హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ర్ట ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇకపై ప్రతీ ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా స్థిర, చరాస్తులకు సంబంధించి క్రయ విక్రయాల కోసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm