Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
త్వరలో గాల్లోకి నాసా ఎలక్ట్రిక్‌ విమానం | ప్రపంచం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Nov 12,2019

త్వరలో గాల్లోకి నాసా ఎలక్ట్రిక్‌ విమానం

వాషింగ్టన్‌: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సన్నద్ధమ వుతోంది. నాసా ఏరోనాటిక్స్‌ తొలిసారిగా అత్యాధునిక ప్రమా ణాలతో తయారు చేస్తున్న 'ఎక్స్‌-57' విద్యుత్‌ విమానాన్ని త్వరలో గాల్లోకి పంపేందుకు చకచకా పనులు పూర్తి చేస్తోంది. ఇటీవల ఏరోనాటిక్స్‌ ప్రయోగశాలలో దీనిని ప్రదర్శించింది. ఈ మేరకు ఆ సంస్థ ట్విట్టర్‌లో పలు వివరాలు వెల్లడించింది. 14 విద్యుత్‌ మోటార్లతో నడిచే ఈ విమానానికి ఎక్స్‌-57 'మాక్స్‌వెల్‌'గా పేరు పెట్టింది. ఈ విమాన తయారీ 2015లో ప్రారంభం కాగా, ఇటలీకి చెందిన టెక్నాం పీ2006టీ విమానాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నారు. ఎడ్వర్డ్‌ వైమానిక దళ బేస్‌ నుంచి ఇది ఆకాశంలోకి దూసుకెళ్లేందుకు ఇంకా సంవత్సరం వేచి ఉండాలని సంస్థ తెలియజేసింది. గత రెండు దశాబ్దాల కాలంలో నాసా తయారు చేసిన సిబ్బంది విమానాల్లో మాక్స్‌వెల్‌ మొదటిది కావడం విశేషం. ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్‌ బ్రెంట్‌ కోబ్‌లీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. 'ఇప్పటికే పలు ప్రైవేటు కంపెనీలు విద్యుత్‌ విమానాల్ని తయారు చేయడం ప్రారంభించాయి. కానీ నాసా ప్రభుత్వం ధృవీకరించిన వాణిజ్య ప్రమాణాలతో తయారు చేస్తోంది.
ఇందులో గాలిని సమన్వయం చేసుకునే ప్రత్యేకతతో పాటు, భద్రత, శబ్దం, ఇంధన సామర్థ్యాలకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు పాటించాం. దీన్ని కేవలం మా ఒక్క సంస్థనే కాకుండా మొత్తం విమాన పరిశ్రమలకు ఉపయోగపడేలా దృష్టి పెట్టి రూపొందిస్తున్నాం. 2020 కల్లా మాక్స్‌వెల్‌ను గాల్లోకి పంపడమే మా లక్ష్యం' అని అన్నారు. అదేవిధంగా విమానానికి సంబంధించిన వివరాలు పేర్కొంటూ.. 'ఇందులో 14 విద్యుత్‌ ఇంజిన్లు ఉంటాయి. విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌ ప్రక్రియ సరిగా జరిగేందుకు వింగ్‌కు ఆరు చొప్పున లిఫ్టు ప్రొపెల్లర్స్‌ ఉంటాయి. ఈ విమానం ఇతర విమానాలతో పోలిస్తే నిర్వహణ సులువుగా ఉంటుంది, బరువు కూడా తక్కువగా ఉండటం వల్ల సులువుగా ఎగిరే అవకాశం ఉంటుంది. దీని నిర్మాణంలో బ్యాటరీ సామర్థ్యం పెంచడమే ప్రధాన సవాలు' అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాతావరణంలో తగ్గనున్న ప్రాణవాయువు
అత్యంత ప్రధానమైన ప్రయోగం
బ్రిటన్‌కు తుఫాను హెచ్చరిక
ఇజ్రాయిల్‌కు ఆప్తమిత్రున్ని...!
గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు
సముద్రాల్లో తగ్గుతున్న ఆక్సిజన్‌
ఏప్రిల్‌ 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ
క్యూబాపై అమెరికా ఏకపక్ష చర్యలను ఖండిస్తున్నాం : ఫ్రాన్స్‌
అమెరికా నౌకాశ్రాయంలో కాల్పుల కలకలం
తాలిబన్లతో చర్చల పునరుద్ధరణ : అమెరికా
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు
చుక్కలంటిన ఆహార ధరలు
అమెరికా ఒత్తిళ్లకు టర్కీ డోంట్‌కేర్‌
ఏడాదిలో లక్షా 40 వేల మంది మృతి
యెమెన్‌లో అంతర్యుద్ధాన్ని సైనిక చర్యలతో పరిష్కరించలేం : హామ్‌డోక్‌
ట్రంప్‌ అభిశంసనలో కీలక మలుపు.
ఆఫ్రికాలో వరదల బీభత్సం
కెన్యా గవర్నర్‌ అరెస్ట్‌
పెన్షన్‌ చెల్లింపులో సంస్కరణలు వద్దు
అమెరికా అధ్యక్ష స్థానానికి కుబేరుడి సవాల్‌
ట్రంప్‌ అభిశంసనపై విచారణ ప్రారంభం
పోలాండ్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌
అట్లాంటిక్‌ మహాసముద్రం తీరంలో పడవ బోల్తా
పేలిన గ్యాస్‌ ట్యాంకర్‌
గోలన్‌హైట్స్‌ నుంచి సేనల ఉపసంహరణ
ఇరాన్‌లో అల్లర్లకు అమెరికా కుట్ర
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను
గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కూ సీఈవోగా సుందర్‌
అఫ్ఘాన్‌లో ఉగ్రదాడి
క్యాంప్‌ డేవిస్‌ రెసిడెన్సీలో జీ-7 సదస్సు : ట్రంప్‌

తాజా వార్తలు

07:55 AM

చిత్తూరులో బాలికపై లైంగికదాడి

07:47 AM

ఎన్‌కౌంటర్‌ భయంతో ఉరేసుకున్నాడు!

07:34 AM

నేడు హైకోర్టులో షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌పై విచారణ

07:24 AM

ఎన్‌కౌంటర్‌పై కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ

07:18 AM

22 టీఎంసీలకు చేరిన శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్ట్‌

07:08 AM

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి

07:00 AM

గ్రీటింగ్ కార్డులను తయారు చేసి పోటీలకు పంపండి

06:42 AM

నేటి నుంచి ఎస్వీయూ పీజీ పరీక్షలు

06:40 AM

కామరెడ్డిలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

06:35 AM

నేటి నుండి ఏపీ అంసెబ్లీ సమావేశాలు

06:23 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

06:21 AM

నేటి నుంచి గవర్నర్‌ తమిళిసై ప్రజాబాట

06:17 AM

గుండెపోటుతో ఎస్కేయూ ఉపకులపతి హఠాన్మరణం

10:01 PM

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

09:57 PM

నేను చచ్చిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త

09:51 PM

ఇంటికి చేరిన గాయని లతామంగేష్కర్

09:47 PM

తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌

09:42 PM

ఒళ్లు గగుర్పొడిచే దారుణం..

09:31 PM

టీ20ల్లో విరాట్‌ కోహ్లీ మరో రికార్డు

09:06 PM

టీడీపీని నేను ఫినిష్ చేస్తానంటే జగన్ నవ్వుకుంటారు: కొడాలి నాని

08:59 PM

శ్రీనివాస్‌ రెడ్డిని కఠినంగా శిక్షించండి

08:51 PM

మనిషి ఆకృతిలో ఆకుపచ్చ పురుగు

08:50 PM

ముగిసిన భారత్‌ బ్యాటింగ్‌.. విండీస్‌ లక్ష్యం 171

08:32 PM

శాంసంగ్ నుంచి మరో రెండు గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్

08:32 PM

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

08:18 PM

కోహ్లీ అవుట్...15 ఓవర్లకు భారత్‌ 132/4

08:07 PM

రికార్డు స్థాయిలో మారుతీసుజుకీ వాహనాల అమ్మకాలు

07:56 PM

శివం దూబే అర్ద సెంచరీ.. అవుట్‌

07:48 PM

బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌

07:44 PM

అరుణ్ శౌరీని పరామర్శించిన ప్రధాని మోడీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.