హైదరాబాద్
- సిరిసిల్లలో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్
- రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
- 33వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
- రూ.4.60 కోట్లతో దనియాలగుట్ట వైకుంఠదామం
- నేడు పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
శ్మశానవాటికలను పూర్తిస్థాయిలో ఆధునీకరించడంతో పాటు బాధతోవచ్చేవారికి స
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మూడో రోజూ ప్రశాంతంగా కొనసాగింది. ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకా వేయాలనే లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు కొన్ని కేంద్రాల్లో ఎక్కువగా.. మరికొన్ని
నవతెలంగాణ ఘట్కేసర్ రూరల్ :
పూర్వికుల నుండి ఉన్న శ్మశానాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక మైనారిటీలు మంగళవారం తహసీల్దార్ విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఘట్కేసర్ మండలం
నవతెలంగాణ-ధూల్పేట్
కొవిడ్ వ్యాక్సిన్పై అపోహలు అవసరం లేదని, గవర్నమెంట్ హాస్పిటల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, సిబ్బంది స్వచ్ఛందంగా టీకాలు తీసుకోవాలని ఎస్పీ
- నేటి నుంచి ఫిబ్రవరి 2 వరకు కొనసాగింపు
- చిక్కడపల్లి లేబర్ అడ్డా నుంచి ప్రారంభం
- హాజరుకానున్న ప్రొఫెసర్ కె.నాగేశ్వర్రావు
- సీఐటీయూ సెంట్రల్ సిటీ కమ
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ, నాగార్జున కాలనీ, చక్రిపురం, చర్లపల్లి, బీఎన్రెడ్డి నగర్ ప్రాంతాల్లో అక్రమషెడ్ల నిర్మాణం కొనసాగుతోంది. ఎలాంటి అనుమలూ లేకుండా అధికారపార
నవతెలంగాణ-ఉప్పల్
ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి ఓ యువకుడు మతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాజ్గిరికి చెందిన ఖాజా మొయినుద్దీన్(21)
- రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్
నవతెలంగాణ-ఎల్బీనగర్
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నాయని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి ఆరోపించారు.
నవతెలంగాణ-ఉప్పల్
రామంతపూర్ డివిజన్లో నిర్మిస్తున్న మహిళా భవనాన్ని త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేటర్ గంధం జోత్స్నా నాగేశ్వరావు అన్నారు. మంగళవారం వివేక్ నగర్లో కొత్తగా
- పాఠశాలల్లో రెండు ఐసోలేషన్ గదులు, మెడికల్ అండ్ హైజీన్ టీమ్లు
- అస్వస్థతకు గురైతే పీపీఈ కిట్తో పీహెచ్సీకి తీసుకెళ్లాలి
- మేడ్చల్-మల్కాజిగిరి కలెక్ట
నవతెలంగాణ-ఓయూ
వ్యాక్సినేషన్ రావడంతో ప్రజలకు ఊరట లభించిందని డిప్యూటి స్పీకర్ టి.పద్మారావు అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ఐదు(సీతాఫల్మండి ప్రభుత్వ స్కూల్, ఉప్పరిబస్తీ ప్రభుత్వ
నవతెలంగాణ-ధూల్పేట్
జంగంమేట్ డివిజన్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలనీ సీపీఐ(ఎం) పార్టీ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి సోమయ్య డిమాండ్ చేశారు
నవతెలంగాణ-నారాయణగూడ
మాజీ సైనికుల ఆత్మగౌరవాన్ని గుర్తించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అమ్మిక రంగయ్య గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమే
- ఉన్నత విద్యామండలి చైర్మెన్ పాపిరెడ్డికి వినతి
నవతెలంగాణ-అడిక్ మెట్
ఐసెట్ కౌన్సెలింగ్ను మరోసారి ప్రత్యేకంగా నిర్వహించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్&zwn
నవతెలంగాణ-కంటోన్మెంట్
కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని, ప్రతీ ఒక్కరు స్వచ్ఛందంగా కరోన టీకాను తీసుకోవాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం బోయిన్పల్లి ప్రాథమి
నవతెలంగాణ-ఎల్బీ నగర్
కేంద్రం తీసుకొచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కీసర నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఎల్బీనగర్ లేబర్ అడ్డా వద్ద సీఐ
నవతెలంగాణ-మల్కాజిగిరి
నేరెడ్మెట్ డివిజన్లోని అమ్ముగూడ వాంబే స్కీం ఇండ్లలో నివసిస్తున్న వారికి మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రొయ్యల కష్ణమూర్తి ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమ
నవతెలంగాణ-నారాయణగూడ
ప్రస్తుతానికి 40 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్న జాతీయ స్థాయి పోటీ పరీక్షల తయారీ యాప్ ఎంట్రీ సరికొత్త సోషల్ మీడియా సంచలనమైన షణ్ముక్ జశ్వంత్ను మంగళవారం తన కొత్త బ్రాండ్ అంబ
నవతెలంగాణ-హస్తినాపురం
కేంద్రప్రభుత్వం ఇచ్చే నిధులతోనే నగరాలు అభివృద్ధి చెందుతున్నాయని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మంగళవారం హస్తినాపురం డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు దొందేటి పార్థు
నవతెలంగాణ-అల్వాల్
క్రీడలతో మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యం మెరుగుపడుతాయని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మంగళవారం అల్వాల్ సర్కిల్ పరిధి వెంకటాపురం డివిజన్లోని బురాన్ ముస్లింల కాల
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
అనుమతులేని, వివాదాస్పద స్థలాల్లో నిర్మాణాల్ని నిలిపివేయించండి.. అంటూ మేడ్చల్ జిల్లా పంచాయతీ అధికారిని పద్మజా రాణికి ఫిర్యాదు చేశామని నాగారం మున్సిపల్ చెర్మెన్ చంద్రా
నవతెలంగాణ-బంజారా హిల్స్
తాగునీటి సమస్యలు త్వరితగతిన పూర్తిచేయాలని వెంకటేశ్వర కాలనీ డివిజన్ కార్పొరేటర్ కవిత గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎస్సార్ నగర్ లోని కార్యాలయంలోవాటర్ బోర్డు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
రహమత్ నగర్ అవుట్ పోస్టు నుంచి శ్రీరామ్ నగర్ చౌరస్తా వరకు, ప్రధాన రోడ్డుకు ఇరువైపులా వర్షపు నీరు సులువుగా వెళ్లుటకు ప్రత్యేకంగా తారురోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్
- 305 సెంటర్లు, 63 లక్షల మంది స్టూడెంట్లు
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని యూజీ 2, 4, 6 సెమిస్టర్స్ ఎగ్జామ్స్ నేటి నంఉచి నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓయూ ఆడిట్ సెల్ డ
- నాంపల్లి కోర్టులో మరో పిటిషన్ వేయనున్న అఖిలప్రియ
నవతెలంగాణ-సిటీబ్యూరో
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది.ఆమె బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం
- గవర్నర్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
నవతెలంగాణ-సిటీబ్యూరో
వాణిజ్యపన్నుల శాఖలో పదేండ్ల క్రితం జరిగిన రూ.500కోట్ల కుంభకోణంపై చర్యలు లేవని, ఈ విషయంలో జోక్యం చేసుకుని చర్యలు తీసుక
నవతెలంగాణ-కేపీహెచ్బీ:
తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు టీఆర్ఎస్ అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 25వ వ
నవతెలంగాణ-బేగంపేట్
హైదరాబాద్లోని బేగంపేట్ ఫ్లయ్ ఓవర్పై సోమవారం తెల్లవారు జామున ఓ లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈఘటనలో డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. లారీ ముందు భాగం పాక్షికంగా దెబ్
నవతెలంగాణ-ఎల్బీనగర్ :
జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సోమవారం నందన వనంలో అక్రమ నిర్మాణాలను జేసీబీతో తొలగించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ కమిష
- బడులకు గణితం, సామాన్యశాస్త్రం కిట్ల పంపిణీ
- ఉన్నత పాఠశాలకు 92, యూపీఎస్లకు 53 అందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
పాఠశాల విద్యార్థులకు సులభంగా బోధన చేసేలా విద్యాశాఖ కార్యాచరణ రూపొ
నవతెలంగాణ-రాంనగర్
దేశంలో కులరహిత సమాజాన్ని నిర్మించాలని ప్రముఖ అంబేడ్కరిస్ట్, స్నేహ గ్రూప్స్ ఛైర్మెన్ శివ భాగ్యారావు అన్నారు. కులనిర్మూలన సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షురాలు లక్ష్మీ నాగేశ్వర్ కులదురహంకా
- ఆవాజ్, రాష్ట్ర ట్రెయిన్డ్ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్
నవతెలంగాణ-అడిక్మెట్
ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆవాస్, తెలంగాణ రాష్ట్
నవతెలంగాణ-నారాయణగూడ
ప్రతీ గ్లాసు మంచినీటిలో ఏడు ఆయుర్వేద ఔషధ గుణాలను కలగలిపే భారతదేశ ఏకైక వాటర్ ప్యూరిఫయర్ డాక్టర్ ఆక్వాగార్డ్ ను ప్రవేశపెట్టనున్నట్లు యురేకా ఫోర్బ్స్ చీఫ్ ట్రాన్స్ఫర్మేషన్&
నవతెలంగాణ-నారాయణగూడ
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, అందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. సోమవారం హిమాయత్నగర్లోని బీసీ సాధికారత సంస్థ రాష్ట్ర కార్యాలయంలో సమన్వయ సంఘాల కమిటీ సమావేశం నిర
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మీర్పేట్
విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన కొవిడ్ వారియర్స్, వ్యాక్సినేషన్ను కనుగొన్న శాస్త్రవేత్తలకు సలాం అన
నవతెలంగాణ-అడిక్మెట్
(టీటీఏ) ఆధ్వర్యంలో సోమవారం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సుమారు 15 మంది పేద మహిళల కుటుంబాలకు కుట్టు మిషన్లును ఉచితంగా పంపిణీ చేశారు. ఈకుట్టు మిషన్లను ప్రముఖ నటి అర్చన చేతుల మీదుగా అందజేశారు. ఈస
నవతెలంగాణ-ధూల్పేట్
యాకుత్పురా నియోజవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని సయ్యద్ అహ్మద్ భాషా ఖాద్రి అన్నారు. ఈమేరకు సోమవారం నార్కిపూల్ బాగ్లోని చార్మినార
నవతెలంగాణ-వనస్థలిపురం
తెలుగు రాజకీయాల్లోనే మరో నవశకానికి పునాది వేసి అట్టడుగు వర్గాలకు సూపరిపాలన అందించే లక్ష్యంతో చేపట్టిన రాజకీయ ప్రక్షాళనలో దివంగత నందమూరి తారకరామారావుది చెరగని ముద్రని బీఎన్రెడ్డినగర్ డివిజన్&z
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు
నవ తెలంగాణ-జగద్గిరిగుట్ట
నాణ్యమైన తినుబండారాలతో పాటు శుచి శుభ్రత పాటిస్తూ కస్టమర్లకు మేలైన సేవలు అందించినప్పుడే రెస్టారెంట్లు మనుగడ సాధిస్తాయని రాష్ట్
నవతెలంగాణు-అబ్దుల్లాపూర్ మెట్
యువతను క్రీడల్లో రాణించాలని క్రీడల ద్వారా ప్రపంచ ఖ్యాతిని పొందవచ్చని సర్పంచ్ కరిమెల వెంకటేష్ అన్నారు. గత వారు రోజుల క్రితం ప్రారంభమైన గుంతపల్లి ప్రీమియర్ లీగ్
నవతెలంగాణ-ఏఎస్రావ్ నగర్
కుషాయిగూడ శ్రీనివాస ట్రేడర్స్ హౌల్ సేల్ దుకాణంలో రాత్రి సమయంలో షాప్ షెటర్ను ఇనుప రాడ్తో తొలగించి రూ.10 లక్షల విలువచేసే సిగరెట్ ప్యాకెట్స్&zw
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతర పోరాటాలు నిర్వహిస్తుందని పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు జీ.దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం హెచ్బీ కాలనీలో సీపీఐ 2021 నూతన సభ్యత్వ నమోదు క
నవతెలంగాణ-తుర్కయాంజల్
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు భద్రత నియమాలు పాటించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఇబ్రహీంపట్నం ఆర్టీఓ రఘునందన్ అన్నారు. జాతీయ రహదారుల భద్రత మాసోత్సవాల్లో భాగంగా సోమవారం ఇబ్రహీంపటం ఆర్టీఏ కార్యాలయంలో
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
విద్యుత్ మరమ్మతుల కారణంగా 33/11 కేవీ చింతల్ సబ్ స్టేషన్ జగద్గిరిగుట్ట సెక్షన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగు
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యం అందిస్తున్న భవన్స్ శారదా దేవి ఆసుపత్రిలో అరుదైన మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సను డాక్టర్ బైరి విక్రమ్ విజయవంతంగా
- మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చిన లబ్ధిదారులు
నవతెలంగాణ-మీర్ పేట్
మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని సర్వేనెంబర్ 165లో పేదలకు ఇచ్చిన పట్టాలకు పొజిషన్
- ముస్లిం మైనార్టీ నాయకుల డిమాండ్
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
కాచవాని సింగారంలో ముస్లింల సమాధులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ముస్లిం మైనార్జీ నాయకులు డిమాండ్ చేశార
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణగౌడ్ ప్రారంభించారు. మెడికల్ ఆఫీసర్ సరిత తొలి టీకాన