నవతెలంగాణ-బెజ్జంకి
హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మార్షల్ ఆర్ట్ యందు మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయ విద్యార్థి సాయి చరణ్ ఉత్తమ ప్రతిభ కనబర్చి ద్వితీయ స్థానం సాదించాడు. సోమవారం విద్యాలయ ప్రధానాచార్యులు హర్జీత్ కౌర్ సాయి చరణ్ ను ప్రశంసించారు. బోధన సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm