Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏజెన్సీలో మావోయిస్టుల లేఖ కలకలం.. | BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 01 Dec,2022 08:41PM

ఏజెన్సీలో మావోయిస్టుల లేఖ కలకలం..

- తెరాస, కాంగ్రెస్ మరో ప్రతిపక్ష పార్టీ నాయకులకు, ప్రజల చేతిలో శిక్ష తప్పదు
- ములుగు డి సి ఓ ప్రజాధనాన్ని దోపిడీతో కంపెనీ చలామణి, పద్ధతులు మార్చుకో
నవతెలంగాణ- తాడ్వాయి
ఏజెన్సీలో మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట హెచ్చరిక కరపత్రాలు విడుదల అయ్యాయి. ఏజెన్సీలో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల గుండెల్లో గుబులు రేపుతుంది. అధికారులు, నాయకులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా లేనిపోని సమస్యలను సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ బోదెయిన బుచ్చయ్య, పెనుమల్ల రామకృష్ణారెడ్డి, కావేరి అర్జున్, దుర్గం రమణయ్య, కాంగ్రెస్ నాయకులు అర్రెం లచ్చు పటేల్, బొల్లు దేవేందర్, ఏటూరునాగరం ఇర్సవడ్ల వెంకన్న, లు అక్రమ దందాలకు పాల్పడుతున్నారని పద్ధతి మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని ఆ లేఖలో హెచ్చరించారు.
                  గ్రామాల్లో ప్రజలను యువతను తప్పుదారి పట్టిస్తూ వర్గాలుగా విభజించి కాంట్రాక్టర్లలో మరియు డిసిఒ లో చేతులు కలిపి గ్రామంలో ఇదివరకే ఇసుక సొసైటీ ఉన్నా కూడా మరొక సొసైటీ చేయటం కొరకు డిసిఒకు సొసైటీకి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఇది తప్పని ఎదురు తిరిగిన యువతను మావోయిస్టులులో సంబంధాలు ఉన్నట్లు చిత్రీకరించి కేసులు పెట్టి యువతను బనాయిస్తున్నారని ఆరోపించారు. కావిరి అర్జున్, లచ్చు పటేల్, బొల్లు దేవేందర్, హిరసవడ్ల వెంకన్న వీరు వీధ పార్టీల్లో ఉంటూ ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ఇసుక వ్యాపారం కొరకు వివిధ కాంట్రాక్టర్ల పేరుతో విచ్చలవిడిగా పనులు చేసుకుంటూ పార్టీ సమాచారం మొత్తం కూడా సేకరించి విశ్వ జిత కమిటీ స్టేషన్ రవీందర్ పోలీస్ అధికారులకు సమాచారం చేరవేస్తూ, పార్టీ సభ్యులను అరెస్టులు చేపిస్తూ ,పోలీసుల వద్ద నుండి డబ్బులు తీసుకుంటూ, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగరం, మంగపేట మండలాల్లో వ్యాపారస్తుల వద్ద లక్షల రూపాయలను తీసుకొని వారికి ఎదురు వచ్చిన వారిని చంపుతామని బెదిరింపులకు గురిచేస్తూ, భూకబ్జాలు చేస్తూ భూమి సెటిల్మెంట్స్ చేస్తూ లక్షలు రూపాయలు దండుకుంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు.
                          టిఆర్ఎస్ నాయకులు దుర్గం రమణయ్య, ఇంద్రారెడ్డి పోలీస్ వారితో ఉంటూ వారి కావలసిన సమాచారం ఇస్తూ ఏమి కావాలన్నా మీకు మేము సహాయం చేస్తామని, మీ సపోర్టు మాకు చేయాలని ఒక అండర్స్టాండింగ్ చేసుకొని, భూకబ్జాలకు పాల్పడి అక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు అధికార పార్టీల నాయకులతో ఉంటూ, ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తూ ముడుపుల మత్తులో ఊగుతున్నారని పేర్కొన్నారు.
                           వెంకటాపురం, వాజేడు, ఏటూర్ నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాలలో తాసిల్దారులు గిరిజనులో భూమి సమస్యలు ఎస్ డి సి కోర్టులో లేని అడ్డంకులను సృష్టించి తమాషా చేస్తూ, ఎంజాయ్ చేస్తూ పబ్బం గడుపుతున్నారని కరపత్రంలో పేర్కొన్నారు. స్వయంగా జిల్లా కలెక్టరే ఒక గ్రామంలో ఒక ఇసుక సొసైటీ ఉండాలని సర్కులర్లు తీసి మరల డి సి ఓ తో సొసైటీ ఉన్న గ్రామంలో మరొక సొసైటీ ఏర్పాటు చేపిస్తూ గిరిజన గ్రామాలలో ప్రజలకు, అధికారులు, కాంట్రాక్టర్లు గొడవలు పెట్టేస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన గ్రామాల్లో రెండు ఇసుక సొసైటీలు లేకుండా, ఒక గ్రామంలో ఒక సొసైటీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ కొత్తగా ఏర్పాటు చేసిన ఇసుక సొసైటీలను జిల్లా కలెక్టర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు పార్టీ కరపత్రంలో హెచ్చరించింది.
                          పైన తెలిపిన వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు పద్ధతి మార్చుకోకుంటే, పి ఎల్ జి ఏ వారోత్సవాలలో మీకు గోరి కట్టగా తప్పదనే హెచ్చరించారు. నేటి నుండి జరుగుతున్న పి ఎల్ జి ఏ వారోత్సవాల్లో ప్రజలు ప్రజాస్వామిక వాదులు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.

 ఏజెన్సీలో మావోయిస్టుల లేఖ కలకలం..
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

08:02 PM రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..
07:48 PM హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..
07:43 PM అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి
07:34 PM ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం
07:20 PM తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..
07:11 PM బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..
07:02 PM నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల
06:35 PM తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు
06:22 PM భారీగా పెరిగిన బంగారం ధర..
06:11 PM చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..
05:57 PM మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ
05:47 PM వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..
05:39 PM కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్
05:28 PM థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..
05:12 PM బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి
05:04 PM మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు
04:57 PM కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం
04:54 PM ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు
04:39 PM సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌
04:27 PM మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..
04:09 PM నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి
07:20 PM కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం
04:07 PM జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..
04:07 PM ఘోరం..కారుపై సిమెంట్‌ మిక్సర్‌ బోల్తా..తల్లీకూతురు మృతి
04:07 PM పార్లమెంట్ బడ్జెట్ : ఉభయ సభలు రేపటికి వాయిదా..
02:48 PM జాతీయ స్కూల్స్‌ చెస్‌..తెలంగాణకు పతకాల పంట
04:07 PM డ్రగ్స్ కోసం తండ్రిని చంపిన కొడుకు..
02:25 PM జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
02:05 PM 5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
01:56 PM డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌
01:24 PM అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
12:55 PM కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
12:25 PM శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
12:19 PM ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
12:08 PM సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
12:02 PM హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
11:43 AM పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు 2 గంట‌లకు వాయిదా
11:39 AM కిరండోల్‌-విశాఖ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
10:59 AM టీ20ల్లో తన రికార్డును బ్రేక్ చేసిన గిల్ పై కోహ్లీ కీలక వ్యాఖ్య
10:47 AM హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు
10:36 AM రెండేళ్ల త‌ర్వాత జ‌ర్న‌లిస్టు సిద్ధిక్ క‌ప్ప‌న్ రిలీజ్
10:29 AM రేపటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు...
10:18 AM ఊగిసలాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
10:01 AM హిండెన్‌బ‌ర్గ్ నివేదిక‌పై రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
09:57 AM తమిళనాడులో అకాల వర్షాలు..స్కూళ్లు బంద్‌
09:49 AM కెప్టెన్ అంటే ఇలా ఉండాలి..చేయి మణికట్టుకు ఫ్రాక్చర్ అయిన..!
09:43 AM హెలి​కాప్టర్‌లో షూటింగ్‌కి వెళుతున్న స్టార్‌ హీరో
08:59 AM ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూత
08:49 AM జమ్ములో భారీగా హిమపాతం..నాలుగు జిల్లాలకు ప్రమాద హెచ్చరిక
08:35 AM నేడు వైఎస్‌ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం
08:14 AM మోర్బీ బ్రిడ్జి ఘటనలో ఒరెవా గ్రూప్‌ ఎండీకి పోలీసుల కస్టడీ
08:05 AM పరీక్షా హాలులో స్పృహ తప్పిపడిపోయిన ఇంటర్‌ విద్యార్థి
07:50 AM అమెరికాలో మంచు వడగండ్ల వాన
07:39 AM జమ్మూకశ్మీరులో భారీ హిమపాతం...ఇద్దరి మృతి
07:24 AM బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం...
07:19 AM నేటి నుంచి సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాలు
07:12 AM లే ఆఫ్‌లకు బదులుగా ఉద్యోగుల వేతనాల్లో కోతకు సిద్ధమైన ‘ఇంటెల్’
06:53 AM పల్నాడులో టీడీపీ నేతపై కాల్పులు...
09:00 PM దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం
08:45 PM శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం
08:41 PM రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు
08:28 PM శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్
08:09 PM సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!
07:57 PM ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్
07:35 PM 3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..
07:30 PM ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1
07:16 PM విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ
06:59 PM టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..
06:38 PM కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..
06:33 PM కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..
06:17 PM బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..
06:13 PM కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..
05:55 PM ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌
05:52 PM తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి
05:36 PM ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత
05:21 PM యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు
05:00 PM మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..
05:21 PM లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం
04:25 PM బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..
04:20 PM కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు
04:07 PM రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..
03:46 PM కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ
03:37 PM తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు
03:17 PM పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌
03:01 PM ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌
02:49 PM హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య
05:20 PM బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే
05:32 PM ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..
01:44 PM బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...
01:33 PM బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..
01:18 PM కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..
01:12 PM భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..
01:06 PM కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
12:12 PM బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...
12:03 PM బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..
11:46 AM ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్
05:21 PM వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..
11:04 AM 2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..
10:54 AM కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు
10:32 AM కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

Top Stories Now

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ అలర్ట్
పోలీసు నియామ‌క తుది ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు
ఆ రోజు సెలవు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దారుణం...కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి..!
మునుగోడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..గెలుపు ఎవరిది..?
లైంగికదాడి నిర్ధారణకు ‘టూ ఫింగర్ టెస్ట్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఐ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరమాడుతూ అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు..!
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
కోమటి రెడ్డి సంచలన ఆడియో లీక్..రేవంత్ కు షాక్
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆధార్ కార్డుదారులకు అలర్ట్..!
ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు..!
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల కలకలం..!
వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​..
వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..ఆ తర్వాత..
వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..
నాసిక ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.