Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి| Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 27 Nov,2022 05:21PM

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి

-వైఎస్ఆర్ టిపి రూరల్ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి
నవతెలంగాణ -డిచ్ పల్లి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికలలో ఇచ్చిన హామీలను, విస్మరించి ప్రజలను మభ్యపెడుతున్నారని
వైఎస్ఆర్ టిపి నిజామాబాద్ రూరల్ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ వల్లనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని డిచ్ పల్లి మండల కేంద్రంలో, వైయస్సార్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడు ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఆదివారం
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, 3500 కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు సందర్భంగా, పార్టీ అధిష్టానం పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కేక్ కట్ చేసే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైయస్సార్ తెలంగాణ పార్టీ రూరల్ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం సుమారు 100 మందిని వివిధ పార్టీల కార్యకర్తలను వైయస్సార్ తెలంగాణ పార్టీ లో కండువా కప్పి ఆహ్వానించారు.
               ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న అవినీతి పాలనకు వ్యతిరేకంగా, కుటుంబ,, మతతత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పోరాటాలు చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పిలుపునివ్వడం జరుగుతుందని, ముఖ్యంగా షర్మిల ప్రశ్నించే గొంతుకై, గత సంవత్సర కాలముగా పాదయాత్ర చేస్తూ, మోడీ, కెసిఆర్ ల అవినీతి పరిపాలన గురించి చెబుతూ, ప్రజలతో మమేకమై మళ్ళీ రాజన్న రాజ్యం కొరకు పరితపిస్తూ ముందుకు సాగుతున్నరన్నారు. ప్రజలకు వైయస్సార్ తెలంగాణ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రజల అభివృద్ధి కొరకు పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలోవైయస్ అర్ పి తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడు ఇమ్రాన్ తో పాటు, జక్రాన్ పల్లి మండలా ఇంచార్జ్ రాజు, రూరల్ మండలం ఇంచార్జ్ రాజశేఖర్, సంజయ్ రెడ్డి, డిచ్ పల్లి  వైయస్సార్ టిపి తెలంగాణ పార్టీ ఎస్టిసెల్ ప్రెసిడెంట్ లవ కుమార్, మసూద్, అహ్మద్, ముజాహిద్, సురేష్, అవినాష్, సంతోష్, శివానంద, లతా తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

08:41 PM పీఎంపీల సమస్యల సాధన కోసం ముందుంటాడు
08:20 PM రేవంత్ రెడ్డి పాదయాత్ర విజయవంతం చేయాలని విస్తృత ప్రచారం
07:52 PM ప్రతి ఇంటికి రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకెళ్లాలి
07:50 PM ఆలయాల అభివృద్ధికి కృషి..
07:43 PM మేడారం మినీ జాతర ముగిసినా.. భక్త జన సంద్రంగా మేడారం
07:37 PM డిచ్ పల్లి దేవాలయ అభివృద్ధికి కృషి..
07:33 PM నాల్గు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు పోటీల నిర్వహణ
07:20 PM పెద్ద ఎక్లారా గ్రామంలో బిజెపి పార్టీ గడపగడపకు ప్రచారం
07:10 PM గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
06:14 PM ఆలయంలో పూజలు నిర్వహించిన ప్రజా ప్రతినిధులు
06:11 PM ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడిగా సంపత్
06:05 PM చొప్పదండి అభివృద్ధిపై ఎమ్మెల్యే నిర్లక్ష్యం
06:02 PM ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలి
04:45 PM స్నేహం అనేది కొలతలో కొలువ లేనిది
04:39 PM ప్రభుత్వ విప్ జన్మదిన సందర్భంగా క్రికెట్ కిట్ల పంపిణీ
04:14 PM ఘనంగా శ్రీ సంత్ గురు రవిదాస్ జయంతి వేడుకలు
04:10 PM స్మశాన వాటికలో బోరు మోటర్ ప్రారంభం
04:08 PM నకిలీ పట్టాలతో వచ్చే వారిని తరిమికొట్టాలి
03:52 PM క్రీడలు సమిష్టి కృషికి సోపానాలు : సీఐ జానకి రాంరెడ్డి
03:48 PM నాందేడ్ సభకు భారీగా తరలి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు
03:38 PM హైద్రాబాద్ లో జై విజ్ఞాన్ బాలల నాటికల పుస్తకావిష్కరణ
03:34 PM రేవంత్ రెడ్డి పాదయాత్రను జయప్రదం చేయాలి
03:23 PM గద్దే కట్టించిండ్రు, ట్రాన్స్ఫార్మర్ మార్చడం మర్చిపోయిండ్రు..
03:05 PM పండించిన పంటను ఆరబెడుతున్న రైతన్న..
02:55 PM ఉచిత విద్య వైద్యం అందజేస్తాం..
09:30 PM యువకుడ్ని కాపాడిన పోలీసులు.. ఎస్సైని ప్రశంసించిన ప్రజలు
09:02 PM మరణించిన కూలీల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
08:31 PM ఎస్.ఎఫ్.ఐ విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క
08:23 PM నేడు ముజేగ మల్లన్న జాతర..
07:42 PM ఉపాధికి బడ్జెట్ లో నిధులు పెంపుదల చేయాలి
07:38 PM యాత్రలో యూత్ అధికంగా ఉండేలా చూడాలి
07:35 PM ఆటో బోల్తా.. ఇద్దరు మృతి
07:29 PM పోరాటాల ఫలితంగానే మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపు
07:22 PM బల్మూరి వెంకట్ ను వెంటనే విడుదల చేయాలి
07:15 PM బూత్ స్థాయి వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లాలి
07:11 PM ఘనంగా రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవాలు
06:59 PM వీధులన్నీ సిసి రోడ్లుగా మార్చాలన్నదే లక్ష్యం
06:58 PM ఖిల్లా రామాలయంలో వైభవంగా గరుడసేవ
06:55 PM మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడిగా చిరంజీవి
06:41 PM విద్యార్థులకు ఆట వస్తువులు బహుకరించిన వైస్ ఎంపీపీ
06:27 PM జన్నేపల్లి వాగులో పడి ఒకరి మృతి...
06:21 PM మహిళల రక్షణపై విద్యార్థులకు అవగాహన
06:19 PM కబ్జా ప్రయత్నంను అడ్డుకోవాలి..
06:15 PM మైనార్టీ గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ..
06:13 PM సంవత్సరాలు గడిచిన అందని సదరం సర్టిఫికెట్స్
06:06 PM ఎమ్మార్వోను కలసిన పీఆర్టీయూ నాయకులు
05:59 PM సామాజిక ఆరోగ్య కేంద్రంలో శస్త్రచికిత్స సేవలు..
05:11 PM బోదకాల వ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
05:10 PM ఎట్టకేలకు పట్టుబడిన ఎలుగుబంటి
05:08 PM సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
05:07 PM 44వ సీనియర్ సాఫ్ట్ బాల్ జాతీయ పోటీలకు జిల్లా క్రీడాకారులు..
05:04 PM సి.ఐ.టి.య పోరాటాలు ఫలితమే జి.ఒ నెంబర్ 8 విడుదల
05:03 PM ముగిసిన మేడారం మినీ జాతర
05:02 PM ఉమ్మడి జిల్లాల డిగ్రీ కళాశాలల నూతన కార్యవర్గం ఎన్నిక..
05:01 PM రేషన్ షాపుల నిర్వహణను పకడ్బందీగా పర్యవేక్షించాలి
04:59 PM చట్టాలపై అవగాహన సదస్సు
04:58 PM రోటరీ క్లబ్ వార్షిక సమ్మేళనం
04:57 PM రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి
04:55 PM పరుగు పందెంలో పతకాలు సాధించిన విజయ్ ఉపాధ్యాయుడు
04:46 PM బ్రిలియంట్ ,శ్రీ చైతన్య స్కూల్స్ గుర్తింపు రద్దు చెయ్యాలి
03:32 PM మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి
02:48 PM గుత్తి కోయల ఆర్థిక అభివృద్ధికి కృషి
02:44 PM హాత్ సే హాత్ జోడో యాత్రను జయప్రదం చేయాలి
02:42 PM అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం
10:11 PM విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలి
08:27 PM వేతనాలు సకాలంలో అందక.. కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్య
08:26 PM వికలాంగుడి ప్రాణాలను కాపాడిన బైక్ అంబులెన్స్
08:24 PM పారిశుధ్యం, తాగు నీరు సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలి
08:22 PM గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి
08:08 PM లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. వ్యక్తి మృతి
08:06 PM త్వరితగతిన పురోగతి పనులు పూర్తి చేయాలి
08:05 PM జాబ్ కార్డు తో ఆధార్ అనుసంధానం శీఘ్రగతిన పూర్తి చేయాలి
07:46 PM ఘనంగా కొనసాగుతున్న సమ్మక్క సారలమ్మ మినీ జాతర
07:24 PM హాత్ సే హాత్ జోడో యాత్రను విజయవంతం చేయాలి
07:05 PM ఆస్పత్రులలో డి.ఎం అండ్ హెచ.ఒ ఆకస్మిక తనిఖీలు
06:41 PM అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వాలి
06:37 PM ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి
06:15 PM జర్నలిస్టులపై దాడులు చేయడం సిగ్గుచేటు
06:12 PM రేవంత్ రెడ్డి హత్ సే హత్ పాదయాత్ర విజయవంతం చేయాలి
06:11 PM కొత్త కులాలను ఓబీసీలో చేర్చాలని కేంద్రమంత్రికి వినతి..
06:09 PM ఆపరేషన్ స్మైల్ -IX సిబ్బందిని అభినందించిన పోలీస్ కమీషనర్
06:04 PM ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్ల పంపిణీ
06:03 PM తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వనాధ్ కు నివాళులు
05:58 PM కంటి వెలుగు శిభిరం ప్రారంభం..
05:51 PM ఎన్.ఎస్.యు.ఐ క్యాలెండర్ ఆవిష్కరణ
05:49 PM పద్మశాలి రూరల్ కమిటి కార్యవర్గం ఎన్నిక..
05:46 PM ఆయిల్ ఫామ్ తో రైతులకు అధిక దిగుబడి వ్యవసాయ
05:45 PM వివాహ మహోత్సవానికి హాజరైన గంప శశాంక్
05:44 PM రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
05:42 PM వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి
05:38 PM రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి సహకరించాలి
05:37 PM రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
05:35 PM యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి
05:34 PM కంటి వెలుగు క్యాంపును గ్రామ ప్రజలు సద్వినియోగం పరుచుకోవాలి
04:45 PM యూనివర్సిటీ కి 500 కోట్లు కేటాయించాలి
04:41 PM చట్టసభల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలి
04:37 PM తెలంగాణ రాష్ట్ర జట్టును ప్రథమ స్థానంలో నిలపాలి..
04:21 PM 13 నుండి సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరిక్షలు..
04:14 PM అందరూ కంటి పరిక్షలు చేయించుకోవాలి
04:12 PM మహిళా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో ఔట్ సోర్సింగ్ కేర్ టేకర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

Top Stories Now

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ అలర్ట్
పోలీసు నియామ‌క తుది ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు
ఆ రోజు సెలవు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దారుణం...కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి..!
మునుగోడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..గెలుపు ఎవరిది..?
లైంగికదాడి నిర్ధారణకు ‘టూ ఫింగర్ టెస్ట్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఐ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరమాడుతూ అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు..!
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
కోమటి రెడ్డి సంచలన ఆడియో లీక్..రేవంత్ కు షాక్
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆధార్ కార్డుదారులకు అలర్ట్..!
ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు..!
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల కలకలం..!
వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​..
వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..ఆ తర్వాత..
వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..
నాసిక ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.