెరిగిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక ముష్కరమూకలు ఈ దాడులు చేస్తున్నాయి. అఫ్ఘాన్‌ ప్రభుత్వానికి అమెరికా మద్దతుగా నిలుస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు.మృతుల కుటుంబాలకు అఫ్ఘాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది అమానవీయ ఘటన అని పేర్కొన్నారు. ఈఏడాది ఏప్రిల్‌30న కాబూల్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 25 మంది మృతి చెందారు. మృతుల్లో 9 మంది మీడియా ప్రతినిధులు ఉన్నారు. గతనెలలో దస్త్‌ఏ బార్చీ ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 34 మంది మృతి చెందారు. ఈరెండు దాడులకు బాధ్యత వహించినట్టు ఐఎస్‌ ప్రకటించుకుంది.

అఫ్ఘాన్‌లో జంట పేలుళ్లు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒక చిన్న ప్రయత్నం..
హెచ్‌-1బీ భాగస్వాముల
కొరియా అమరవీరులకు ప్రధాని మోడీ నివాళి
నీళ్లు ఆపేస్తే నష్టం లేదు: పాక్‌
ఆస్టరాయిడ్‌పై దిగిన హయబుసా
జపాన్‌లో భూకంపం
ఢాకాలో భారీ అగ్ని ప్రమాదం
నెతన్యాహూ ఓటమి కోసం కూటమి
దక్షిణ కొరియాలో మోడీ పర్యటన..
పాలస్తీనాలో హెబ్రాన్‌ మసీదు దాడి ఘటనకు 25ఏండ్లు
జర్మనీ నుంచి మెక్సికోకు తుపాకుల అక్రమ రవాణా
ఆయుధాల గదిలో పేలుడు
తాలిబన్ల ఏరివేతకు అఫ్ఘాన్‌ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌
పునరావాసం 4.7శాతం మందికే..!
ఉగ్రవాదంపై ఉమ్మడి చర్యలు చేపట్టాలి
అర్జెంటీనాలో కదం తొక్కిన మహిళలు
'వాషింగ్టన్‌ పోస్ట్‌' మీడియా సంస్థపై పరువునష్టం దావా..!
పుల్వామా దాడి పిరికిపందల చర్య : ట్రంప్‌
థెరిసా మేకు ఎదురుదెబ్బ
ఐరోపాలో క్షిపణులు ప్రయోగిస్తే తీవ్ర పరిణామాలు
ఆధారాలు చూపండి : పాక్‌ ప్రధాని
భార్య హత్య, ఆపై భర్త ఆత్మహత్య
నేనెవరి మాట వినను...
ఈజిప్టులో ఆత్మాహుతి దాడి
సైనిక తిరుగుబాటు ఆరోపణలపై 281 మంది అరెస్ట్‌
జ్యుడీషియల్‌ కస్టడీకి మాల్దీవుల మాజీ అధ్యక్షుడు
లేబర్‌పార్టీకి ఏడుగురు ఎంపీల రాజీనామా
శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం
పాక్‌కు సౌదీ సాయం
ఫలించిన ఐరాస మధ్యవర్తిత్వం
Sundarayya

Top Stories Now

veera
bird
sama
mani
kodi
vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు

_

తాజా వార్తలు

10:44 AM

పోలీసుల అదుపులో జ్యోతి హత్య కేసు నిందితుడు

10:39 AM

ఆటోపై లారీ బోల్తా ఒకరు మృతి..

10:37 AM

పూణెలో కశ్మీరీ జర్నలిస్టుపై దాడి!

10:37 AM

అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభం..

10:29 AM

చత్తీస్‌గడ్‌లో స్వైన్‌ ప్లూతో ఏడుగురు మృతి

10:21 AM

భారీ హిమపాతానికి కాశ్మీర్‌లో ఇళ్లు నేలమట్టం

10:17 AM

శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభించిన షబ్బీర్‌అలీ

10:14 AM

వరల్డ్ కప్‌ భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై కపిల్‌ కామెంట్స్

10:12 AM

నాలుగురు ప్యానెల్ స్పీకర్లు వీరే..

10:09 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.