Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఐసీయూలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Apr 08,2020

ఐసీయూలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌

-పది రోజులుగా తగ్గని పొడి దగ్గు, జ్వరం
- ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న వైద్యులు
లండన్‌ : కరోనా వైరస్‌ బారిన పడిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు(55) వ్యాధి తీవ్రత పెరగడంతో వైద్యులు ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత గురువారం(మార్చి 26) ఆయనకు కరోనా పాజిటివ్‌ తేలడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కానీ, వైరస్‌ లక్షణాలు ఇంకా కనిపిస్తుండటంతో ఆదివారం ఆయన్ను మధ్య లండన్‌లోని సేయింట్‌ థామస్‌ హాస్పిటల్‌లో చేర్చారు. బోరిస్‌ వ్యక్తిగత వైద్యుడి సూచనమేరకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కానీ, సోమవారం నాటికి వ్యాధి తీవ్రత పెరగడంతో వైద్యులు ఆయన్ను హుటాహుటిన ఐసీయూకి తరలించారు. గత పది రోజులుగా జ్వరం,పొడి దగ్గు తగ్గకపోవటం, శరీర ఉష్ణోగ్రత మరింత పెరగడంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాని ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్‌లో చేరడంతో, బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డొమినిక్‌ రాబ్‌ ప్రభుత్వ బాధ్యతలు అప్పజెప్పారు. స్వీయ నిర్బంధం తర్వాత ఏడు రోజులకు బయటకు రావొచ్చని వైద్యులు సూచించినప్పటికీ, ఆయనలో ఇంకా వైరస్‌ లక్షనాలున్నట్టు గుర్తించారు. దాంతో నిర్బంధాన్ని మరికొన్ని రోజులు పొడిగించుకున్నట్టు ఆయనే స్వయంగా వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. ''నా ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే ఉంది. నా ఏడు రోజుల నిర్బంధం కూడా పూర్తయింది. అయినా, నాలో ఇంకా స్వల్పంగా వైరస్‌ లక్షణాలున్నాయి. ఇంకా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత కాలం నేను స్వీయ నిర్బంధంలోనే ఉంటాను'' అని జాన్సన్‌ తెలిపారు. అయితే వ్యాధి తీవ్రత పెరుగుతున్నట్టు గుర్తించిన వైద్యులు ఆయన్ను ఐసీయూకి తరలించారు. ఇదిలా ఉండగా, బ్రిటన్‌లో కరోనా కేసుల సంఖ్య 51వేలు దాటింది. ఈ మహమ్మారి బారినపడి 5,373మంది మృతి చెందారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సోషలిజం పరిరక్షణకు పునరంకితం
కరోనా కొత్త ముప్పుతో సరిహద్దుల మూత
పోర్చుగల్‌ అధ్యక్షుడిగా మార్సెలో తిరిగి ఎన్నిక
మానవత్వంతో విడుదల చేయండి
స్కాట్లాండ్‌ స్వాతంత్య్రానికి మరోసారి రెఫరెండం!
బోల్సోనారోను అభిశంసించాలి
ప్రతి అమెరికన్‌ బ్యాంకు ఖాతాలో రూ.లక్షన్నర నగదు
పారిస్‌ ఒప్పందంలో తిరిగి యూఎస్‌
ఆకలి కోరల్లో...
అమెరికా ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా హైన్స్‌
బాగ్దాద్‌ లో ఆత్మాహుతి దాడులు
జో బైడెన్‌ అనే నేను
వైట్‌ హౌస్‌ కు గుడ్‌ బై..
పెరుగుతున్న సామాజిక అంతరాలు
60 దేశాల్లో బ్రిటన్‌ కరోనా వేరియంట్‌
ఒక్కరోజులో అత్యధిక కరోనా మరణాలు
తొలి రోజే 15 డిక్రీలపై బైడెన్‌ సంతకాలు
గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు
కౌంట్‌ డౌన్‌..
అంత సులభమేమీ కాదు!
ఆర్థిక సంక్షోభంలో ట్యునీషియా
లిబియా సంక్షోభ పరిష్కారంలో పురోగతి
వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలు :డబ్ల్యూహెచ్‌ఓ
దుర్బేధ్యమైన కోటగా వాషింగ్టన్‌!
శామ్‌సంగ్‌ చీఫ్‌ కు జైలుశిక్ష
కరోనా కాలంలోనూ చైనా సత్తా
తొలి 10 రోజుల్లో.. డజన్ల కొద్దీ కార్యానిర్వాహక ఆదేశాలు : బైడెన్‌
క్యూబాపై కక్షగట్టిన ట్రంప్‌
నార్వేలో 29కి చేరిన వ్యాక్సిన్‌ మరణాలు
వెనిజులా ఆపన్న హస్తం

తాజా వార్తలు

11:15 AM

జెండా వందనంలో పాల్గొన్న లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా..

11:07 AM

గ్రామ సచివాలయాలు, వాలంటీర్లకు షాకిచ్చి‌న‌ ఎస్ఈసీ

11:05 AM

ఢిల్లీ సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తత

10:49 AM

గణతంత్ర వేడుకల్లో ఘర్షణ

10:48 AM

దేశంలో కొత్తగా మరో 9వేల పాజిటివ్ కేసులు

10:45 AM

మోడీ ఆటలు.. కేసీఆర్ కబుర్లు ఇక సాగవు : బృందాకారత్

10:43 AM

టాటాఏస్, లారీ ఢీకొన్ని ఒక‌రు మృతి

10:40 AM

ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం

10:38 AM

జాతీయ పతాకం ఆవిష్కరించిన రాష్ట్రపతి

10:27 AM

పోలీసుల అదుపులో మరో సైకో కిల్లర్

09:54 AM

రైతుల ట్రాక్టరు ర్యాలీ ప్రారంభం

09:49 AM

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

09:47 AM

ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

09:38 AM

ట్రక్కును ఢీకొన్న అంబులెన్సు: ఐదుగురి మృతి

09:05 AM

బోరబండలో రౌడీషీటర్‌ దారుణ హత్య

08:59 AM

అదుపు త‌ప్పి పొలాల్లో‌కి దూసుకెళ్ళి‌న పెళ్లి బ‌స్సు‌

08:50 AM

నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఆత్మ‌హ‌త్య‌..!

08:29 AM

ప్రియుడికి ఎయిడ్స్‌ ఉందని తెలిసినా ప్రియురాలు..!

08:25 AM

రాజేంద్రనగర్‌లో అర్ధ‌రాత్రి అగ్ని‌ప్ర‌మాదం

08:10 AM

కోయంబత్తూర్‌లో నాటుబాంబు పేలుడు కలకలం

07:51 AM

మందుబాబులకు భారీ షాక్...

07:33 AM

నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:30 AM

నేడు అయోధ్య మసీదు నిర్మాణానికి శంకుస్థాపన

07:20 AM

కాశ్మీర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్!

07:17 AM

ఫిబ్రవరి 1న రైతుల పార్లమెంట్‌ మార్చ్‌

06:58 AM

నేడే కిసాన్‌ గణతంత్ర పరేడ్‌

06:51 AM

నేడు ఉప్పల్‌ స్టేడియం వరకు వాహనాల ర్యాలీ

06:48 AM

డివైడర్ ను ఢీ కొట్టిన బస్సు: 12 మందికి గాయాలు

10:07 PM

హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి

09:55 PM

సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.