Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు బయలు దేరిన ఇందూర్‌ ‌బిజేపి నేతలు| Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 14 May,2022 06:01PM

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు బయలు దేరిన ఇందూర్‌ ‌బిజేపి నేతలు

నవతెలంగాణ కంటేశ్వర్
‌రాష్ట్రంలో జరుగుతున్న కేసిఆర్‌ అవినీతి పాలనకు వ్యతిరేకంగా బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 2 ముగింపు సభలో పాల్గొనడానికి ఇందూర్‌ ‌నగరం నుంచి పెద్దఎత్తున బిజేపి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారని బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ ‌సూర్యనారాయన అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసిఆర్‌ ‌పాలన పేద ప్రజలను ముంచడానికి తప్ప పెద్దగా ఒరిగిందేమి లేదన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలు లాభ పడ్డట్టు దాఖలాలు లేవని ఎద్దేవ చేశారు. అందుకే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్ర 2వ విడత చేపట్టారని, ఈ యాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించిందన్నారు. శనివారం సంగ్రామ యాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్నారని, దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా హాజరవుతున్నారని తెలిపారు.  కేసిఆర్‌కి కొడుకు, మనవడి మీద ఉన్న ప్రేమ తెలంగాణపై లేదని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అని చెప్పి కుటుంబ తెలంగాణ చేసుకున్నారని విమర్షించారు. రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు పూర్తి మద్దతు తెలిపారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వాని ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా తెలంగాణకు రావడం శుభ పరిణామం అన్నారు. ఇందూర్‌ అర్బన్‌ ‌నుంచి సుమారు 45 వాహనాలతో భారీ ర్యాలీగా తుక్కుగూడ బహిరంగ సభకి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీ నారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి,కార్పోరేటర్లు  న్యాలం రాజు,మల్లేష్ యాదవ్,సుక్క మధు, మెట్టు విజయ్‌,పంచ రెడ్డి ప్రవళిక శ్రీధర్,రాజశేఖర్ రెడ్డి,మీసేవ శ్రీనివాస్,ఇప్పకాయల కిషోర్,ఎర్రం సుదీర్, ఇల్లెందుల ప్రభాకర్‌,తో పాటు మరి కొందరు కార్పోరేటర్లు, జోన్‌ అధ్యక్షులు రోషల్‌ ‌లాల్‌ ‌బోరా, పుట్ట వీరేంధర్‌, ‌మఠం పవన్‌, ‌భాస్కర్‌ ‌రెడ్డి, బట్టికరి ఆనంద్‌, ఆకాష్‌, ‌పవన్‌, ‌బిజేపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
 
 
 

 

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు బయలు దేరిన ఇందూర్‌ ‌బిజేపి నేతలు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

10:03 PM ప్రతిపక్షం లేక పాలక పక్షం ఆడింది ఆటగా సాగుతున్నది
09:15 PM రేపు పసర గ్రామంలో విద్యుత్ అంతరాయం
09:13 PM కాసానికి ఆయిల్ ఫెడ్ చైర్మెన్ పరామర్శ
09:05 PM అగి ఉన్న లారీని ఢీకోన్న కారు
09:01 PM గిరి పోషణ ఆహారం పై తల్లులకు అవగాహన
08:56 PM విద్యార్ధులకు వ్యక్తిగత శుభ్రత పై అవగాహన
08:45 PM సమస్యల పరిష్కారానికి సర్పంచ్ నిరసన దీక్ష
08:40 PM గిరిజనుల పాదయాత్రలో ఉద్రిక్తత
08:33 PM ఐటీడీఎ పీఓ అంకిత్ ఆకస్మిక తనిఖీ
08:12 PM ఫారెస్ట్ అధికారులకు నెమలి అప్పగింత
08:11 PM పరీక్షల్లో ఇద్దరు విద్యార్థుల డిబార్
08:08 PM సంగ్రామ పాదయాత్రను విజయవంతం చెయ్యండి
07:43 PM ఆటో డ్రైవర్లకు పోలీసుల అవగాహన
07:42 PM క్షయ రహిత మండలంగా భిక్కనూర్ ను తీర్చిదిద్దడమే లక్ష్యం..
07:40 PM కలెక్టరేట్ లో వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం
07:38 PM బిజినెస్ టీచర్ల వివరాలు బయట పెట్టాలి..
06:42 PM సేవ్ ఆర్మీ పోరాటం చేయాలి.. లేకుంటే మన భద్రతకె ముప్పు..
06:40 PM కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
06:38 PM వర్గీకరణ చేయకుంటే బీజేపీ సంగతేందో తేలుస్తాం...
06:36 PM ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
06:35 PM జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం...
06:34 PM కరెంటు బిల్లులతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు..
06:12 PM సభ జయప్రదం కావాలని పూజ
05:57 PM డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సమావేశం
05:56 PM కొమురం భీం విగ్రహా ప్రతిష్టాపనను విజయవంతం చేయండి
05:53 PM అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
05:52 PM రక్తదానం చేసిన నాయకులు
05:50 PM ఆలయ భూములను సర్వే చేసిన అధికారులు
05:49 PM రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకోవాలి
05:34 PM అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
05:33 PM ఆలయంలో గదుల నిర్మాణానికి డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు సాయం..
05:31 PM తండ్రి అంత్యక్రియలకు కూతురు భిక్షాటన
05:28 PM ఎంపీడీవో కార్యాలయ టైపిస్ట్ గా ఎం పద్మ
05:26 PM దరఖాస్తుదారులందరికి మొక్కలు అందజేయాలి
05:24 PM 2025 నాటికి నాలుగు పామాయిల్ ఫ్యాక్టరీలు..
05:05 PM కార్యదర్శికి మెమో జారీ చేసిన ఎంపిఓ
05:05 PM అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి
05:03 PM బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు
05:02 PM స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి..
05:00 PM అపరిచితులకు ఆశ్రమం ఇవ్వద్దు
04:22 PM బురదమయంగా రహదారి..
04:18 PM శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ గుర్తింపు రద్దు చేయాలి..
04:06 PM రైతుబంధును కొత్త రైతులు సద్వినియోగించుకోవాలి..
04:03 PM తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత
03:53 PM ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి సన్మానం
03:48 PM కల్తీకల్లు ,గంజాయి అమ్మకాలను అరికట్టాలి..
03:33 PM రెండు పంటలకు నీళ్ళు వస్తున్నాయి అంటే అది వైఎస్సార్ కృషినే..
08:41 PM ఘనంగా ఎంపీపీ శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు
08:14 PM ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..
07:43 PM ముత్యలమ్మ ఆలయానికి 1లక్ష రూపాయల విరాళం
07:42 PM తాటి చేరికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు...
07:39 PM పురాతన భవనం తీసివేత...
07:39 PM శ్రీని వెంచర్స్ సమస్యలు పరిష్కరించండి!
07:39 PM బహుజన రాజ్యాధికార సాధనయే ఆర్ ఎస్ పి లక్ష్యం
07:38 PM బి ఎస్ పి ముగింపు సభకు తరలిన నాయకులు
06:32 PM ఎస్ఎన్ఎల్ గల్ఫ్ సేవా సమితి అద్యక్షుడిగా శ్రీపాల్...
06:27 PM చెదిరిన డబుల్ కల
06:26 PM పాములు పట్టే వ్యక్తి పాము కాటుకు బలి
06:25 PM ముమ్మరంగా ఖరీఫ్ వరి నారు మడుల తయారీ
06:24 PM మాలమహానాడు మండలాద్యక్షుడిగా రూపేశ్
06:24 PM సంక్షేమ హస్టళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి
06:23 PM బెల్టుషాపులు మూసేద్దామని గ్రామస్తుల తీర్మానం
04:43 PM చందా తరుణ్ మృతి బిరస ముండా యూత్ కి తీరని లోటు
04:38 PM ఈసారైనా మైనారిటీ సోదరుల ఆశలు నిజమయ్యేనా
04:35 PM తోటపల్లి రిజార్వాయర్ నుండి సాగునీరు విడుదల..
04:34 PM ఘనంగా లయన్స్ కౌన్సిల్ చైర్ పర్సన్ జన్మదిన వేడుకలు
04:34 PM రాజ్యాధికార సభకు భారీగా తరలిన నాయకులు..
04:34 PM అభివృద్ధి పథంలో లచ్చన్ గ్రామం
04:32 PM గ్రంధాలయాలు సమాజానికి అవసరం
04:32 PM రైతులు వడ్డీలు చెల్లించి రుణాలు రెన్యూవల్ చేసుకోవాలి
04:30 PM యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి...
04:25 PM ఘనంగా ఏ ఐ ఎస్ బి 72 వ వార్షికోత్సవం
04:24 PM డివికెకు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ నివాళి
08:48 PM అశ్వారావుపేట లో పర్యటించిన పొంగులేటి
08:22 PM 27 నుంచి రామన్నగూడెం నుంచి పాదయాత్ర
08:21 PM క్లబ్ ఆధ్వర్యంలో డాన్ టు డస్క్
08:19 PM రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
08:14 PM బహిరంగ సభకు తరలిరావాలి
08:13 PM వాహనాలను తనిఖీ చేసిన ఎక్సైజ్ సీఐ
08:10 PM రేణుకా చౌదరిని కలిసిన తాటి వెంకటేశ్వర్లు
07:43 PM ఈ కేవైసీ చేయించుకోని రైతులు చేయించుకోవాలి..
07:41 PM పరస్పర సహకారంతో గ్రామాభివృద్ధికి తోడ్పడాలి
07:38 PM ప్రణాళిక వ్యుహత్మకత అధ్యయనం విజయ సాధనాలు..
07:35 PM దొంగతనాలకు పాల్పడ్డ నిందితుడు అరెస్ట్
07:33 PM నలంద డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రం మార్పు..
07:07 PM ముత్యాలమ్మ విగ్రహానికి మాజీ మంత్రి రూ. 30 వేల విరాళం
07:06 PM కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ..
07:04 PM గల్ఫ్ లో గుండె పోటుతో ఇందలవాయి వాసి మృతి
07:00 PM పోలిస్ అధికారికి దివ్యాంగ విద్యార్థి సెల్యూట్
06:32 PM అయోధ్య కర సేవకులకు సన్మానం
06:30 PM అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు..
06:21 PM అంగన్వాడీ కేంద్రం సమస్యలు పరిష్కరించాలి
06:18 PM ఎరువుల కృత్రిమ కోరతను సృష్టిస్తే చర్యలు..
06:16 PM జిలుగు వాడితే పంట దిగుబడి పెరుగుతుంది..
05:31 PM జూలై 2న సడక్ బంద్ ను విజయవంతం చేయాలి..
05:29 PM ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్ష, కార్యదర్శులకు సన్మానం
05:27 PM ప్రమాదాల బారిన పాడి కుటుంబాన్ని కోలుకోకుండా చేయొద్దు..
05:23 PM కార్యదర్శిపై డిపిఓకు ఫిర్యాదు..
05:21 PM పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
04:45 PM పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు రాయితీ కల్పించాలి

Top Stories Now

రైతుబంధుపై ప్రభుత్వం శుభవార్త
రేప‌టి నుంచి టాలీవుడ్ సినిమా షూటింగ్‌లు బంద్‌
దారుణం.. గ‌ర్భంలో ఉన్న శిశువు త‌ల‌ను కోసి..!
ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి చర్చలు సఫలం
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ముస్లిం బాలికలు 16 ఏండ్లకు పెండ్లి చేసుకోవచ్చు : హైకోర్టు
జొమాటో డెలివరీ బాయ్‌పై కులోన్మా‌ద దాడి
ఒకరు మృతి
ఏటీఎం నుంచి డబ్బులే డబ్బులు..
మళ్లీ పెరిగిన ఆర్టీసీ చార్జీలు
సికింద్రాబాద్‌లో బాలికపై లైంగికదాడి..!
రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్‌
హైద‌రాబాద్‌లో స‌రికొత్త ట్రాఫిక్ రూల్స్‌..!
హైదరాబాద్‌లో బాలికపై సామూహిక లైంగికదాడి
కేంద్రంపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్
ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను : గవర్నర్ తమిళి సై
గాయకుడు, కాంగ్రెస్ యువనేత దారుణ హత్య..!
భర్తతో చనువుగా ఉంటోందని యువతిపై లైంగికదాడి చేయించిన భార్య..!
రెండు, మూడు నెలల్లో సంచలన వార్త : సీఎం కేసీఆర్​
తండ్రిని ముక్కలుగా నరికి వేరువేరు చోట్ల నిప్పు పెట్టిన బాలుడు..!

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.