హైదరాబాద్ : ఈనెల 20న తెలంగాణ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ సమావేశం జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి డా. నర్సింహాచార్యులు తెలిపారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీలోని కమిటీ హాల్ లో నిర్వహించనున్న ఈ సమావేశంలో ఎస్సీల ప్రయోజనాల కోసం టీఎస్ ఆర్టీసీ అమలు చేస్తున్న రిజర్వేషన్లు, డెవలప్ మెంట్ కార్యక్రమాలపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm