-టీఆర్ఎస్వీ నియోజకవర్గ ప్రధాన కార్యధర్శి శివకృష్ణ
-ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించిన టీఆర్ఎస్వీ నాయకులు
నవతెలంగాణ-బెజ్జంకి
విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వసతి గృహాల్లోని విద్యార్థులకు ఎలాంటి సదుపాయాల కొరత ఉండోద్దని వసతి గృహ అధికారులకు టీఆర్ఎస్వీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోట్లపెల్లి శివకృష్ణ కోరారు.సోమవారం మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ వసతి గృహాలను టీఆర్ఎస్వీ నాయకులు సందర్శించి గృహల్లోని సదుపాయాలను, భోజనాన్ని పరిశీలించారు. నాయకులు నగేష్,అఖిల్,శేఖర్, శీను,నితీష్,సాయిప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm