Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) May 23, 2022
(Dated.23.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/lFdcRrzKUt
హైదరాబాద్ : తెలంగాణలో గడచిన 24 గంటల్లో 12,017 కరోనా పరీక్షించగా 27 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 17 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే రాష్ర్టంలో కొత్తగా 52 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఇక తెలంగాణలో ఇప్పటివరకు 7,92,898 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 7,88,415 మంది కోలుకున్నారు. అలాగే 4,111 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ర్టంలో ఇంకా 372 యాక్టివ్ కేసులున్నాయి.