Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కేటీఆర్‌‌ను కలిసిన మంత్రి తలసాని
  • ప్రముఖ కోచ్‌పై పదేళ్ల పాటు నిషేధం..
  • జమ్మూలో నేడు ఏడుగంటల పాటు కర్ఫ్యూ సడలింపు
  • కాంగ్రెస్‌-సీపీఐ(ఎం)ల మధ్య సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన
  • వరల్డ్ కప్‌లో పాక్‌ అవసరమా..తొలగించండి!
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
లిబియా తీరంలో రెండు పడవలు మునక | ప్రపంచం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Sep 12,2018

లిబియా తీరంలో రెండు పడవలు మునక

- 100 మంది మృతి
ట్రిపోలి : లిబియా తీరంలో రెండు పడవలు మునిగాయి. ఈ ఘటనలో 100 మంది మృతి చెందారు. మృతుల్లో 20 మంది చిన్నారులు ఉన్నారు. మరికొందరు గల్లంతయ్యారు. ఇంజిన్‌లో తలెత్తిన లోపం కారణంగా ఓ పడవ మునిగిపోయిందని అధికారులు అనుమానిస్తున్నారు.
సరిహద్దు సహాయక బృందాలు తెలిపిన వివరాల ప్రకారం...ఈనెల1న లిబియా నుంచి రెండు పడవలు బయలుదేరాయి. మధ్యధరా సముద్రంలో బయలుదేరిన ఈ రెండు పడవల్లో సూడాన్‌, మాలి, నైజీరియా, కామెరూన్‌, ఘనా,లిబియా, అల్జీరియా, ఈజిప్టు దేశాలకు చెందిన పౌరులు ప్రయాణించారు. ఇంజిన్‌లో తలెత్తిన సమస్య కారణంగా లిబియా తీరంలో ఓ పడవ మునిగిపోయింది. ఆ పడవలో ప్రయాణిస్తూ నీటమునిగినవారిని రక్షించేందుకు మరో పడవలోని ప్రయాణీకులు ప్రయత్నించారు. అయితే, సహాయక చర్యల్లో పాల్గొన్న సహచర ప్రయాణీకుల్లో కొంతమంది నీట మునిగినట్టు సమాచారం. రెండు పడవల్లో మొత్తం 185 మంది ప్రయాణించినట్టు సరిహద్దు సహాయక బృందాలు తెలిపాయి. వీరిలో కొంతమంది ఆచూకీ తెలి యాల్సి ఉంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, లిబియా తీరంలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిమితికి మించి పడవల్లో ప్రయాణం చేయడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది జరిగిన పడవ ప్రమాదాల్లో 3వేల మంది మృతి చెందారు.

లిబియా తీరంలో రెండు పడవలు మునక
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పునరావాసం 4.7శాతం మందికే..!
ఉగ్రవాదంపై ఉమ్మడి చర్యలు చేపట్టాలి
అర్జెంటీనాలో కదం తొక్కిన మహిళలు
'వాషింగ్టన్‌ పోస్ట్‌' మీడియా సంస్థపై పరువునష్టం దావా..!
పుల్వామా దాడి పిరికిపందల చర్య : ట్రంప్‌
థెరిసా మేకు ఎదురుదెబ్బ
ఐరోపాలో క్షిపణులు ప్రయోగిస్తే తీవ్ర పరిణామాలు
ఆధారాలు చూపండి : పాక్‌ ప్రధాని
భార్య హత్య, ఆపై భర్త ఆత్మహత్య
నేనెవరి మాట వినను...
ఈజిప్టులో ఆత్మాహుతి దాడి
సైనిక తిరుగుబాటు ఆరోపణలపై 281 మంది అరెస్ట్‌
జ్యుడీషియల్‌ కస్టడీకి మాల్దీవుల మాజీ అధ్యక్షుడు
లేబర్‌పార్టీకి ఏడుగురు ఎంపీల రాజీనామా
శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం
పాక్‌కు సౌదీ సాయం
ఫలించిన ఐరాస మధ్యవర్తిత్వం
అఫ్ఘాన్‌లో వైమానిక దాడులు
స్విట్జర్లాండ్‌లో పట్టాలు తప్పిన రైలు
పాక్‌ ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి
కార్ల్‌మార్క్స్‌ సమాధిపై మరోసారి..
జాదవ్‌ కేసు మళ్లీ తెరపైకి..
నోబెల్‌ శాంతి పురస్కారానికి ట్రంప్‌ నామినేట్‌
బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం
బార్సిలోనాలో భారీ నిరసన ప్రదర్శన
పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం : ఇరాన్‌
ఆ మిలిటెంట్లను విచారించండి..
దుబాయ్ లో ప్రవాస భారతీయుడి అరెస్ట్‌
జెరూసలేం రెండింటికీ రాజధాని..
సంఘర్షణ వద్దు.. సహకారమే ముద్దు
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

11:39 AM

కేటీఆర్‌‌ను కలిసిన మంత్రి తలసాని

11:36 AM

ప్రముఖ కోచ్‌పై పదేళ్ల పాటు నిషేధం..

11:33 AM

జమ్మూలో నేడు ఏడుగంటల పాటు కర్ఫ్యూ సడలింపు

11:30 AM

కాంగ్రెస్‌-సీపీఐ(ఎం)ల మధ్య సీట్ల సర్దుబాటులో ప్రతిష్టంభన

11:24 AM

వరల్డ్ కప్‌లో పాక్‌ అవసరమా..తొలగించండి!

11:12 AM

తలసానికి శుభాకాంక్షలు తెలిపిన 'మా' సంఘం..

11:06 AM

బాలీవుడ్‌ నిర్మాత రాజ్ కుమార్ మృతి..

10:58 AM

ఆ ఆస్పత్రిలో ఐదేళ్లలో వెయ్యి మందికిపైగా శిశువులు మృతి...

10:43 AM

ఈ నెల 24 నుంచి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం...

10:34 AM

మరో నాలుగు రోజుల్లో ముగియనున్న నుమాయిష్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.