నల్గొండ: నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. పర్యటనలో మృతిచెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను పవన్ పరామర్శించి..రూ.5లక్షలు ఆర్థిక సాయం చేయనున్నారు. అనంతరం చౌటుప్పల్, కోదాడలో పవన్ పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి పవన్ నల్గొండకు బయలుదేరనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm