నల్గొండ
- ఫలితాలు వచ్చిన తర్వాత 20 రోజుల్లో మళ్లీ సాగర్కు వస్తా
- నోముల భగత్ గెలుపు ఖాయం
- హాలియా ఎన్నికల సభలో సీఎం కేసీఆర్
- జానారెడ్డిపై విమర్శలు
<
- నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
సమాజంలో అసమానతలు తొలగించేందుకు అంబేద్కర్ జీవితకాలం కృషి చేశారని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్&z
- ఓటమి భయంతోనే కాంగ్రెస్ శ్రేణులపై దాడులు
- కరోనా విజంభిస్తున్న వేళ లక్ష మందితో సభ అవసరమా ?
- టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
నవతెలంగాణ-నల్లగొండ
ఆత్మహత్య చేసుకున్న విద్యావాలంటీర్ పాలకూరి శైలజది ప్రభుత్వ హత్యేనని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ.విజరుకుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఉన్న శైలజ కుటుంబాన్
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య
నవతెలంగాణ-చిట్యాల
ఉపాధి కూలీలకు లేబర్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య, రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ-సూర్యాపేట
నేటి యువత,విద్యార్థులు జార్జిరెడ్డి ఆశయాలతో ముందుకు నడవాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పిలుపునిచ్చారు.జార్జిరెడ్డి 49వ వర్థంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని త
నవతెలంగాణ-నాగారం
ప్రతిఒక్కరూ కరోనా టెస్ట్లు చేయించుకోవాలని లక్ష్మాపురం సర్పంచ్ గుంటపల్లి సుధాకర్ అన్నారు.బుధవారం మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో 80 మందికి పైగా తుంగతుర్తి పీహెచ్సీ వైద్య బందం కరోనా టెస్
నవతెలంగాణ-తుంగతుర్తి
టీఆర్ఎస్ పాలనలో హామీలు ఘనం అమలు శూన్యమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా ఆరోపించారు.బుధవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల సమయంలో హామీల
- కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, డీఐజీ రంగనాధ్
నవతెలంగాణ-హాలియా
జిల్లాలో, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందని, ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలు పాటించాల
- టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలాష్
నవతెలంగాణ-హాలియా
టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టాలని టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలాష్ అన్నారు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంల
నవతెలంగాణ- భువనగిరిరూరల్
అంబేద్కర్ ఆశయ సాధన స్ఫూర్తితో మనువాదంపై పోరాడుదామని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందమని కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అన్నంపట్ల కష్ణ సిర్పంగి స్వామి పిలుపునిచ్చారు. బుధవారం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్డి.జహంగీర్
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
యాదాద్రి టెంపుల్ను అభివృద్ధి చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవద్దని,యాదాద్రి టెంపుల్ పరిధిలో ఉన్న పరిసర గ్రామాల అ
బొమ్మలరామారం : మండలంలోని మల్యాల గ్రామంలో బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, జెడ్పీచైర్మెన్ ఎలిమినే
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్డి.జహంగీర్
నవతెలంగాణ -ఆలేరురూరల్
రాష్ట్రం వచ్చాక నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ మాట ఏమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యద
- కలెక్టర్ అనితారామచంద్రన్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలు ఆదర్శాలు నేటి తరానికి కాకుండా భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తిదాయకమని యాద
నవతెలంగాణ -రామన్నపేట
వికలాంగులకు విస్తతమైన ఉపాధి అవకాశాలను కల్పించాలని ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని వెల్లంకి గ్రామంలో వికలాంగుల సమస్యలపై సర్వే నిర
- అసౌకర్యాతోనే యాదాద్రి ఆలయం ఓపెనింగా..
- భక్తులకు నిలువ నీడలేదు
- మంచినీళ్లు రావు..మరుగుదొడ్లు లేవు
- వాహనాల పార్కింగ్కు స్థలమే కరువు
- పాలకులకు
నవతెలంగాణ - నాగార్జున సాగర్
నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో గల బుద్ధవనాలను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్అలీ బుధవారం సందర్శించారు. 10 రోజుల నుంచి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎన్నికల క్యాంపె
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
నవతెలంగాణ - నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలందరూ ఏకమై జానారెడ్డికి అండగా నిలబడి గెలిపించాలని టీపీసీసీ వర్కింగ్&zw
నవతెలంగాణ - మునుగోడు
ఈ నెల 16న మునుగోడు సంత బహిరంగ వేలం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించనున్నట్టు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎస్.మురళి మోహన్ తెలిపారు. బుధవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆయన నవతెలంగాణ
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి
నవతెలంగాణ-నాగార్జునసాగర్
తెలంగాణకు కుందూరు జానారెడ్డి ఎవరెస్టు శిఖరం లాంటివారని, ఆయన గెలిస్తే నైతిక విలువలు గెలిచినట్టేనని టీపీసీసీ వర
నవతెలంగాణ-హుజూర్నగర్
మార్చి నుండే ప్రయివేట్ టీచర్లకు రూ.2 వేలు, రేషన్ బియ్యం ఇవ్వాలని ప్రయివేట్టీచర్స్ ఫోరం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గొట్టె నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్ర
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీఎస్యూటీఎఫ్ నాయకత్వం నిరంతరం ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం పని చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్.రాములు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపా
నవతెలంగాణ-దేవరకొండ
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం మండలంలోని బొల్లిగుట్టతండా వద్ద చోటుచేసుకుంది.ఎస్సై నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..డిండి మండలం రహమంతాపురం గ్రామానికి చెందిన కొన్రెడ్డి రామస్వా
- హాలియాలో నేడు లక్ష మందితో సభ
- కోవిడ్ నిబంధనలు అమలు జరిగేనా..?
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సీఎం కేసీఆర్ నేడు నల్లగొండ జిల్లా హాలియా కు రానున్నారు. నాగార్జు
- సాగర్ వెనకబాటుకు జానారెడ్డే కారణం
- ఉపఎన్నికలో భగత్ గెలుపు ఖాయం
- మంత్రి జగదీశ్రెడ్డి
నవతెలంగాణ-హాలియా
నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద
నవతెలంగాణ-నకిరేకల్
గేదెలు, ఎద్దులను చోరీ చేసి సంతలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న దొంగలను అరెస్టు చేసినట్టు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ నాగరాజ్&zw
నవతెలంగాణ-కేతెపల్లి
రోడ్డు ప్రమాదంలో భర్తాభార్య దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం మండలంలోని 65 నెంబర్ జాతీయ రహదారిపై ఉప్పలపహాడ్ బస్స్టేజీ వద్ద చోటు చేసుకుంది.ఎస్సై బి.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరార
- జనచైతన్య పాదయాత్ర రథసారధి జహంగీర్
నవతెలంగాణ - ఆలేరుటౌన్
ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు వస్తే వారి సమస్యలు తెలుస్తాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్ అన్నారు. యాదాద్రి జిల్లా స
నవతెలంగాణ - ఆలేరుటౌన్
ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే గేటు వద్ద నిలిచిన అండర్పాస్ పనులను వేగవంతం చేయాలని, రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోతున్న బాధితులకు వారు కోరిన విధంగా నష్టపరిహారం యుద్ధప్రాతిపదికన చెల
నవతెలంగాణ - ఆలేరుటౌన్
కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు తీసుకొస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని పాదయాత్ర బృందం సభ్యులు కోమటిరెడ్డి చంద్రా రెడ్డి, బట్టుపల్లి అనురాధ అన్నారు. మంగళవారం
ఆలేరు రూరల్ : మండలం లోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు మెరుపుల తో కురిసిన వర్షానికి పలు చోట్ల కోతకొచ్చిన వరి చేలు నేలకొరిగాయి. అక్కడక్కడ ధాన్యం రాలిపోయింది. వర్షానికి ధాన్యం రాశుల్లో నీరు చేరింది. పలు చోట్ల మామిడిత
- ఉపవాస దీక్షలు, ముస్తాబైన మసీదులు
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన కమిటీలు
నవతెలంగాణ-మిర్యాలగూడ
ముస్లిములు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసమం
నవతెలంగాణ - నల్లగొండ
టీఎస్యూటీఎఫ్ ఆవి ర్భావ దినోత్సవాన్ని మంగళవారం పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన
నవతెలంగాణ - రామన్నపేట
పల్లివాడ గ్రామానికి చెందిన డీవైఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు, సీపీఐ(ఎం)గ్రామ నాయకులు కడమంచి విష్ణు ధనుస్సు మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, సీపీఐ(ఎం) మండల నాయకులు క
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా
నవతెలంగాణ - ఆలేరురూరల్
దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఏమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, పాదయాత్ర బృందం సభ్యులు కొండమడుగు నర్సింహా ప్రశ్నించ
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఎస్.కె. చాంద్ పాషా ఎన్నికయ్యారు. ఈ నెల 12న కోదాడ పట్టణంలో జరిగిన ఆ అసోసియేషన్ ఎన్నికల్
నవతెలంగాణ - రాజాపేట
మాస్కులు లేకుండా తిరుగుతున్న 18 మందికి ఒక్కొక్కరికి రూ.1000 జరిమాన విధించినట్టు ఎస్సై శ్రీధర్రెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా మాస్క్లు ధరించాలని కోరారు.
నవతెలంగాణ - త్రిపురారం
'కేసీఆర్...జానారెడ్డిని ఓడించడం నీ తరం కాదు' అని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని సత్యనారాయణపురం, నిలాయిగూడెం, అంజపల్లి గ్రామాల్లో నిర్వహించిన రోడ్షోలో ఆయ
- 75 కిలోలకు ఐదు కేజీలు కట్
- రైతుల నిలదీత
- విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు
- మిల్లర్లు, అధికారులు కుమ్మక్కు
- లబోదిబోమంటున్న రైతులు
నవతెలంగాణ -రామన్నపేట
రైతులను కష్టాలు, నష్టాలు వెన్నంటే ఉంటున్నాయి. వరి కోతల సమయంలో, పంట నూర్పిడి సమయంలో, దాన్యం విక్రయించే సమయంలో అకాల వర్షాలు కురుస్తుండడంతో చేతికొచ్చిన పంట లను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. సోమవారం స
నవతెలంగాణ -ఆలేరు రూరల్
మండలంలోని శర్బనపురం గ్రామానికి మధ్యాహ్నం సమయంలో బహిరంగ సభ ప్రారంభించి సభ ముగిసే భోజనం చేసే సమయానికి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పాదయాత్ర బందాన్ని ఎవరూ
- ఇదంతా కరోనా ఎఫెక్టే
- ఖర్చులు ప్రకటించని టెంపుల్ ఆఫీసర్లు
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి టెంపుల్ వార్షిక ఆదాయం భారీగా తగ్గింది. భక్తులు క్షేత్ర సందర్శనకు రాకపోవడంతో 57కోట
- ఇదంతా కరోనా ఎఫెక్టే
- ఖర్చులు ప్రకటించని టెంపుల్ ఆఫీసర్లు
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి టెంపుల్ వార్షిక ఆదాయం భారీగా తగ్గింది. భక్తులు క్షేత్ర సందర్శనకు రాకపోవడంతో
నవతెలంగాణ - నాగార్జున సాగర్
ఈ నెల 14న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సాగర్ నియోజక వర్గానికి సీఎం కేసీఆర్ రానున్నారు. ఈ మేరకు నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని బీసీ స్కూల్ వద్ద హెలిప్యాడ్ను అధికారులు స
- జిల్లా మంత్రి, ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి
- నాలుగేండ్లుగా ఊరిస్తున్న గందమల్ల రిజర్వాయర్
- ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రభుత్వం ప్రకటించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శ
- తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
- రైతులకు నష్ట పరిహారం అందించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి భువనగిరి జ
- కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ
నవతెలంగాణ- రామన్నపేట
భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని కెేవీపీిఎస్ రాష్
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ
నవతెలంగాణ- ఆలేరురూరల్
తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు పెండ్లి చేసుకున్న వారికి రేషన్ కార్డులు, 57ఏండ
- పూలే అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ రక్షణకోసం ఉద్యమించాలి
- ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు