హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల చింతల్లోని శ్రీసాయినగర్లో దారుణం జరిగింది. రెండో అంతస్తు నుంచి కిందకు దూకి నవవధువు శైలు ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శైలుకు 20 క్రితమే పెళ్లి అయినట్లు గుర్తించారు. భార్యాభర్తల మధ్య గొడవే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm