హైదరాబాద్ : తనకు నచ్చిన ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కేసీఆర్ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఫామాయిల్ సాగు లాభదాయకమని, తాను కూడా 20ఎకరాలు సాగుచేశానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ రైతులను మభ్యపెట్టేందుకేనని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆ డిక్లరేషన్ అమలు కావడం లేదని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm