Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్యాకేజీ 21 పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలి| Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 26 May,2022 08:02PM

ప్యాకేజీ 21 పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలి

నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
ప్యాకేజీ 21 పనులు త్వరితగతిన పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గా సర్పంచుల ఫోరం అధ్యక్షులు అంతరెడ్డి మోహన్ రెడ్డి గురువారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మానస పుత్రిక అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ( ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం ) నిర్మించతలపెట్టిన విషయం విదితమే దానికి దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ఇజ్రాయిల్ దేశం లో ఉన్నటువంటి సాంకేతికతను స్వయంగా వీక్షించి పైపు లైన్ ద్వారా సాగు నీరు నిజమాబాద్ రూరల్ నియోజకవర్గానికి అందించడానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఒప్పించారు అని అన్నారు. కాలువ ద్వారా నీరు ఇస్తే చాల మంది రైతులు తమ భూములను కోల్పోవలసి వస్తుందనే ఉద్దేశంతో పైపు లైనుల ద్వారా సాగునీరు కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగిందని అన్నారు. కానీ కొంత మంది రాజకీయ నాయకుల దురుద్దేశంతో నిజామాబాదు రూరల్ రైతాంగానికి సాగునీరు అందిస్తే తమ పప్పులు ఉడకవని రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వాస్తవానికి మంచిప్ప గ్రామం ముంపుకుగురి కానప్పటికీ మంచిప్ప గ్రామ ప్రజలను రెచ్చగొడుతూ అక్కడికి పనులు కొనసాగకుండా అలజడి సృష్టిస్తున్నారు అని అన్నారు. మంచిప్ప రిజర్వాయర్ పనులను ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు అని, కావున నిజమాబాద్ రూరల్ నియోజకవర్గం రైతాంగం తరపున అన్ని గ్రామాల సర్పంచులందరం ముక్త కంఠంతో తమారితో మనవి చేయునదిని అని, అన్నారు. బహుల ప్రజల ప్రయోజనాల దృష్టా కాళేశ్వరం ప్యాకేజీ 21 పనులను త్వరితగతిన పూర్తి అడ్డంకులను తొలగించి నిజామాబాద్ రూరల్ రైతాంగానికి సాగు నీరు అందించాలని కోరారు. లేని యెడల నియోజకవర్గ రైతాంగాన్ని ఏకం చేసి రైతాంగా పోరాటాలకు సైతం వెనుకడబోమని ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరిస్తున్నామని అన్నారు. మంచిప్ప, పరిసర గ్రామాల ప్రజలకు రైతాంగా ప్రయోజనాల దృశ్య సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము అని, ప్రతిపక్షాల ఉచ్చులో పడవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి, జక్రాన్ పల్లి మండల అధ్యక్షుడు పుప్పల శ్రీనివాస్, ధర్పల్లి మండల అధ్యక్షుడు శేఖర్, సిరికొండ మండల అధ్యక్షుడు రమేష్, ఇందల్వాయి మండల అధ్యక్షులు మోహన్ నాయక్, రూరల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్, మోపాల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.

ప్యాకేజీ 21 పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

08:43 PM ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరి
08:43 PM రైతుకు లాభం - చేను కు బలం...
07:48 PM శాంపిల్స్ విషయంలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు..
07:46 PM రైతులు సహకార సంఘశీ సేవలు ఉపయోగించుకోవాలి..
07:44 PM క్రూడ్ పామ్ ఆయిల్ (ముడి చమురు) ధర తగ్గుదల
07:43 PM బానిసత్వాన్ని నిర్మూలించడానికి సంఘానికి శిక్షణ తరగతులు: తుడుందెబ్బ
07:42 PM బాధిత కుటుంబాలకు పరామర్శ..
07:41 PM అక్రమంగా గోవులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై శివకుమార్
07:36 PM రైతుల సంక్షేమం కోసమే సహకార సంఘాలు
07:35 PM ఏజెన్సీలో జీసీసీ చైర్మన్ రమావత్ వల్యా నాయక్ విస్తృత పర్యటన
07:34 PM రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం
07:27 PM ఏ మొఖం పెట్టుకొని మోడీ తెలంగాణకు వస్తున్నారు
07:24 PM విజయ సంకల్ప సభను విజయవంతం చేయాలి
07:16 PM కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయాలి..
06:51 PM ఘనంగా సహకార సంఘం వారోత్సవాలు
06:50 PM ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ కు స్థల పరిశీలన
06:47 PM రైతుల అభ్యున్నతి కోసమే సహకార సంఘాలు
06:46 PM ఘనంగా అంతర్జాతీయ సహకార వారోత్సవాలు
06:43 PM సమస్యల పరిష్కారానికి కదిలిన యంత్రాంగం...
06:37 PM గురుకులంలో యోగా క్లాసులు.
06:35 PM రైతు దీక్షను విజయవంతం చెయ్యండి
06:32 PM గోవులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
06:31 PM వైకుంఠదామంలో బోరు మోటర్ ప్రారంభించిన ఎంపిపి
06:12 PM గురుకులంలో యోగా క్లాసులు.
06:11 PM అనుమతులు లేని లే అవుట్లలో ప్లాట్లు కొనొద్దు
06:08 PM కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం..
06:04 PM ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ముందస్తు అరెస్ట్
06:02 PM దివ్యాంగులకు బస్ పాస్ ల పంపిణీ
06:01 PM బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరండి
05:59 PM నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతో మంథనికి మహర్దశ...!
05:56 PM దళితులకు పెద్దపల్లి జెడ్పీచైర్మెన్ క్షమాపణలు చెప్పాలి..
05:52 PM సహకార సంస్థలతోనే ఉత్తమమైన ప్రపంచం నిర్మితం...
05:50 PM ఐదుగురు విద్యార్థులు డిబార్
05:48 PM టీయూ నుంచి యూఎస్ కు..
05:45 PM ఫాస్ఫో బాక్టీరియాతో మొక్కలకు సమృద్ధిగా పోషకాలు..
05:36 PM బిజినెస్ మేనేజ్ మెంట్ లో శ్రీపాద సాయిరాం కు డాక్టరేట్ ప్రదానం
05:12 PM అనుమతుల్లేకుండా అక్రమ నిర్మాణాలు
05:09 PM సహకార సంఘం వారోత్సవాలు..
05:08 PM మోడీ గో బ్యాక్ : టీఆర్ఎస్వీ
04:48 PM రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నూతన అధ్యక్ష, కార్యదర్శులు నియామకం
04:45 PM ఉషోదయ, ఎంఎస్ఆర్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు..
04:41 PM రైతులు సహకార సంఘం సేవలు ఉపయోగించుకోవాలి
04:22 PM విజయవంతంగా కేవీపీఎస్ నిజామాబాద్ జిల్లా మహాసభలు
04:18 PM లవణాలున్న నీరుతోనే ఆరోగ్యవంతమైన జీవనం
04:15 PM శ్రీ వాసవి స్కూల్ విద్యార్థినీలను సన్మానించిన సర్పంచ్
04:10 PM మొక్కలే ప్రపంచ జీవవాళికి ఆయువు..
04:03 PM అధికారంలోకి వస్తామని కలలు కంటున్న బీజేపీ నాయకులు
03:34 PM సహకార సంఘం అంతర్జాతీయ 100వ వార్షికోత్సవం
03:27 PM ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలి
03:25 PM నూతన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులకు సన్మానం
03:22 PM ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు అందని సాయం
01:21 PM లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం
09:03 PM సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్
08:09 PM విద్యారంగా సమస్యల పరిష్కారానికి 'మహాధర్నా' విజయవంతం చేయండి
08:05 PM రామన్నగూడెం లో సర్వే ప్రారంభం
08:04 PM బీజేపీ మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు
08:04 PM వ్యాధి ఏదైనా ప్రధమ చికిత్సే కీలకం : డాక్టర్ మారుతి బాబు గౌడ్
08:03 PM పొట్లపల్లి గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం
08:03 PM వైద్యులను సన్మానించిన విజ్ఞాన్ స్కూల్ అధినేత విద్యార్థినిలు
08:02 PM అద్దె భవనాలు - అరకొర వసతులు...
08:01 PM వ్యక్తి అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు
08:01 PM సిద్దిపేటకు హారంలా రెండు వరసలా రింగ్ రోడ్డు
08:00 PM నాణ్యత గల విత్తనాలను విక్రయించాలి
08:00 PM సీఐ రమేష్ కు కృతజ్ఞతలు తెలిపిన పరకాల వాసులు
07:59 PM డీఎస్సీ ముట్టడిని విజయవంతం చేయండి : జాక్టో
07:04 PM డబుల్ లైన్ రోడ్డు పనుల పరిశీలన
07:02 PM అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశిలించిన కలెక్టర్
07:01 PM హైలేవల్ బ్రిడ్జి నిర్మాణ స్థలం పరీశీలన
06:57 PM కరపత్రాలను క్షుణ్ణంగా చదివి అమలు చేయాలి.
06:54 PM కోనేరును పరిశీలించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
06:47 PM గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరుకు కృషి..
06:46 PM సీపీఎస్ రద్దు చేయాలి, ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలి
06:35 PM నడ్పల్లి క్లస్టర్ ను సందర్శించిన ఐఏఎస్ అఫిసర్ల బృందం..
06:34 PM పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి
06:33 PM వైద్యులు చేస్తున్న కృషి అమోఘం
06:31 PM యూనివర్సిటీ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి
06:30 PM తెలంగాణ ప్రాచీన కావ్యసంపద ఒక వైభవం..
06:20 PM బదిలీపై వచ్చిన విద్యుత్ అధికారులకు సన్మానం
06:19 PM వైద్యం వృత్తి కాదు ధర్మం..
06:17 PM వర్గీకరణపై బీజేపీ ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలి
06:15 PM 5వతరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
06:13 PM ఫాస్ఫేట్ సొల్యూబ్లీల్ బాక్టీరియా పిగ్స్ బి పై రైతులకు అవగాహన..
06:10 PM ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు
06:09 PM బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యం..
06:07 PM వ్యాధుల తరుణం జర పదిలం
06:04 PM నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలి
05:56 PM మిషన్ భగీరథ నీళ్లు స్వచ్ఛమైనవి : ఏఈ గణేష్
05:54 PM ప్రయివేటు పాఠశాలలకు కొమ్ముకాస్తున్న ఎంఈఓ..
05:51 PM వైద్యుల సేవలు అసామాన్యమైనవి...
05:37 PM ఇంటర్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన స్వప్నకు సన్మానం
05:34 PM లయన్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
05:33 PM కామన్ రిక్రూట్మెంట్ బోర్డు వెంటనే రద్దు చేయాలి..
05:30 PM తిరుమల భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త
05:22 PM పదో తరగతి ఫలితాల్లో విద్యాసంస్థ విజ్ఞాన్ హై స్కూల్ అత్యుత్తమ ప్రతిభ
05:19 PM ప్రెస్ క్లబ్ అధ్యక్షునికి ఘన సన్మానం
05:15 PM అగ్నిపథ్ నియామకాలు రద్దు చేయాలి
04:38 PM హోవార్డ్స్ హైస్కూల్లో ఘనంగా డాక్టర్స్ డే
04:35 PM డాక్టర్స్ కు, చార్టెడ్ అకౌంట్ కు స‌న్మా‌నం
04:32 PM లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు
04:31 PM మెట్టు..మెట్టు ఎక్కి పదిలో ఫస్ట్ నిలిచాం : మంత్రి హరీశ్ రావు

Top Stories Now

సీపీఐ(ఎం) కార్యాలయంపై బాంబు దాడి
టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
రైతుబంధుపై ప్రభుత్వం శుభవార్త
రేప‌టి నుంచి టాలీవుడ్ సినిమా షూటింగ్‌లు బంద్‌
దారుణం.. గ‌ర్భంలో ఉన్న శిశువు త‌ల‌ను కోసి..!
ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి చర్చలు సఫలం
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ముస్లిం బాలికలు 16 ఏండ్లకు పెండ్లి చేసుకోవచ్చు : హైకోర్టు
జొమాటో డెలివరీ బాయ్‌పై కులోన్మా‌ద దాడి
ఒకరు మృతి
ఏటీఎం నుంచి డబ్బులే డబ్బులు..
మళ్లీ పెరిగిన ఆర్టీసీ చార్జీలు
సికింద్రాబాద్‌లో బాలికపై లైంగికదాడి..!
రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్‌
హైద‌రాబాద్‌లో స‌రికొత్త ట్రాఫిక్ రూల్స్‌..!
హైదరాబాద్‌లో బాలికపై సామూహిక లైంగికదాడి
కేంద్రంపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్
ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను : గవర్నర్ తమిళి సై
గాయకుడు, కాంగ్రెస్ యువనేత దారుణ హత్య..!
భర్తతో చనువుగా ఉంటోందని యువతిపై లైంగికదాడి చేయించిన భార్య..!

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.