హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి కరోనా సోకింది. పరీక్షలో కరోనా పాజిటీవ్ గా నమోదైనట్టు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ప్రస్తుతం తగు జాగ్రత్తలతో హోం క్వారంటైన్లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm