- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- మహబూబ్ నగర్
మహబూబ్ నగర్
రోగులను కాపాడాల్సిన వైద్యులు రోగుల పట్ల వివక్ష చూపుతున్నారు. కరోనా నేపథ్యంలో రోగులకు సరైన వైద్యం అందడం లేదనడంలో సందేహం లేదు. ఒక వైపు కరోనా మరోవైపు నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు రోగులను ఇంటికే పరిమితమయ్యేలా చేశాయి. ఎవరికి కరోనా పాజిటివ్ ఉం
నవతెలంగాణ - తిమ్మాజిపేట
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర కమిషనర్ ఆఫీస్ నుం చి ప్రత్యేకంగా నియమింపబడ్డ వైద్య బృందం సభ్యులు డాక్టర్ మానస, డాక్టర్ జ్యోత్స్నలు బుధవారం సందర్శించారు. ఈ
నవతెలంగాణ - ధరూర్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వరప్రదాయిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ కురు స్తున్న వర్షాలకు ఎగువ ప్రాజెక్టుల్లోకి భారీ స్థా యిలో వరద నీరు చేరడంతో నారాయణపూర్
- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎన్.కిష్టయ్య
నవతెలంగాణ-మహబూబ్నగర్ కలెక్టరేట్
పాఠశాలలకు ఉపాధ్యాయుల హాజరుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు విడుదల కానందున ఉపాధ్యాయ
నవతెలంగాణ - వంగూరు
ఈ ఫొటోలో కన్పిస్తున్న పరిస్థితిని చూస్తే పుష్కరాల కోసం వచ్చిన ప్రజలనుకుంటే పొరపాటు పడినట్లే. వీరంతా మండలం లోని డిండి, చింతపల్లి వాగులో చేపలు పట్టేందుకు వచ్చిన ప్రజలు. ఒక పక్క కరోనా, మరోపక్క ఎడతెరిపి లేకుండా
- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు
నవతెలంగాణ - మహబూబ్నగర్ కలెక్టరేట్
జిల్లాలో అక్రమ లే-అవుట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు
- జిల్లా కలెక్టర్ శృతి ఓఝా
- పంద్రాగస్టు వేడుకలపై అధికారులతో సమీక్ష
నవతెలంగాణ - గద్వాల
జిల్లాలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకో వ
- జేసీ హనుమంత్ రెడ్డి
నవతెలంగాణ - కోడేరు
మండలంలోని ప్రతి రైతు భూమి ని ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా జా యింట్ కలెక్టర్ హనుమంత్ రెడ్డి సిబ్బందికి సూచించారు. ఈ మేరకు స్
- 5 గేట్లు ఎత్తి నీరు విడుదల
- ఇన్ఫ్లో 65వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 56, 980వేల క్యూసెక్కులు
- ప్రస్తుతం 7.798టీఎంసీలు
నవతెలంగాణ - ధరూర్&zw
- 25బస్తాల నల్లబెల్లం పట్టివేత
- 30కేజీల పొడి, 80కేజీల పట్టిక స్వాధీనం
- 50లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
నవతెలంగాణ - అచ్చంపేట
మండలంలోని కిష్టతండా, లక్ష్మి దేవి గ
- 5 గేట్లు ఎత్తి నీరు విడుదల
- ఇన్ఫ్లో 42వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 59, 349 క్యూసెక్కులు
- ప్రస్తుతం 9.236టీఎంసీలు
నవతెలంగాణ - ధరూర్&zwnj
- జెడ్పీ సీఈఓ ముసాయిదా బేగం
- పలు అభివృద్ధి పనుల పరిశీలన
నవతెలంగాణ - ఉండవెల్లి
గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్
- అదనపు కలెక్టర్ కె.చంద్రారెడ్డి
- ఆన్లైన్లో రుణాలకు దరఖాస్తులు
నవతెలంగాణ - నారాయణపేట టౌన్
చిరు వ్యాపారుల అభివృద్ధికి అదికారులందరూ కృషి చేయాలని జిల్లా అదనప
- ఒకే కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్
- అప్రమత్తమైన అధికారులు
నవతెలంగాణ - దేవరకద్ర
దేవరకద్ర మండలంలో కరోనా అలజడి సృష్టిస్తోంది. అందులో భాగంగానే మ ండలంలోని పేరూరు గ్రామంలో ఒకే క
- ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ - మహబూబ్ నగర్ కలెక్టరేట్
కరోనా నేపథ్యంలో పరీక్షలు తెలు సుకుని కరోనాను నివారించేందుకే కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు
కరోనా నేపథ్యంలో ప్రజలెవరూ జిల్లా కేంద్రానికి రాకుండానే ఆన్లైన్, వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ
- 25 గేట్లు ఎత్తి నీరు విడుదల
- ఇన్ఫ్లో లక్షా 95వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో లక్షా 95, 690క్యూసెక్కులు
- పూర్తి సామర్థ్యం 9.615టీఎంసీలు
నవతె
- జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్
- ప్రకృతి వనాలను పూర్తి చేయాలి
- తెలకపల్లి, పదరలో పర్యటన
నవతెలంగాణ - తెలకపల్లి / పదర
పలు అభివృద్ధి పనుల పట్ల న
- 28 గేట్లు ఎత్తి నీరు విడుదల
- ఇన్ఫ్లో 2లక్షల 27వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 2లక్షల 23,948 క్యూసెక్కులు
- ప్రస్తుతం 8.087టీఎంసీల నిల్వ
నవతె
- 28 గేట్లు ఎత్తి నీరు విడుదల
- ఇన్ఫ్లో 2లక్షల 10వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 2లక్షల 25వేల క్యూసెక్కులు
- ప్రస్తుతం 6.212టీఎంసీలు
నవతెలంగాణ
- పదర, అమ్రాబాద్లో కేసులు
- అప్రమ్తతమైన అధికారులు
నవతెలంగాణ - పదర
నల్లమల అభయారణ్య ప్రాంత పరిధిలో ఉండే పదర, అమ్రాబాద్ మండలా లను కరోనా కలవరం పెడుతోంది. రోజురో జుకూ తీవ్ర
- రెన్యూవల్ చేయని ప్రభుత్వం
సవితి ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం
- ఆందోళనలో అధ్యాపకులు
- దృష్టి సారించని పాలకులు
బలహీనమవుతున్న ప్రభుత్వ విద్యా
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి / కందనూలు
వానాకాలంతో పాటు యాసంగికి సమృద్ధిగా సాగునీరందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం గుడిపల్లి రిజర్వాయర్ నుంచి 29, 30
నవతెలంగాణ - నాగర్కర్నూల్
కరోనా నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సీఐటీ యూ జిల్లా కార్యాలయంలో నిర
నవతెలంగాణ - మహబూబ్నగర్ కలెక్టరేట్
తజిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న టీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆ
నవతెలంగాణ - మహబూబ్నగర్ కలెక్టరేట్
అక్రమ ఇసుక రవాణ విషయం లో సస్పెన్షన్కు గురైన పంచాయతీ కార్యదర్శు లను విధుల్లోకి తీసుకోవాలని టీఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శులు రాజీవ్ రెడ్డి, చంద్రనాయ క్
- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు
- కంటైన్మెంట్ జోన్లపై కలెక్టర్ ఆరా
- వైద్యుల నియామక పోస్టులకు ఇంటర్వ్యూలు
నవతెలంగాణ-మహబూబ్నగర్ కలెక్టరే
- జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్
- శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
నవతెలంగాణ - నాగర్కర్నూల్
ప్రభుత్వ మార్గదర్శ కాలకు అను గుణంగా ముస్లీంలు ప్ర శాంతంగ
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉ
ఇసుక మాఫియా పెట్రేగిపోతోంది. అధికార పార్టీకి చెందిన
నాయకులు, వారి అండదండలుండడంతో ఈ మాఫియా ఆగడాలు
మితిమీరిపోయాయి. కొంతమంది నేతలు మాఫియాగా ఏర్పడి యధేచ్ఛగా
ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దుందుబీనది, కోయిల్సాగర్,
నవతెలంగాణ - నాగర్కర్నూల్
దసరా నాటికి జిల్లాలో చేపట్టిన రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా అదన పు కలెక్టర్ మనూ చౌదరి అధికారులను ఆదేశి ంచారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మంది రంలో నియోజకవర్గంలోని
నవతెలంగాణ - వెల్దండ
మండలంలోని రాచూరు తండా లో హరితహారంలో భాగంగా గతేడాది నాటిన మొక్కలను తండాకు చెందిన భామిని, బిచ్చ, మణిపాల్లు నరికి వేశారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ రామ చంద్రారెడ్డి, ఎంపీటీసీ వెంకటయ్య, ఉప సర్పంచ్
నవతెలంగాణ - అచ్చంపేట
కరోనా నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఎమ్మెల్యే గువ్వ ల బాలరాజు అజ్ఞాతంలోకి వెళ్లాడని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వంశీ కృష్ణ ఆరోపి ంచారు. ఈ మేరకు స్థానిక సివిల
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
డెంగ్యూ వచ్చినా, మలేరియా సోకినా బాధితులు ప్రభుత్వాస్పత్రిలోనో, ప్రయివేట్లోనో వైద్యం చేయించుకుంటారు. గుండె బాధలు, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు ఏవైనా ఆస్పత్రుల్లో వైద్
నవతెలంగాణ - కందనూలు
జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సీట్ల కేటాయింపు కోసం మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి అనిల్ ప్రకాష్ ఆధ్వర్యంల
నవతెలంగాణ - కందనూలు
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వి ద్యను అందించేందుకు విద్యాశాఖ కత నిశ్చ యంతో పని చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేన అధికారులకు సూచిం చారు. ఈ మేరకు ఆమె మంగళవారం జిల్లాల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్
నవతెలంగాణ - పెబ్బేరు
ఐకమత్యంతో గ్రామాలభివద్ధి సా ధ్యమౌతుందని, అందుకోసం కలిసికట్టుగా ముందుకెళ్లాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ మే రకు శ్రీరంగాపూర్, పెబ్బేరు మండలాల్లోని జా నం
కరోనా భయంతో పట్టణాలను వదలి ప్రాణ భయంతో పల్లెలకు చేరుకున్నారు. ఇప్పుడు కరోనా పల్లెలతో పాటు నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారిని సైతం వదలడం లేదు. పాలకుల వైఫల్యం అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇప్పటివరకు కరోనా నివారణ
నవతెలంగాణ - ధరూర్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వరప్రదాయిని అయిన జూరాలకు స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ రాష్ట్ర లైన కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గు ము ఖం పట్టడంతో నారాయణపూర్, ఆల్మట్టి ప్రా జ
నవతెలంగాణ - తెలకపల్లి
పత్తిలో మెరుగైన పంట ఉత్పత్తి కోసం తమవంతు కృషి చేస్తామని, అందుకు రైతులు తగిన సూచనలు పాటించి జింకు లో పం తెగుళ్ల నివారణ పొంది మంచి ఉత్పత్తిని సాధించే అవకాశం ఉందని పాలెం ప్రాంతీయ వ్యవసాయ స్థానం శాస్త్రవేత
నవతెలంగాణ - నాగర్కర్నూల్
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపో తల పథకం పనులను సోమవారం జిల్లా కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. మొదట ఎల్లూ రు రిజర్వాయర్ పనులను పరిశీలించారు. 0 పాయింట్ వద్ద పాలమూరు - రం
నవతెలంగాణ - మహబూబ్నగర్ కలెక్టరేట్
శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో తమ సమస్యల గురించి ప్రస్థావించాలని ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల ఫోరం జి ల్లా నాయకులు ఎ.రాజసింహుడు, హన్మంతరెడ్డి, అంజయ్యా చారి, కష్ణా రెడ్డిలు మహ
నవతెలంగాణ - ఉండవెల్లి
వరద తాకిడికి కారులో నుంచి కొట్టుకుపోయిన మహిళ ఆచూకీ నేటికీ లభించలేదు. మహిళ వాగులో గల్లంతై 24 గంటలవుతున్నా ఆమె ఆచూకి లభించకపోవడంతో అధికారు లు ఆదివారం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సుమారు 15 కిలోమీటర్ల పర
వనపర్తి, కల్వకుర్తి ప్రాంతాలను కేంద్రాంగా చేసుకుని, అధికారుల కనుసన్నల్లోనే సక్రమంగా పేదలకందించే రేషన్ బియ్యాన్ని దళారులు అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. వీరు యధేచ్ఛగా బియ్యాన్ని సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగంగా తరలిస
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
ప్రస్తుత కరోనా నేపథ్యంలో చదువులైనా, సమావేశాలైనా, బ్యాంకులు, రిజిస్ట్రేషన్లు చివరికి బాధితులిచ్చే ఫిర్యాదులు సైతం ఆన్లైన్లోనే కొనసాగుతున్నాయి. కరోనా విజృంభిస్తు
నవతెలంగాణ - అచ్చంపేట
గ్రామాల్లో చేపట్టిన శ్మశాన వాట ిక, డంపింగ్ యార్డు, హరితహారం వంటి అభి వృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మనూ చౌదరి అధికారులు, ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. ఈ మేరకు మండలంలోని
నవతెలంగాణ-మహబూబ్నగర్ కలెక్టరేట్
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నిబంధ నలు ఉల్లంఘించకుండా కేజీబీవీ విద్యార్థిను లు వారి ఇంటి వద్ద, పొలాల వద్ద ఆర్చరీలో సాధన చేయాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీన
నవతెలంగాణ - పెబ్బేరు
వారం రోజులుగా కురుస్తున్న భా రీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొ ర్లా యి. పలు ప్రాంతాల్లో రహదారుల రాకపోకలు స్థంభించిపోయాయి. వదర ఉధృతికి వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చడంతో భారీ ఎత్తున నీరు పారుతోంది. అందులో భ
ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఇకనైనా టీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్ హితవు పలికారు. ఆదివారం స్థానికంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో టీఆర్ఎ
నవతెలంగాణ - నాగర్కర్నూల్
తేనే సేకరణలో భాగంగా ప్రమా దవశాత్తు మరణించిన అమ్రాబాద్ మండల ంలోని జంగం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలకు ఐటీడీఏ ఆధ్వర్యంలో పీఓ అఖిలేష్ రెడ్డి దహన సంస్కారాల కోసం