నవతెలంగాణ-నవీపేట్
ఐదో విడత పాదయాత్రలో భాగంగా బైంసాలో బండి సంజయ్ ప్రారంభించనున్న పాదయాత్రకు వడ్డీ మోహన్ రెడ్డి తో పాటు 100 మందికి పైగా కార్యకర్తలు మంగళవారం బయలుదేరారు. బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అడ్డుకొని షరతులతో కూడిన అనుమతులతో తిరిగి మంగళవారం ప్రారంభించనున్న పాదయాత్రకు మండలం నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు పాదయాత్ర కోసం బయలుదేరారు.
Mon Jan 19, 2015 06:51 pm