Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వరంగల్ డిక్లరేషన్ పై గ్రామగ్రామాన రచ్చబండ | Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 19 May,2022 06:07PM

వరంగల్ డిక్లరేషన్ పై గ్రామగ్రామాన రచ్చబండ

- ఇంటింటికి ప్రచారం చేసే విధంగా రచ్చబండ నిర్వహించి ఇంటింటికి ప్రచారం చేయాలి
నవతెలంగాణ కంటేశ్వర్
వరంగల్ డిక్లరేషన్ పై గ్రామగ్రామాన రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించి ఇంటింటికి ప్రచారం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి గురువారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో రూరల్ ఇన్చార్జి భూపతి రెడ్డి ,అర్బన్ ఇంచార్జి తాహెర్బిన్ హందాన్ ,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు, బాన్సువాడ ఇన్చార్జ్ బాలరాజ్ పాల్గొన్నారు.ఈసందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన నియోజకవర్గ బాధ్యులు ప్రతి నియోజకవర్గంలో వరంగల్ డిక్లరేషన్ పై రచ్చబండ నిర్వహించి ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమాన్ని 500 మంది తగ్గకుండా ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించాలని అదే విధంగా 30 రోజుల కార్యక్రమంలో భాగంగా 30 రోజుల ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ జిల్లాలో పెరుగుతుందని, రేవంత్ రెడ్డి గారు జిల్లాకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు పసుపు పంటకు 12 వేల రూపాయల మద్దతు ధర ఇస్తామని, అదేవిధంగా మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నిబద్ధతతో వరంగల్ డిక్లరేషన్ లో పసుపు బోర్డు, చెరుకు ఫ్యాక్టరీ ప్రారంభం చేస్తామని డిక్లరేషన్ లో ప్రకటించారని, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పసుపును ప్రభుత్వమే కొనుగోలు చేసిందని ఆయన గుర్తు చేశారు. చత్తీస్ ఘడ్ రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని, 2500 రూపాయల మద్దతు ధర తో వడ్లు కొనుగోలు చేస్తుందని, రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజు మీట్ ద ప్రెస్ లో వరంగల్ డిక్లరేషన్ ల పేర్కొన్న అంశాలను నెరవేర్చడానికి డబ్బులు ఏవిధంగా సమకూరుస్తామో అనే విషయాన్ని క్లుప్తంగా వివరించారని, రాష్ట్రంలో ఎవరూ ఊహించనంత చురుగ్గా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని, జిల్లాలో టీఆర్ఎస్ బిజెపిలు తోకలు ముడుచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాధ్యతలు తీసుకొని ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ గురించి పాదయాత్ర చేసి, పసుపు బోర్డు గురించి బాండ్ పేపర్ రాసిచ్చి వాటి గురించి మాట్లాడకుండా అసదుద్దీన్ గడ్డం గురించి మాట్లాడుతున్నడని సమస్యల గురించి పట్టించుకోడని, టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ఎర్రజొన్న కొనుగోలు చేసింది కానీ ఎన్నికల తర్వాత కొనుగోలు చేయాలేదని ,ఎలక్షన్లు దగ్గరకు వస్తున్న సందర్భంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే కొనుగొలు కేంద్రాలు తీసి వేస్తుందని, టిఆర్ఎస్ బిజెపిల దొంగనాటకాలు ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా రూరల్ ఇన్చార్జి భూపతిరెడ్డి  మాట్లాడుతూ రాష్ట్రంలో 80 నియోజకవర్గాలు వ్యవసాయంపై ఆధారపడ్డాయి అని వరంగల్ డిక్లరేషన్ తో లక్షల కుటుంబాలకు ఆనందం కలుగుతుందని, కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదని రాజస్థాన్ ఛత్తీస్ గఢ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ చేసిందని, ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వరంగల్ డిక్లరేషన్ను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా అర్బన్ ఇంచార్జ్ తాహెర్బిన్ హందాన్ మాట్లాడుతూ.. వరంగల్ డిక్లరేషన్ మేధావులు రైతు సంఘాల నాయకులతో కలిసి ఏర్పాటు చేశారని, నిజామాబాద్ జిల్లాలో మానాల మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వరంగల్ డిక్లరేషన్ గ్రామ గ్రామాన తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తామని ,కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందని రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పన్నెండు వందల కోట్ల విద్యుత్ బకాయిలు ఏకకాలంలో మాఫీ చేశారని ఆయన అన్నారు.
               ఈ సందర్భంగా బాన్సువాడ ఇన్చార్జి కాసుల బాలరాజు మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాంట్రాక్టులు టిఆర్ఎస్ నాయకులకు ఇచ్చి ఇసుక మాఫియా చేస్తున్నాడని భూమి ఉన్న పేదలకు ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వడం లేదని, ఎన్నికలలో బిజెపి టిఆర్ఎస్ పార్టీలు డబ్బులు విచ్చలవిడిగా పంచడానికి సిద్ధమవుతున్నారని ,కాంగ్రెస్ పార్టీ దగ్గర  డబ్బులు లేవని కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లో తిరుగుతూ టిఆర్ఎస్ బిజెపిల మోసాలను ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, జిల్లా మాజీ ఓబిసి అధ్యక్షులు శేఖర్ గౌడ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామర్తి గోపి, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా ఓబిసి అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ అంబర్ సింగ్ ,ప్రభగండ, కమిటీ చైర్మన్ జాబితా అక్రమ్ మాజీ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

వరంగల్ డిక్లరేషన్ పై గ్రామగ్రామాన రచ్చబండ
వరంగల్ డిక్లరేషన్ పై గ్రామగ్రామాన రచ్చబండ
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

08:19 PM లక్షలతో నిర్మించిన అదోగతే...
08:17 PM గోప్ప ఆర్థిక సంస్కరణవేత్త పీవీ...
08:17 PM ఇంటర్ ఫలితాల్లో ఎస్సార్ విద్యార్థుల ప్రభంజనం.
08:16 PM ఇంటర్ ఫలితాల్లో వికసించిన కాకతీయ కుసుమాలు
08:16 PM గిరిజనులకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం...
07:34 PM విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించండి
07:33 PM సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
07:33 PM ఉపాధ్యాయుల తల్లిదండ్రుల కోరిక నెరవేర్చ
07:33 PM ప్రభంజనం సృష్టించిన తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు
07:31 PM ఇంటర్లో ధర్మారం 100%..
07:30 PM ఆడపడుచులకు వరం కళ్యాణ లక్ష్మి..
07:30 PM కేసీఅర్ నిర్లక్యమే ఆత్మహత్యలకు కారణం
07:27 PM కడ్తా పేరుతో 15 కిలోలు కట్..
07:26 PM కుటుంబాలకు ఆసరాగా ఉపాధి శిక్షణ..
07:26 PM కాలేజ్ టాపర్ గా తాటి శ్రీ చైతన్య
07:24 PM ఇంటర్ లో సత్తా చాటిన విద్యార్థికి సన్మానం
07:08 PM బహుముఖ ప్రజ్ఞాశాలి పివి
07:07 PM అగ్నిపథ్ ను రద్దు చేయాలని సంతకాల సేకరణ..
07:05 PM 42 ఇంచుల టీవీ దొంగతనం
07:04 PM అనుమానితులను పట్టుకున్న గ్రామస్తులు..
07:01 PM అమెరికాలో మంత్రి వేములకు ఘన స్వాగతం
07:01 PM దోమకొండ గురుకులాలో చదివారు.. మద్నూర్ పేరును నిలబెట్టారు
06:58 PM కుష్టు, క్షయ వ్యాధుల నివారణ కోసం ఉద్యమం
06:55 PM ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండియర్ లో 79శాతం ఉత్తీర్ణత
06:51 PM ఏడుగురు విద్యార్థుల డిబార్
06:48 PM కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
06:44 PM అభివృద్ధి పనులని పరిశీలించిన ఎమ్మెల్యే
06:41 PM ఆపరేషన్ ముస్కాన్ 8 వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అదనపు డి.సి.పి
06:37 PM ఇంటర్ ఫలితాలలో ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
06:34 PM మన ఊరు మన బడి నిర్మాణాలను పూర్తి చేయాలి
06:32 PM వర్సిటీ నియామక బోర్డును రద్దు చేయాలి
06:30 PM నిశిత కాలేజ్ ను దోస్త్ లో పెట్టొద్దు..
06:28 PM రాష్ట్ర ర్యాంకులు కైవసం చేసుకున్న తెలంగాణ ఆదర్శ కళాశాల
06:24 PM ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలి
06:22 PM పీవీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ
06:14 PM 30న కేవీపీఎస్ నిజామాబాద్ జిల్లా మహాసభలు
06:13 PM పోతారం రోడ్డుపై ప్రయాణం..ప్రాణసంకటమే...!
06:04 PM పనులు పరిశీలించిన ఎంపీడీవో శ్రీనివాస్
05:59 PM ఆర్టీసీ బస్ కండక్టర్ హఠాన్మరణం
05:52 PM పేదలకు ఆర్ఎంపీలే ఆయువు ...
05:41 PM చేర్యాలలో అక్రమ లే అవుట్ తొలగింపు
05:38 PM ఇంటర్ పలితాల్లో 'ఆదర్శ`ఉత్తమం..
05:34 PM రామన్నగూడెం గిరిజనులది న్యాయమైన డిమాండే..
04:56 PM రేపు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముట్టడి..
04:51 PM రామాచారి మృతికి కారణమైన వాహనాన్ని వెంటనే గుర్తించాలి
03:12 PM ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
03:11 PM నిత్యావసర సరుకుల పంపిణీ
03:09 PM అర్హతలేని శాంతినికేతన్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
10:03 PM ప్రతిపక్షం లేక పాలక పక్షం ఆడింది ఆటగా సాగుతున్నది
09:15 PM రేపు పసర గ్రామంలో విద్యుత్ అంతరాయం
09:13 PM కాసానికి ఆయిల్ ఫెడ్ చైర్మెన్ పరామర్శ
09:05 PM అగి ఉన్న లారీని ఢీకోన్న కారు
09:01 PM గిరి పోషణ ఆహారం పై తల్లులకు అవగాహన
08:56 PM విద్యార్ధులకు వ్యక్తిగత శుభ్రత పై అవగాహన
08:45 PM సమస్యల పరిష్కారానికి సర్పంచ్ నిరసన దీక్ష
08:40 PM గిరిజనుల పాదయాత్రలో ఉద్రిక్తత
08:33 PM ఐటీడీఎ పీఓ అంకిత్ ఆకస్మిక తనిఖీ
08:12 PM ఫారెస్ట్ అధికారులకు నెమలి అప్పగింత
08:11 PM పరీక్షల్లో ఇద్దరు విద్యార్థుల డిబార్
08:08 PM సంగ్రామ పాదయాత్రను విజయవంతం చెయ్యండి
07:43 PM ఆటో డ్రైవర్లకు పోలీసుల అవగాహన
07:42 PM క్షయ రహిత మండలంగా భిక్కనూర్ ను తీర్చిదిద్దడమే లక్ష్యం..
07:40 PM కలెక్టరేట్ లో వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం
07:38 PM బిజినెస్ టీచర్ల వివరాలు బయట పెట్టాలి..
06:42 PM సేవ్ ఆర్మీ పోరాటం చేయాలి.. లేకుంటే మన భద్రతకె ముప్పు..
06:40 PM కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
06:38 PM వర్గీకరణ చేయకుంటే బీజేపీ సంగతేందో తేలుస్తాం...
06:36 PM ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
06:35 PM జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం...
06:34 PM కరెంటు బిల్లులతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు..
06:12 PM సభ జయప్రదం కావాలని పూజ
05:57 PM డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సమావేశం
05:56 PM కొమురం భీం విగ్రహా ప్రతిష్టాపనను విజయవంతం చేయండి
05:53 PM అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
05:52 PM రక్తదానం చేసిన నాయకులు
05:50 PM ఆలయ భూములను సర్వే చేసిన అధికారులు
05:49 PM రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకోవాలి
05:34 PM అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
05:33 PM ఆలయంలో గదుల నిర్మాణానికి డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు సాయం..
05:31 PM తండ్రి అంత్యక్రియలకు కూతురు భిక్షాటన
05:28 PM ఎంపీడీవో కార్యాలయ టైపిస్ట్ గా ఎం పద్మ
05:26 PM దరఖాస్తుదారులందరికి మొక్కలు అందజేయాలి
05:24 PM 2025 నాటికి నాలుగు పామాయిల్ ఫ్యాక్టరీలు..
05:05 PM కార్యదర్శికి మెమో జారీ చేసిన ఎంపిఓ
05:05 PM అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి
05:03 PM బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు
05:02 PM స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి..
05:00 PM అపరిచితులకు ఆశ్రమం ఇవ్వద్దు
04:22 PM బురదమయంగా రహదారి..
04:18 PM శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ గుర్తింపు రద్దు చేయాలి..
04:06 PM రైతుబంధును కొత్త రైతులు సద్వినియోగించుకోవాలి..
04:03 PM తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత
03:53 PM ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి సన్మానం
03:48 PM కల్తీకల్లు ,గంజాయి అమ్మకాలను అరికట్టాలి..
03:33 PM రెండు పంటలకు నీళ్ళు వస్తున్నాయి అంటే అది వైఎస్సార్ కృషినే..
08:41 PM ఘనంగా ఎంపీపీ శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు
08:14 PM ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..
07:43 PM ముత్యలమ్మ ఆలయానికి 1లక్ష రూపాయల విరాళం
07:42 PM తాటి చేరికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు...
07:39 PM పురాతన భవనం తీసివేత...

Top Stories Now

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
రైతుబంధుపై ప్రభుత్వం శుభవార్త
రేప‌టి నుంచి టాలీవుడ్ సినిమా షూటింగ్‌లు బంద్‌
దారుణం.. గ‌ర్భంలో ఉన్న శిశువు త‌ల‌ను కోసి..!
ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి చర్చలు సఫలం
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ముస్లిం బాలికలు 16 ఏండ్లకు పెండ్లి చేసుకోవచ్చు : హైకోర్టు
జొమాటో డెలివరీ బాయ్‌పై కులోన్మా‌ద దాడి
ఒకరు మృతి
ఏటీఎం నుంచి డబ్బులే డబ్బులు..
మళ్లీ పెరిగిన ఆర్టీసీ చార్జీలు
సికింద్రాబాద్‌లో బాలికపై లైంగికదాడి..!
రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్‌
హైద‌రాబాద్‌లో స‌రికొత్త ట్రాఫిక్ రూల్స్‌..!
హైదరాబాద్‌లో బాలికపై సామూహిక లైంగికదాడి
కేంద్రంపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్
ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను : గవర్నర్ తమిళి సై
గాయకుడు, కాంగ్రెస్ యువనేత దారుణ హత్య..!
భర్తతో చనువుగా ఉంటోందని యువతిపై లైంగికదాడి చేయించిన భార్య..!
రెండు, మూడు నెలల్లో సంచలన వార్త : సీఎం కేసీఆర్​

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.