హైదరాబాద్: కరోనా పరిస్థితులపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆర్టీపీసీఆర్ టెస్టులు రోజుకు లక్ష పెంచాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టుల వివరాలు కోర్టుకు సమర్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై వివరణ ఇవ్వనున్నట్లు ఏజీ పేర్కొన్నారు. కరోనా, ఒమైక్రాన్ కట్టడి చర్యలపై తెలంగాణ సర్కార్ నివేదిక ఇవ్వనుంది.
Mon Jan 19, 2015 06:51 pm