Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సినీ కళాఖండాలు సృష్టించిన కళాతపస్వి| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 03 Feb,2023 12:58PM

సినీ కళాఖండాలు సృష్టించిన కళాతపస్వి

-- పింగళి భాగ్యలక్ష్మి
గుంటూరు
9704725609   

 

           తెలుగు దర్శక దిగ్గజం నేలకొరిగింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.  దర్శకుడిగా ‘ఆత్మగౌరవం’ అనే సినిమాతో 1965లో విశ్వనాథ్ అరంగేట్రం చేశారు. సాగరసంగమం, శంకరాభరణం, స్వర్ణ కమలం, శుభసంకల్పం సినిమాలు విశ్వనాథ్ సినీ జీవితంలో మరపురాని చిత్రాలుగా నిలిచాయి. ‘శంకరాభరణం’ సినిమా విడుదలై నిన్నటికి 43 ఏండ్లు. 50కి పైగా సినిమాలకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన చివరి సినిమా శుభప్రదం.
      కళాతపస్వి, దర్శక భగీరథుడు, ఈయన తెలుగు చిత్రసీమకు బంగారు పూదండ.  తెలుగు సినీ కన్యకకు సింగారాలద్దిన శిల్పి.  చలనచిత్ర రంగానికి కొత్త సొగసులు కూర్చిన  విశ్వకర్మ.  సినీ సీతామాలక్ష్మి పాదాలకు సిరిసిరిమువ్వలు ఏరినా,శారదా మహతిపై శృతిలయలుగా మారినా అది కాశీనాధుని విశ్వనాధ్ గారికే సాధ్యం.  ఆయన కళాత్మక, కధాత్మక, వినూత్న, విశిష్ట చిత్రాల ఆవిష్కర్త.  తెలుగు చిత్రసీమకు దశ, నిర్దేశం చేసిన గొప్ప దార్శనికుడు.  వెండితెరపై ఎన్నటికీ చెరగని సంతకం విశ్వనాథ్ గారు.  తెలుగు చిత్రాలలో తెలుగుదనాన్ని తెలుగు జిలుగు వెలుగుల్ని ఆవిష్కరించి ప్రతిష్ఠాత్మకమైన "రఘుపతి వెంకయ్య అవార్డు" "పద్మశ్రీ అవార్డు"లను సొంతం చేసుకున్న కళాతపస్వి కాశీనాధుని  విశ్వనాధ్ గారు 1930 ఫిబ్రవరి 18న గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని పెదపులివర్రు గ్రామంలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతి దంపతుల ఇంట కళామతల్లి ముద్దుబిడ్డగా జన్మించారు.  బి.ఎస్.సి  వరకు చదువుకున్నారు.
       రేపల్లెలో నివసిస్తున్న సుప్రసిద్ధ గేయరచయిత సముద్రాల సీనియర్ కుటుంబంతో కాశీనాధుని పరివారానికి ఎంతో సాన్నిహిత్యం ఉండేది.   సముద్రాల వారి స్నేహ తీరంలో, వారి అక్షర సాన్నిధ్యంలో విశ్వనాథ్ లోని భావుకతను తట్టిలేపింది.  సముద్రాల వారి స్నేహ పరిమళంతో, ప్రోద్బలంతో విజయవాడలోని వాహిని పిక్చర్స్ పంపిణీ సంస్థ మేనేజర్ గా ఉద్యోగానికి శ్రీకారం చుట్టారు విశ్వనాధ్ గారు.  ఇంతలో మద్రాసు వాహినీ స్టూడియోలో 'సౌండ్ రికార్డిస్ట్' గా చేరాలని బి.ఎన్.రెడ్డి గారి నుంచి స్వయంగా ఆహ్వానం అందింది.  అప్పటినుండి విశ్వనాధ్ గారి జీవిత గమ్యం, గమనం మారిపోయింది.  అక్కడ ఆదుర్తి సుబ్బారావుగారు, తాతినేని ప్రకాశరావు గారి లాంటి గొప్ప దర్శకులతో ఇంకా ఎన్టీ రామారావు గారి లాంటివారితో సాన్నిహిత్యం ఇవన్నీ ఆయన తనను తాను తీర్చిదిద్దుకోవడానికి దోహదం చేశాయి.  ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.  ఆయన ముందుగా సౌండ్ అసిస్టెంట్ గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్ గా 10 ఏండ్లు పనిచేశారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఆత్మబలం, కృషి, పనిచేసే తత్వం అన్ని కలగలిపి అన్నపూర్ణ స్టూడియోలో ఆ బ్యానర్లో "ఆత్మగౌరవం" సినిమాకు దర్శకుడిగా విశ్వనాథకు అదృష్టం వరించింది.  ఈ తొలి చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ 'నంది పురస్కారం', 'రాష్ట్రపతి యోగ్యతాపత్రం' లభించాయి.
        ఆయన పాటించే జీవన సూత్రాలు, క్రమశిక్షణ, అంకితభావం ఇవన్నీ ఆయన్ను ఓ గొప్ప దర్శకుడిగా ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాయి.  ఆయన సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకొని మానవీయ కోణంలో అనేక చిత్రాలను ఆవిష్కరించారు.  ప్రతి చిత్రంలో ఓ కొత్త కోణాన్ని సృష్టిస్తారు.  చక్కని కథ ఉంటుంది, అంతకుమించి కథాబలం ఉంటుంది.  ప్రతి ఫ్రేములో నవ్యత్వం, ప్రతి దృశ్యంలో వైవిద్యం, సంప్రదాయం, సనాతనo, సమాహారంగా దర్శనమిస్తాయి.  శాస్త్రీయ, సంగీత నృత్యాలు సమ్మోహనంగా కనిపిస్తాయి.   ఆ దృశ్య కావ్యాలలో ఆ  చిత్రాలన్నింటినీ మించి విశ్వనాథ్ గారి దర్శక ప్రతిభే ప్రస్పుటిస్తుంది, ప్రతిఫలిస్తుంది.
  అలాగే ఉదాత్త కథాంశంతో 'శారద' చిత్రం  తీశారు.  ఇలా అన్నీ వైవిధ్యభరితమైన చిత్రాలే తీశారు. "ఓ సీత కథ" చిత్రం నుంచి స్త్రీ పాత్రలకు ప్రాధాన్యమిచ్చారు. అపారమైన ప్రేమను గుండెల్లో దాచుకున్న స్త్రీమూర్తులు ఆయన చిత్రాల్లో కనిపిస్తారు.  "సిరిసిరిమువ్వ" సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కళాతపస్వి చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది "శంకరాభరణం".  ఫలితంగా  పొదుపైన, పదునైన సంభాషణలు వీనుల విందైన పాటలు కలగలిసి 'శంకరాభరణం' దృశ్యకావ్యమై ఆవిష్కృతమైంది.  జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న ఈ సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయిగా నిలిచింది.
    భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన ఎన్నో సినిమాలు తీశారు.  వాటిలో 'సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం" లాంటి  ఆణిముత్యాల్లాంటి  సినిమాలు.  కుటుంబ వ్యవస్థ సామాజిక అంశాలను కూడా తీసుకుని "సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం" వంటి అద్భుతమైనసినిమాలు ఈ కోవలోకి వస్తాయి.  ఈ దాదాసాహెబ్  ఫాల్కే పురస్కార గ్రహీత గొప్ప దర్శకులే కాదు, అంతకు మించి అద్భుతమైన నవరసాలు పండించే గొప్ప నటులు కూడా.  "సంతోషం, వజ్రం, శుభసంకల్పం, స్వరాభిషేకం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఠాగూర్" వంటి విజయవంతమైన సినిమాల్లో తన నటనకు పట్టం కట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు.  కాశీనాధుని కళా తపస్సుకి మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలు ఆయన ఇంట కొలువుతీరి పునీత మయ్యాయి.  ఇంక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే "పద్మశ్రీ" అవార్డును కూడా  సొంతం చేసుకున్నారు.
     

"ఏ కులము నీదంటే గోకులము నవ్వదా" అంటూ మను ధర్మ పై సప్తపది చిత్రం ద్వారా పిలుపునిచ్చారు.  ఈ సినిమాలో అజరామజరమైన సంగీతాన్ని వర్షిoచారు.   నృత్యం ఇతివృత్తంతో  తీసిన సినిమాలు అనేకమంది నిర్మాతలకు స్ఫూర్తినిచ్చాయి.  ఇలా విశ్వనాధుని సినిమాల స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది లలిత కళా రాధకులుగా మారారు. విశ్వనాథ్ గారు  సినిమాలలో కళాత్మకమైన విలువల్ని మేల్కొలపడానికి ఏతెంచిన నూతన వైతాళికుడు. తెలుగు సినిమా రంగం ఆయన రాకతో స్వరావళిని దిద్దుకుంది.  సకల జనావళి హృదయాలలో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు.  ఆయన సినిమాలని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా  శాస్త్రీయ, సంగీత నృత్యాలు నేర్పే పాఠశాలలెన్నో ఆవిర్భవించాయి.  అది ఆయన పంచిన అమృతం. ఆయన స్ఫూర్తితో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే సినిమాలు రావాలని ఆశిద్దాం.
 

 

సినీ కళాఖండాలు సృష్టించిన కళాతపస్వి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

09:45 PM జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
09:26 PM సీరియల్ కిస్సర్ అరెస్ట్..
09:24 PM ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
09:14 PM వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
08:53 PM డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
08:37 PM ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష
08:00 PM భారీగా పెరిగిన బంగారం ధరలు..
07:56 PM కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు
07:47 PM అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు
07:41 PM ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు
07:32 PM ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..
07:24 PM గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..
07:18 PM ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..
07:11 PM 8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..
07:03 PM కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..
06:43 PM 'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..
06:42 PM అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)
06:30 PM సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..
06:23 PM నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ
06:03 PM రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు
05:37 PM తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం
05:33 PM యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల
05:29 PM రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్
05:10 PM మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..
05:09 PM డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..
04:36 PM మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..
04:17 PM మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ
04:07 PM నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
03:54 PM ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..
03:47 PM కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..
03:25 PM ముడి చమురు ధర తగ్గినా పెట్రో ధరల పెంపు ఎవరి కోసం మోడీజీ : కేటీఆర్
03:10 PM ఓట్లు వేయించుకోవడానికి రైతులు కావాలి కానీ.. రైతుల గోస పట్టదా?
02:37 PM రెండున్నర గంటలుగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ
02:30 PM తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్‌
02:16 PM గుజరాత్‌లోని కచ్‌లో 3.2 తీవ్రతతో భూకంపం!
02:06 PM రేవంత్ రెడ్డికి టీఎస్‌పీఎస్సీ సిట్ నోటీసులు..
01:46 PM రోడ్డు ప్రమాదంలో.. ఈసీవో మృతి
01:31 PM విద్యార్థినుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిని స్పోర్ట్స్ కోచ్ స‌స్పెండ్‌..
01:26 PM వాళ్లు మనుషులా..పశువులా: సీపీఐ నేత నారాయణ
01:12 PM ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం..
12:59 PM రైలు పట్టాలపై మహిళా మృత దేహం..
12:45 PM వివేకా హత్య కేసు.. కోర్టులో భాస్కర్ రెడ్డి పిటిషన్
12:33 PM ఐశ్వర్యా రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ..
12:09 PM మూడో వన్డే టికెట్ల కోసం ఫ్యాన్స్ తిప్పలు
12:07 PM ఖ‌మ్మం మార్కెట్‌లో మిర్చికి రికార్డు స్థాయి ధ‌ర‌...
11:54 AM అంగన్ వాడీల ‘ఛలో విజయవాడ’ ఉద్రిక్తత
11:46 AM టీఎస్‌పీఎస్సీ‌ పేపర్ లీకేజ్.. రేపటికి వాయిదా
11:35 AM విద్యార్థులను చితకబాదిన టీచర్ సస్పెండ్..
11:16 AM దారుణం.. భార్య‌ను న‌రికి చంపి భ‌ర్త ఆత్మ‌హ‌త్య
10:55 AM భారత్ లో అడుగు పెట్టిన జపాన్ ప్రధాని
10:52 AM బైక్‌పై ప్రియురాలి షికార్లు.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం
10:44 AM రెండోసారి ఈడీ విచారణకు హాజరైన కవిత
10:40 AM కోళ్లఫారంపై పిడుగు..1500 కోళ్లు మృతి
10:36 AM ఏపీ అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ సభ్యుల మద్య ఘర్షణ...
10:08 AM నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు
09:27 AM ఒకే కుటుంబంలో నలుగురు మృతి...
09:17 AM కాంతార మరో సంచలనం...
09:00 AM పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
08:53 AM ఐక్యవేదిక కన్వీనర్‌ ముప్పాళ్ల సుబ్బారావు అరెస్ట్...
08:37 AM బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరోమారు బెదిరింపులు
08:16 AM నేడు హుస్నాబాద్‌లో మంత్రి కేటీఆర్ బహిరంగ సభ
07:58 AM ఓయూ దూరవిద్యలో 70 కొత్త కోర్సులు
07:43 AM నేడు ఢిల్లీలో కిసాన్‌ మహా పంచాయత్‌
07:30 AM టీఎస్​పీఎస్సీ కీలక నిర్ణయం
06:47 AM నేడు మరోసారి ఈడీ ఎదుటకు ఎమ్మెల్సీ కవిత
06:34 AM ఐపీఓ అనుమతులపై సెబీ కఠిన వైఖరి
09:52 PM సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ
09:39 PM శ్రీశైలంలో కన్నడిగుల సందడి...
09:30 PM పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద కేసు నమోదు
08:34 PM మా బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయాం: రోహిత్
08:25 PM మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ కన్నుమూత
08:10 PM పెద్దమందడిలో భారీ మొసలి కలకలం
07:53 PM హైదరాబాద్‌లో 200 కిలోల గంజాయి పట్టివేత
07:38 PM పేపర్ లీకేజీ కేసు...ముగిసిన రెండో రోజు విచారణ
07:30 PM కేటీఆర్‌ ట్వీట్‌కు స్పందించి క్రీడాకారుడికి ఆర్థిక సహాయం
07:16 PM ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్
06:58 PM బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
06:47 PM 21 కిలోమీటర్లకు రూ.1,525 బిల్లు వేసిన ఉబర్...
06:20 PM తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు
06:16 PM పాకిస్థాన్‌ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన చిరుత...
06:11 PM ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక: పవన్ కల్యాణ్
05:45 PM విశాఖ వన్డేలో టీమిండియా ఘోర పరాజయం
05:39 PM కొత్త జెర్సీ లాంచ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్...
05:20 PM సీబీఐ ప్రశ్నిస్తుండగా అస్వస్థతకు గురై కానిస్టేబుల్ మృతి
05:12 PM మహిళా కూలీలతో వెళ్తున్న బోటు బోల్తా
05:07 PM పేపర్ లీక్ లో నిందితుల ఆర్ధిక లావాదేవీలపై సిట్ ఆరా
04:50 PM సచిన్ ఫిట్ నెస్ మంత్రమిదే: వీరేందర్ సెహ్వాగ్
04:40 PM ఢిల్లీకి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత...
04:36 PM తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి...
04:29 PM శత్రు ఆస్తుల అమ్మకం ప్రారంభం
04:10 PM 117 పరుగులకే కుప్పకూలిన టీమ్‌ఇండియా
04:05 PM మేరియుపోల్‌లో పుతిన్‌ పర్యటన...
03:55 PM ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె...
03:47 PM ఈసీ ఆదేశాలను కూడా అడ్డుకునే శక్తి జగన్ కు ఉంది: చంద్రబాబు
03:37 PM నిహారికకు బెయిల్..చర్లపల్లి జైలు నుంచి విడుదల
03:17 PM ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా
03:03 PM బంగ్లాదేశ్‌లో ఘోర బ‌స్సు ప్ర‌మాదం... 17 మంది మృతి
02:56 PM తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ...
02:52 PM కష్టాల్లో టీమిండియా...
02:41 PM అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం : మంత్రి ఎర్రబెల్లి

Top Stories Now

అంబులెన్స్‌ లేక సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ అలర్ట్
పోలీసు నియామ‌క తుది ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు
ఆ రోజు సెలవు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దారుణం...కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి..!
మునుగోడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..గెలుపు ఎవరిది..?
లైంగికదాడి నిర్ధారణకు ‘టూ ఫింగర్ టెస్ట్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఐ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరమాడుతూ అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు..!
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
కోమటి రెడ్డి సంచలన ఆడియో లీక్..రేవంత్ కు షాక్
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆధార్ కార్డుదారులకు అలర్ట్..!
ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు..!
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల కలకలం..!
వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​..
వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..ఆ తర్వాత..
వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..
నాసిక ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.