నవతెలంగాణ-మంథని
మంథని ఎస్ఐ గా వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. మంథని ఎస్ఐ చంద్ర కుమార్ ను బదిలీ చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.మంథని నుండి మందమర్రి ఎస్.హెచ్.ఓ గా బదిలీ కాగా, కాల్వ శ్రీరాంపూర్ లో పని చేస్తున్న వెంకటేశ్వర్లును మంథనికి బదిలీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm