Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మైనారిటీ సంక్షేమ కార్యక్రమాల అమలు పూర్తి స్థాయిలో జరగాలి| Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 25 May,2022 04:59PM

మైనారిటీ సంక్షేమ కార్యక్రమాల అమలు పూర్తి స్థాయిలో జరగాలి

- జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది
నవతెలంగాణ కంటేశ్వర్
మైనారిటీల సంక్షేమం కోసం ఉద్దేశించిన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది సూచించారు. సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్న వారిలో అత్యధికులు ముస్లిం మైనారిటీలే ఉన్నందున వారి అభ్యున్నతి కోసం కృషి చేయాల్సిన గురుతర బాధ్యత మన అందరిపై ఉందన్నారు. బుధవారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన ఆమెకు ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, అదనపు డీ సీ పీ అరవింద్ బాబు తదితరులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం అమలు తీరుపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది సమీక్ష నిర్వహించారు.
        జిల్లాలో మైనారిటీల స్థితిగతులు, వారి జనాభా గురించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా చేకూరుస్తున్న లబ్ది గురించి కలెక్టర్ సి.నారాయణరెడ్డి ముందుగా వివరించారు. ఐ సీ డీ ఎస్, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, మహిళా శిశు సంక్షేమం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, బ్యాంకింగ్, పోలీస్, రెవిన్యూ తదితర శాఖల ద్వారా మైనారిటీలకు అమలు చేస్తున్న కార్యక్రమాలు, వాటి ప్రగతి గురించి కమిషన్ సభ్యురాలి దృష్టికి తెచ్చారు. కోవిడ్ కారణంగా గడిచిన రెండు సంవత్సరాల నుండి ఒకింత నెమ్మదించిన కార్యక్రమాలను ప్రస్తుతం వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యురాలు షాహేజాది మాట్లాడుతూ, షాదీ ముబారక్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అర్హులైన వారికి మంజూరయ్యేలా చొరవ చూపాలన్నారు.
    వృత్తి నైపుణ్య శిక్షణ కోసం ఎక్కువ మందిని ఎంపిక చేస్తూ నాణ్యమైన శిక్షణ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాల కార్మికుల కోసం ఉద్దేశించిన ఎన్ సి ఎల్ బి పాఠశాలలను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వ అనుమతి కోరాలని సూచించారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు అందిస్తున్న ముందస్తు ఉచిత శిక్షణ కేంద్రాల్లో మైనారిటీ యువతులు ఎక్కువ సంఖ్యలో చేరేలా ప్రోత్సహించాలని, వారి కుటుంబీకులకు అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే మసీదు నిర్వహణ కమిటీల సహకారం తీసుకోవాలని సూచించారు. మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు తప్పనిసరిగా ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్య, ఉపాధి రంగాలకు సంబంధించి మైనారిటీలకు విరివిగా రుణాలు అందజేయాలని అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్ధిక తోడ్పాటును అందిస్తున్నందున, అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉపకార వేతనాల గురించి, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై విద్యార్థులు, వారి తల్లితండ్రులకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మైనారిటీల కోసం ఉద్దేశించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నూటికి నూరు శాతం అమలయ్యేలా చూడాలన్నారు.
       ఆయా శాఖల అధికారులు అంకితభావంతో, సమర్ధవంతంగా పని చేస్తే ఎంతో మంది జీవితాలలో మార్పు వస్తుందని, ప్రభుత్వాల లక్ష్యం కూడా నెరవేరుతుందని హితవు పలికారు. సమాజానికి మేలు చేకూర్చే పదవులలో ఉన్న వారు సేవా దృక్పధంతో విధులు నిర్వర్తిస్తే ఎంతో సంతృప్తి లభిస్తుందని అన్నారు. తాను మళ్లీ సమీక్ష జరుపుతానని, ఆ సమయానికి మైనారిటీల సంక్షేమ కార్యక్రమాల అమలులో వంద శాతం లక్ష్య సాధన కనిపించాలని అన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నాగోరావ్, విజిలెన్సు అధికారి షేక్ అహ్మద్ జియా, బషీర్, జెడ్పి సీఈఓ గోవింద్, డీపీవో జయసుధ, నిజామాబాద్ ఆర్డీఓ రవి, వివిధ శాఖల అధికారులు, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

మైనారిటీ సంక్షేమ కార్యక్రమాల అమలు పూర్తి స్థాయిలో జరగాలి
మైనారిటీ సంక్షేమ కార్యక్రమాల అమలు పూర్తి స్థాయిలో జరగాలి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

07:04 PM డబుల్ లైన్ రోడ్డు పనుల పరిశీలన
07:02 PM అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశిలించిన కలెక్టర్
07:01 PM హైలేవల్ బ్రిడ్జి నిర్మాణ స్థలం పరీశీలన
06:57 PM కరపత్రాలను క్షుణ్ణంగా చదివి అమలు చేయాలి.
06:54 PM కోనేరును పరిశీలించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
06:47 PM గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరుకు కృషి..
06:46 PM సీపీఎస్ రద్దు చేయాలి, ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలి
06:35 PM నడ్పల్లి క్లస్టర్ ను సందర్శించిన ఐఏఎస్ అఫిసర్ల బృందం..
06:34 PM పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి
06:33 PM వైద్యులు చేస్తున్న కృషి అమోఘం
06:31 PM యూనివర్సిటీ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి
06:30 PM తెలంగాణ ప్రాచీన కావ్యసంపద ఒక వైభవం..
06:20 PM బదిలీపై వచ్చిన విద్యుత్ అధికారులకు సన్మానం
06:19 PM వైద్యం వృత్తి కాదు ధర్మం..
06:17 PM వర్గీకరణపై బీజేపీ ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలి
06:15 PM 5వతరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
06:13 PM ఫాస్ఫేట్ సొల్యూబ్లీల్ బాక్టీరియా పిగ్స్ బి పై రైతులకు అవగాహన..
06:10 PM ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు
06:09 PM బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యం..
06:07 PM వ్యాధుల తరుణం జర పదిలం
06:04 PM నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలి
05:56 PM మిషన్ భగీరథ నీళ్లు స్వచ్ఛమైనవి : ఏఈ గణేష్
05:54 PM ప్రయివేటు పాఠశాలలకు కొమ్ముకాస్తున్న ఎంఈఓ..
05:51 PM వైద్యుల సేవలు అసామాన్యమైనవి...
05:37 PM ఇంటర్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన స్వప్నకు సన్మానం
05:34 PM లయన్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
05:33 PM కామన్ రిక్రూట్మెంట్ బోర్డు వెంటనే రద్దు చేయాలి..
05:30 PM తిరుమల భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త
05:22 PM పదో తరగతి ఫలితాల్లో విద్యాసంస్థ విజ్ఞాన్ హై స్కూల్ అత్యుత్తమ ప్రతిభ
05:19 PM ప్రెస్ క్లబ్ అధ్యక్షునికి ఘన సన్మానం
05:15 PM అగ్నిపథ్ నియామకాలు రద్దు చేయాలి
04:38 PM హోవార్డ్స్ హైస్కూల్లో ఘనంగా డాక్టర్స్ డే
04:35 PM డాక్టర్స్ కు, చార్టెడ్ అకౌంట్ కు స‌న్మా‌నం
04:32 PM లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు
04:31 PM మెట్టు..మెట్టు ఎక్కి పదిలో ఫస్ట్ నిలిచాం : మంత్రి హరీశ్ రావు
04:27 PM ఫాస్ఫో బాక్టీరియా వాడకంతో భూసారం వృద్ధి..
04:24 PM డాక్టర్ డే సందర్భంగా పండ్ల పంపిణీ..
04:23 PM అక్రమ పట్టాను రద్దు చేయాలి
04:20 PM వైద్యుడు పునర్జన్మిస్తాడు
03:17 PM లయన్ సహారా ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం
03:15 PM పెట్రోకార్ సిబ్బందిని అభినందించిన కమిషనర్
01:40 PM గురుకుల పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో
09:27 PM ఎమ్మెల్యే సహకారంతో రోడ్డు పనులు ప్రారంభం
09:26 PM ఏజెన్సీలో మెరిసిన గ్రామీణ విద్యార్థులు
07:31 PM పదిలో 100 శాతం ఉత్తీర్ణత
07:26 PM పదిలో 100 శాతం ఉత్తీర్ణత
07:26 PM మూడు ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసం..
07:25 PM మూడు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం..
07:16 PM టోల్ ప్లాజా టిఆర్ఎస్ కెవి నూతన అధ్యక్షుడు ఏన్నిక
07:15 PM తహసిల్దార్ కార్యాలయంలో ఏసిబి దాడి ..
07:14 PM పదవ తరగతిలో విజయ డంకా మోగించిన ఎస్సార్ పాఠశాల విద్యార్థులు
07:13 PM అశ్వారావుపేట లో 89 శాతం ఉత్తీర్ణత...
06:56 PM పదవ తరగతిలో విశ్వభారతి స్కూల్ ప్రభంజనం
06:41 PM ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
06:40 PM పది పరీక్షల్లో 97.2 శాతం ఉత్తీర్ణత..
06:39 PM పోడు భూముల హక్కు పత్రాల సాధనకై చలో ప్రగతి భవన్ విజయవంతం చేయాలి
06:38 PM ఇష్టంతో కష్టపడి చదవాలి : ఎం.పి.పి శ్రీరామమూర్తి
06:36 PM పేస్కేల్ హామీని అమలు చేయాలి
06:36 PM బిజెపి ముందుగా గిరిజనుల సమస్యలు పరిష్కారించాలి
06:28 PM పట్టా భూమిని చెరువు శికమని,అందులో ప్రభుత్వ భూమి ఉంటే నేను శిక్షహార్హుడనే
06:27 PM పెద్ద ఏక్లారా లో గ్రామ ప్రజలకు చెత్తబుట్టలు పంపిణీ చేసిన సర్పంచ్ హారిక పాటిల్
06:27 PM ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలి
06:26 PM బదిలీ అయిన విద్యుత్ ఉద్యోగులకు సన్మానం
06:26 PM తహసిల్దార్ కు సన్మానం..
06:25 PM గుండారం పాలకేంద్రం నూతన కార్యవర్గం ఎన్నిక
06:25 PM పదవ తరగతి పరీక్షల్లో ప్రైవేటు వాసవి స్కూల్ ప్రభంజనం
06:24 PM మానవత్వం చాటుకున్న లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్
06:24 PM ఇందూరు నగరానికి చేరుకున్న బీజేపీ తమిళనాడు రాష్ట్ర అద్ధ్యక్షులు అన్నామలై
06:23 PM గరీబ్ కుటుంబం నుంచి వచ్చిన ప్రధాని మోడీ గరీబోళ్ల కోసం పనిచేస్తున్నారు
06:22 PM అనర్హులకు న్యాయం చేయడమే టీఆర్ఎస్ లక్ష్యమా..?
06:22 PM తనో ప్రభుత్వ ఉపాద్యాయుడు..తనయుడు చదువు ప్రభుత్వ పాఠశాలే
06:18 PM మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం పెద్దపీట : ఎంపీపీ
06:17 PM క్రీడా మైదాన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మార్వో
06:17 PM బగ్రామాల్లో అభివృద్ధి పనులకు నీచులు మంజూరు ఎమ్మెల్యే కు వినతి..
06:16 PM గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు
06:16 PM ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలి
06:15 PM ఆలయ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు
06:15 PM వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం పేస్కేలు అమలు చేయాలి
06:15 PM గ్రామ రెవిన్యూ అధికారుల డిమాండ్ స్ పరిష్కరించాలి
06:05 PM రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న సోషల్ వర్క్ విద్యార్థులు
06:04 PM గ్రామిణా అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులుఅందజేస్తున్నాం..
06:02 PM కొనసాగుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల ధర్నా
05:59 PM 100℅ ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
05:54 PM పదో తరగతి ఫలితాలలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు...
05:50 PM భూ తగాదాలు పరిష్కంచబడవు
05:48 PM చికిత్స పోందుతూ యువకుడు మృతి..
05:40 PM గ్రామ రెవిన్యూ అధికారులకు న్యాయం చెయ్యాలి
05:38 PM కెవిపిఎస్ జిల్లా 5వ మహాసభ
04:55 PM విజ్ఞాన్ విద్యార్థుల విజయకేతనం
04:55 PM మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన జర్నలిస్ట్...
04:54 PM గిరిజనుల్లో నీలి విప్లవం,గిరిజన మాత్యుకారులకు శిక్షణ
04:54 PM పీఆర్ఓ డైరెక్టర్ గా డా. వి. త్రివేణి..
04:53 PM నలంద హై స్కూల్ నేలకల్ రోడ్ నిజామాబాద్ నిజాంబాద్ లో వెలువడిన ఫలితాలు
04:53 PM 10 లో మెరిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
04:52 PM ఏడాదికి సరిపడా నోటు బుక్కులను అందజేయడం శుభ సుచకం..
04:21 PM 10 లో మెరిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
04:16 PM కామన్ రేకృట్మెంట్ బోర్డు ను రద్దు చేయాలి : కాంట్రాక్టు అధ్యాపక సంఘం
04:16 PM ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉత్తమ ఫలితాలు
04:15 PM నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపం బిజెపి..
04:14 PM మంత్రి కేటీఆర్ గారిని కలిసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే

Top Stories Now

సీపీఐ(ఎం) కార్యాలయంపై బాంబు దాడి
టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
రైతుబంధుపై ప్రభుత్వం శుభవార్త
రేప‌టి నుంచి టాలీవుడ్ సినిమా షూటింగ్‌లు బంద్‌
దారుణం.. గ‌ర్భంలో ఉన్న శిశువు త‌ల‌ను కోసి..!
ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి చర్చలు సఫలం
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ముస్లిం బాలికలు 16 ఏండ్లకు పెండ్లి చేసుకోవచ్చు : హైకోర్టు
జొమాటో డెలివరీ బాయ్‌పై కులోన్మా‌ద దాడి
ఒకరు మృతి
ఏటీఎం నుంచి డబ్బులే డబ్బులు..
మళ్లీ పెరిగిన ఆర్టీసీ చార్జీలు
సికింద్రాబాద్‌లో బాలికపై లైంగికదాడి..!
రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్‌
హైద‌రాబాద్‌లో స‌రికొత్త ట్రాఫిక్ రూల్స్‌..!
హైదరాబాద్‌లో బాలికపై సామూహిక లైంగికదాడి
కేంద్రంపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్
ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను : గవర్నర్ తమిళి సై
గాయకుడు, కాంగ్రెస్ యువనేత దారుణ హత్య..!
భర్తతో చనువుగా ఉంటోందని యువతిపై లైంగికదాడి చేయించిన భార్య..!

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.