న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 600 మంది మందుబాబులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. శని, ఆదివారాల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. పోలీసుల డ్రైవ్లో 607 మంది పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నట్లు తేలారు. ఔటర్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఉన్న పది పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm