మహబూబ్నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. రూ.55 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్)ను సీఎం ప్రారంభించనున్నారు. దీంతోపాటు టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించేందుకు సిద్ధం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm