Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు అనుమతించకూడదు| Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 21 May,2022 09:15PM

ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు అనుమతించకూడదు

- అధికారులతో సెల్ కాన్ఫరెన్సులో కలెక్టర్ ఆదేశాలు
నవతెలంగాణ కంటేశ్వర్
పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వ్వాచ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో పాటు పరీక్షల నిర్వహణ విధులు నిర్వర్తించే చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు కూడా సెల్ ఫోన్ అనుమతించబడదని స్పష్టం చేశారు. ఈ నెల 23 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఎస్సెస్సీ వార్షిక పరీక్షల తుది ఏర్పాట్ల పై కలెక్టర్ శనివారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ ప్రభావం వల్ల గడిచిన రెండు సంవత్సరాలుగా వార్షిక పరీక్షలు నిర్వహించలేకపోయారని గుర్తు చేశారు. ప్రస్తుతం యధావిధిగా పరీక్షలు కొనసాగనున్నందున ఏ చిన్న సమస్య సైతం ఉత్పన్నం కాకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రశ్నపత్రాల లీకేజీ వంటి వాటికి ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లను లోనికి అనుమతించకూడదని, ఒకవేళ ఎవరైనా తీసుకువస్తే మెయిన్ గేటు వద్దనే దానిని స్వాధీనం చేసుకుని డిపాజిట్ చేసుకునేలా అన్ని సెంటర్ల వద్ద ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి అనుమానాలు, విమర్శలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు నిర్వహించడంలో పోలీసు శాఖ క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. తప్పనిసరిగా తగిన పోలీసు బందోబస్తు మధ్యనే ప్రశ్న పత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, సీసీ కెమెరాల రికార్డింగ్ నడుమ ప్రశ్న పత్రాలు తెరవాలని అన్నారు. బయటి వ్యక్తులు ఎవరూ లోనికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, పరీక్షా సమయం ముగిసేంత వరకు లోపలి వ్యక్తులు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లను పరీక్షలు జరిగే సమయంలో మూసిఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 9 : 30 గంటల నుండి మధ్యాహ్నం 12 : 45 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నందున విద్యార్థులు కనీసం అర గంట ముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష ప్రారంభం అయిన మీదట కేవలం అయిదు నిమిషాల వరకే అంటే 9 : 35 నిమిషాల లోపు వచ్చిన వారికి మాత్రమే లోనికి అనుమతిస్తామని, ఆ తరువాత వచ్చే వారు అనుమతించబడరని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు ఉదయం 8 : 30 గంటల వరకే చేరుకునేలా తగిన ప్రణాళికతో బస్సులు నడిపించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఆర్ ఎం ఉషాదేవిని ఆదేశించారు. బస్టాండ్ల వద్ద హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలన్నారు. 
                పరీక్షలు కొనసాగే సమయంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ కో అధికారులకు సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆశ వర్కర్, ఏ ఎన్ ఎంలను నియమించాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు.  పరీక్షలు నిర్వహిస్తున్న ప్రతి గదిలోనూ తప్పనిసరిగా విద్యుత్ బల్బు, ఫ్యాన్ పని చేసేలా చూడాలని, ముఖ్యంగా తాగునీటి వసతి, సానిటేషన్ ను చక్కబెట్టుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా తహసీల్దార్, ఎం ఈ ఓ, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎంపీఓ, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారుల పేరు, హోదా, సెల్ ఫోన్ నెంబర్లతో కూడిన వివరాలు అందరికి కనిపించేలా ప్రదర్శించాలని, దీనివల్ల ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించేందుకు వీలుంటుందన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఓ ఎం ఆర్ షీట్స్, ఫర్నీచర్ సరిపడా ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఎం ఈ ఓ లు తమ పరిధిలోని పరీక్షా కేంద్రాలను సందర్శించి తుది ఏర్పాట్లను పూర్తి స్థాయిలో పరిశీలించుకోవాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని కలెక్టర్ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పక్కా ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. సెల్ కాన్ఫరెన్సులో ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు అనుమతించకూడదు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

10:46 AM ముంబైలో భారీ వ‌ర్షాలు...
10:44 AM ఉపాధ్యాయుల మహా ధర్నా విజయవంతం చేయాలి
10:42 AM విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లు పంపిణి
09:11 PM భారతీయ, కువైట్ వాటాదారుల మధ్య బీ2బీ సమావేశం
08:02 PM అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
07:59 PM భారీ మొత్తంలో నిషేధిత గుట్కా స్వాధీనం
07:54 PM ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి
07:51 PM దరువు ఎల్లన్నను అభినందించిన ప్రధాని మోడీ..
07:50 PM కెమికల్ కంపెనీ వర్కర్ల షెడ్లలో పోలీసుల తనిఖీలు
07:34 PM పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యుడి అరెస్టు
07:30 PM మట్టి రోడ్డుపై ప్రమాదవశాత్తు పూరుకూపోయిన వాహనం
07:29 PM విద్యార్థులకు సదుపాయాల కొరత ఉండోద్దు
07:28 PM సంపత్తి ఎక్కడుంటే..సమస్యలక్కడే ఉంటాయి
07:16 PM పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదు : చాంద్ పాషా
07:14 PM అందరి సహకారంతో మండల అభివృద్ధి..
07:13 PM ఆరో రోజుకు చేరుకున్న కాంట్రాక్టు అధ్యాపకుల ఆందోళన
07:12 PM సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
07:11 PM వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి
07:09 PM మంథని ఎంపీడీవోకు ఘన సన్మానం
07:08 PM మంథనిలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి
07:07 PM మెడికల్ క్రౌడ్ ఫండింగ్ పరిశ్రమను విస్తరించడంలో వైద్యుల సహాయం
07:05 PM ఘనంగా ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు
06:49 PM వాడి గ్రామస్తుల ఇబ్బందులు పట్టించుకునేది ఎవరు..?
06:42 PM మున్నూరు కాపుల ఆధ్వర్యంలో వంగవీటి జయంతి
06:10 PM ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం..
06:07 PM మాంసాహారులు జాగ్రత్తతో వ్యవహరించాలి..
06:02 PM రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి..
05:39 PM గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యలు పరిష్కరించాలి
05:36 PM సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ప్రజా ప్రతినిధులు
05:26 PM ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రోశయ్య జయంతి...
05:24 PM ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొమురయ్య వర్ధంతి
05:13 PM తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత
05:08 PM స్వతంత్ర కాంక్షను రగిలించిన అల్లూరి సీతారామరాజు
05:07 PM ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ డివిజన్ల ఇన్ చార్జిల నియామకం
05:04 PM దళిత బహుజనులు ఉద్యమించాలి
04:41 PM సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
04:38 PM అల్లూరి జయంతి వేడుకలు
04:32 PM పాఠశాలలు సమస్యలు పరిష్కరించాలి
04:02 PM రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి..
04:00 PM భూమి,ఉపాధి కోసం.. శ్రమ దోపిడీ విముక్తికి కమ్యునిస్టులు..
03:00 PM బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
02:58 PM ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి
02:57 PM సిద్ధ రామేశ్వర నగర్ లో టీబీ సర్వే
11:12 PM ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
07:34 PM కాంగ్రెస్ ములుగు జిల్లా విస్తృత స్థాయి సమావేశం
07:30 PM ధూమ్ ధామ్ అవార్డులు.. నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకమైన అవార్డు
06:59 PM 5వ షెడ్యూల్ ప్రాంత హక్కులు కాపాడుకుందాం
05:54 PM మున్నూరు కాపు అధ్వర్యంలో బోనాల పండుగ
05:52 PM 33 ఏండ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
05:46 PM వర్షపు నీటితో పారుతున్న వాగులు
05:44 PM విజయ సంకల్ప సభకు తరలిన బీజేపీ శ్రేణులు..
05:42 PM బెంగళూరులో మద్నూర్ వాసి రామేశ్వర స్వామి కి అవార్డు
05:26 PM ఆస్పత్రి నిద్ర చేసిన జిల్లా వైద్యాధికారి
05:25 PM కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి
05:24 PM మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ ను పరామర్శించిన ప్రభుత్వ విప్
05:23 PM 'పది`లో మెరిసిన విద్యార్థికి సన్మానం
05:22 PM మతరాజకీయాలతో ప్రజాస్వామ్యానికి విఘాతం
04:56 PM గిరిజనులకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు
04:55 PM పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే కార్మిక కోడ్ లు..
04:51 PM మాజీ ఎంపీ నారాయణరెడ్డి సతీమణి మృతి
04:48 PM మహారాష్ర్ట ఎమ్మెల్యే పెండ్లికి ఎంపీ బీబీ పాటిల్ హాజరు
04:44 PM మనుమరాలిని సన్మానించిన ఎంపీ బీబీ పాటిల్
03:57 PM ఆలయంలో ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక పూజలు
03:55 PM డివిజన్ టీఏస్ఎంఆర్‌పీఏస్ అధ్యక్షుడిగా కె. గిరిబాబు నియామకం
03:53 PM వివాహిత అదృశ్యం
03:34 PM కేసీఆర్ ను ప్రజలు గద్దె దించుతారు..
03:31 PM భవిష్యత్ తరాలకు నిజమైన బహుమతి మన మట్టి
03:07 PM మృతుడి కుటుంబానికి బీమా నగదందజేత..
03:07 PM ఇండ్ల కోసం గరీబోళ్ల ఎదురు చూపులు..
02:44 PM మద్నూర్ నుంచి తరలిన బీజేపీ నాయకులు
02:41 PM ఆలయ ఆవరణలో మొక్కలు నాటిన కమిటీ సభ్యులు
02:39 PM ఆర్ఎస్పీకి ఘనస్వాగతం..
02:38 PM కరెంటు స్తంభం తొలగించకుండా రోడ్డు నిర్మాణ పనులు..!
08:43 PM ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరి
08:43 PM రైతుకు లాభం - చేను కు బలం...
07:48 PM శాంపిల్స్ విషయంలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు..
07:46 PM రైతులు సహకార సంఘశీ సేవలు ఉపయోగించుకోవాలి..
07:44 PM క్రూడ్ పామ్ ఆయిల్ (ముడి చమురు) ధర తగ్గుదల
07:43 PM బానిసత్వాన్ని నిర్మూలించడానికి సంఘానికి శిక్షణ తరగతులు: తుడుందెబ్బ
07:42 PM బాధిత కుటుంబాలకు పరామర్శ..
07:41 PM అక్రమంగా గోవులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై శివకుమార్
07:36 PM రైతుల సంక్షేమం కోసమే సహకార సంఘాలు
07:35 PM ఏజెన్సీలో జీసీసీ చైర్మన్ రమావత్ వల్యా నాయక్ విస్తృత పర్యటన
07:34 PM రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం
07:27 PM ఏ మొఖం పెట్టుకొని మోడీ తెలంగాణకు వస్తున్నారు
07:24 PM విజయ సంకల్ప సభను విజయవంతం చేయాలి
07:16 PM కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయాలి..
06:51 PM ఘనంగా సహకార సంఘం వారోత్సవాలు
06:50 PM ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ కు స్థల పరిశీలన
06:47 PM రైతుల అభ్యున్నతి కోసమే సహకార సంఘాలు
06:46 PM ఘనంగా అంతర్జాతీయ సహకార వారోత్సవాలు
06:43 PM సమస్యల పరిష్కారానికి కదిలిన యంత్రాంగం...
06:37 PM గురుకులంలో యోగా క్లాసులు.
06:35 PM రైతు దీక్షను విజయవంతం చెయ్యండి
06:32 PM గోవులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
06:31 PM వైకుంఠదామంలో బోరు మోటర్ ప్రారంభించిన ఎంపిపి
06:12 PM గురుకులంలో యోగా క్లాసులు.
06:11 PM అనుమతులు లేని లే అవుట్లలో ప్లాట్లు కొనొద్దు
06:08 PM కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం..
06:04 PM ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ముందస్తు అరెస్ట్

Top Stories Now

హోట‌ళ్ల‌లో స‌ర్వీ‌స్ చార్జీ‌ల‌పై కీల‌క నిర్ణ‌యం
సీపీఐ(ఎం) కార్యాలయంపై బాంబు దాడి
టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
రైతుబంధుపై ప్రభుత్వం శుభవార్త
రేప‌టి నుంచి టాలీవుడ్ సినిమా షూటింగ్‌లు బంద్‌
దారుణం.. గ‌ర్భంలో ఉన్న శిశువు త‌ల‌ను కోసి..!
ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి చర్చలు సఫలం
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ముస్లిం బాలికలు 16 ఏండ్లకు పెండ్లి చేసుకోవచ్చు : హైకోర్టు
జొమాటో డెలివరీ బాయ్‌పై కులోన్మా‌ద దాడి
ఒకరు మృతి
ఏటీఎం నుంచి డబ్బులే డబ్బులు..
మళ్లీ పెరిగిన ఆర్టీసీ చార్జీలు
సికింద్రాబాద్‌లో బాలికపై లైంగికదాడి..!
రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్‌
హైద‌రాబాద్‌లో స‌రికొత్త ట్రాఫిక్ రూల్స్‌..!
హైదరాబాద్‌లో బాలికపై సామూహిక లైంగికదాడి
కేంద్రంపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్
ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను : గవర్నర్ తమిళి సై
గాయకుడు, కాంగ్రెస్ యువనేత దారుణ హత్య..!

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.