హైదరాబాద్ : మరోసారి తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర పరుగులు పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నిన్నటితో పోలిస్తే నేడు గ్రాముకు ఏకంగా రూ.60 చొప్పున పెరిగింది. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.400 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.47,750 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,090 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో నేడు రూ.66,100 గా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm