నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహాంలోని పదో తరగతి విద్యార్థులకు అదివారం సర్పంచ్ ద్యావనపల్లి మంజుల పరీక్షా ప్యాడ్లు,పెన్నులు అందజేశారు.పట్టుదలతో చదివి ఉత్తమ పలితాలు సాధించాలని విద్యార్థులకు సర్పంచ్ మంజుల సూచించారు.వార్డెన్ సదానందం,రాంగోపాల్,కిరణ్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm