Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి | Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 03 Dec,2022 06:38PM

వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి

నవతెలంగాణ-మద్నూర్
కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత కరెంటు అందిస్తోందని బోర్ల వద్ద మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై ఒత్తిడి తెస్తుందని మీటర్లు పెట్టకపోవడంతో 12 వేల కోట్ల నిధులు నిలిపివేసిందని బోర్ల వద్ద మీటర్లు పెడితే 30 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తామంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బోర్ల వద్ద కరెంటు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర వ్యవసాయదారులకు 24 గంటలు ఉచిత కరెంటు అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు తెలిపారు. మద్నూర్ మండలంలోని డోంగ్లి కొత్త మండలం ఏర్పాటు ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర మంత్రి హరీష్ రావు శనివారం తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి పాల్గొని ప్రజల ఉద్దేశించి మాట్లాడారు.  కేంద్రంలోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దిక్సూచి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీలు కొడుతుందని మన రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టగా దానిని కేంద్ర ప్రభుత్వం గరుగరుకుజల్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిందని మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టగా అలాంటి పథకాన్ని కాపీ కొడుతూ అమృత్ సరోవర్ పేరుతో కేంద్రం కొత్త పథకం తీసుక వస్తుందని తెలిపారు.
                    రాష్ట్ర ముఖ్యమంత్రి భూముల విషయంలో అన్యాయాలు జరగకుండా రికార్డుల్లో తప్పులు జరగకుండా ధరణి పథకం ప్రవేశపెట్టగా తెలివి లేని వారు ధరణి గురించి ఏదేదో మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ధరణి పథకం ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా అవినీతి పాలనకు చెక్ పెడుతూ పట్టా పాస్ పుస్తకాలు ఇంటికే అందించడం జరుగుతుందని తెలిపారు. రికార్డులు తారుమారు కావడానికి అవకాశం లేదని పారదర్శకమైన వేగవంతంగా ఈ పథకం కొనసాగుతుందని ఇలాంటి పథకాలను చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి వారి మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలన శ్రీరామరక్షగా కొనసాగుతుందని కేసీఆర్ ప్రవేశపెట్టే పథకాలను చూసి పక్క రాష్ట్రాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కలుపుకోవాలని డిమాండ్ వస్తుందని పేర్కొన్నారు.
            దేశంలో గల ఇతర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న పథకాల పట్ల మన వైపు చూస్తున్నాయని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ మిషన్ కాకతీయ రైతు బంధు పథకం రైతు బీమా పథకం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు 2016,3016, ప్రతి నెల నెల అందించే పథకం ఇలాంటి పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారాయని ఇలాంటి పథకాల పట్ల దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ సంక్షేమ పథకాల పట్ల ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం వాటితో పాటు డివిజన్ కేంద్రాలు మండల ఏర్పాటు ప్రజలకు పరిపాలన దగ్గర చేయడమే కేసీఆర్ ప్రభుత్వ దయమని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తామని హామీలు ఏమయ్యా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మండలాల సంఖ్య 466 ఉండగా వాటికి 612 కు చేర్చడం జరిగిందని కొత్త మండలాలతో ప్రజలకు పాలన దగ్గర చేశామని తెలిపారు జుక్కల్ లో వివిధ మండలాల్లో జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాల మంజూరు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మంజూరు కావడానికి కృషి చేస్తానని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.
               జుక్కల అభివృద్ధికి ఎమ్మెల్యే హనుమంతు సిండే ఎంపీ బీబీ పాటిల్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం లో నాగమడుగు ఎత్తిపోతల పథకానికి 476 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఇది పూర్తయితే 40000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, అంతర్రాష్ట్ర లేండి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్రకు వెళ్లి తెలంగాణ వాటా చెల్లించడానికి సిద్ధమైనప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఆ ప్రాజెక్టు నిర్మాణానికి 2250 కోట్లు ఖర్చయ్యేదానికి మన రాష్ట్ర వాటా 750 కోట్లు చెల్లించవలసి ఉన్నప్పటికీ దాంట్లో 200 కోట్లు చెల్లించినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో 22 వేల ఎకరాలకు సాగునీరు అందించలేక పోతున్నామని దీనికి బదులు మంజీరా నదిలో 190 కోట్లతో చెక్ డ్యాములు నిర్మిస్తే లేండి కాలువల ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉంటుందని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకొచ్చారు.
               వీటితో నియోజకవర్గంలోని పాలు మండలాలకు చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మంత్రికి వినపత్రాలు అందజేశారు ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ హయంలో ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ముఖ్యంగా రోడ్ల అభివృద్ధికి అనేక కృషి చేయడం మూలంగా గ్రామ గ్రామానికి రోడ్ల అభివృద్ధి జరుగుతుందని మద్నూర్ మండలానికి కేంద్రీయ విద్యాలయం మంజూరులో జాప్యం జరిగిందని దానిని మంత్రి హరీష్ రావు కృషితో త్వరలో మంజూరు చేసి ప్రారంభింప చేస్తామని తెలిపారు.  దేశంలోనే కెసిఆర్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టిన వాటికి కేంద్రం నుండి ఎన్నో అవార్డులు అందుకోవడం జరిగిందని పేర్కొన్నారు. 
                ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు తో పాటు ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే జెడ్పి చైర్మన్ ఎమ్మెల్సీ గౌడ్ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వాగుమారే లక్ష్మీబాయి, మండల జెడ్పిటిసి సభ్యురాలు అనిత కథలయ్య, డోంగ్లి సర్పంచ్ మాధవి, శశాంక్ పటేల్, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సురేష, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సంగమేశ్వర్ నియోజకవర్గంలోని ఎంపీపీలు జడ్పిటిసిలు పార్టీ నాయకులు ఆయా మండలాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

08:42 PM భార్య ఇంటి నుండి వెళ్లిపోయిందని మనస్థాపం చెంది భర్త ఆత్మహత్య
08:41 PM మన-ఊరు మన బడి కార్యక్రమంతో పలు పాఠశాల అభివృద్ధి పనులు
08:05 PM మండలంలో 353 మందికి కంటి పరీక్షలు..
08:05 PM జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య
08:04 PM కుష్ఠు వ్యాధి నివారణపై అవగాహన ఉండాలి : డాక్టర్ మధుళిక
08:03 PM మైనార్టి బాలికల గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
07:57 PM 15నుండిఒప్పంద అధ్యాపకుల సమ్మె..
07:57 PM ప్రభుత్వ పాఠశాలలను బాలికలకు కరాటే శిక్షణ తరగతులు
07:56 PM పశు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: జిల్లా కలెక్టర్
07:56 PM జాతీయ స్థాయి పోటీలకు మహేష్ కుమార్ ఎన్నిక..
07:55 PM నూతన, బదిలీపై వెళ్లిన డిఎస్పి లకు సన్మానం
07:54 PM విలేకరి రామారావును పరామర్శించిన ఎమ్మెల్యే సండ్ర
07:52 PM ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకులో పడి లేబర్ మృతి
07:51 PM సోషల్ వెల్ఫర్ గురుకుల సివోఈ ధరఖాస్తు గడువు పెంపు
07:34 PM నత్త నడకన163 జాతీయ రహదారి అభివృద్ధి పనులు
07:33 PM వరిలో ఆశించే తెగుళ్ల యాజమాన్యం పై రైతులకు అవగాహన
07:33 PM విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం
07:32 PM ఆర్థిక సహాయం అందజేత
07:32 PM కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ
07:32 PM ప్రహరి గోడ పనులు ప్రారంభించిన: స్థానిక ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి
07:31 PM నేటి నుండి మినీ మేడారం జాతర షురూ..
07:24 PM అడ్డా కూలి మృతి కారణమైన వారిని శిక్షించాలి..
06:14 PM నిజామాబాద్ లో హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైన్ కళాశాల.. అభినదనీయం
06:11 PM వరి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు..
05:55 PM రైతులకు తడి పొడి విధానం పై అవగాహన
05:55 PM సారక్క అమ్మవారిని దర్శించుకున్న టిడ్బ్లుటియూ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ ప్రసాద్
05:54 PM జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తున్న ఏ.డీ.ఏ బేగం
05:53 PM సంపూర్ణ అందత్వ నివారనే ప్రభుత్వ లక్ష్యం..
05:48 PM మద్దికుంట లో గ్రామసభ..
05:46 PM పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి
05:46 PM డ్రిప్ సామాగ్రి దొంగలించిన గుర్తు తెలియని దుండగులు
05:45 PM నాడు అద్వానం..నేడు అమోగం
05:43 PM ఫిబ్రవరి 5న గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ
05:41 PM ఆటలే మానసిక ఉల్లాసానికి ఉత్సాహం..
05:37 PM బడ్జెట్లో 60 శాతం విద్యారంగానికి కేటాయించాలి
05:27 PM అంగన్వాడిలకు ఉద్యోగ భద్రత కల్పించాలి..
05:18 PM బెస్ట్ ఎంపీఓ కు ఘన సన్మానం..
05:14 PM ప్రజలు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..
05:12 PM వారం రోజుల్లోపు పోడు భూముల ప్రక్రియను పూర్తి చేయాలి
05:11 PM నడవలేని స్థితిలో ఉన్న యువకునికి ఆపరేషన్ చేసిన‌ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు
04:55 PM అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్ల సమస్యలపైన ఎమ్మెల్యేలు మాట్లాడాలి
04:54 PM గత సంవత్సరం అసెంబ్లీ సమావేశంలో హామీని నిలబెట్టుకొని ముఖ్యమంత్రి
04:52 PM మున్సిపల్ కార్యాలయం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి..
04:48 PM మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనాలు కల్పించాలి..
08:55 PM హైటెక్ 110cc స్కూటర్‌ - XOOM ను విడుదల చేసిన హీరో మోటోకార్ప్
08:50 PM మేడారం మినీ జాతర పనులను పర్యవేక్షించిన ఐటీడీఏ పీవో
08:49 PM సమాచార హక్కు చట్టం చైతన్య, పరిరక్షణ కమిటి క్యాలండర్ ఆవిష్కరణ
08:49 PM సీఎంను కలిసిన మున్నూరు కాపు సంఘం నేతలు
08:48 PM అమరుల త్యాగం మరువం లేనిది..
08:47 PM యూనివర్సిటీ హ్యాండ్ బాల్ బాల బాలికల జట్లు ఎంపికలు
08:47 PM కుష్టు నిర్మల దినోత్సవం..సైకియాట్రిక్ ఆస్పత్రిలో అవగాహన సదస్సు
08:46 PM నూతన మెడికవర్ ఓపి బ్లాక్ సాంప్రదాయ బద్ధంగా ప్రారంభం
08:43 PM మండల పరిషత్,ఆర్యవైశ్యులు ఆద్వర్యంలో...
08:42 PM ఎంపిడిఓ కార్యాలయం వద్ద ధర్నా..
08:41 PM మహనీయుల ఆశయాలను కొనసాగించాలి
08:41 PM రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాలి : పరికిపండ్ల అశోక్
07:02 PM ఇస్సన్నపల్లిలో అంగన్వాడీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
07:00 PM గ్రామ గ్రామాన బాల్యవివాహాల నివారణకు గ్రామసభలు
06:49 PM వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు
06:45 PM అనుమానాస్పదస్థితిలో ఆంధ్రకు చెందిన వ్యక్తి మృతి
06:44 PM ఆయిల్‌ఫామ్‌ సాగుతో అధిక లాభాలు
06:42 PM కొలిక్కి రాని శ్రీనిధి అవకతవకలు
06:40 PM మండలంలో 414 మందికి కంటి పరీక్షలు
06:37 PM పద్మశాలి మండల అధ్యక్షులుగా లోకం నర్సయ్య..
06:36 PM నర్సాపూర్(పిటి) లో కుష్టు వ్యాధి పై అవగాహన కార్యక్రమం
06:35 PM తహసిల్దార్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
06:34 PM బాల్యవివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి
06:33 PM చిన్నఆచంపల్లిలో సివిల్ రైట్స్ డే
06:32 PM అదనపు బతుకమ్మ చీరల ఆర్డర్ కు నేతన్నల వినతి
06:30 PM బాల్యవివాహన నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత..
06:28 PM గిరిజన గూడెలలో వెల్లు విరిసిన సేవ భావం
06:25 PM మినీ మేడారం జాతరకు భగీరథ శుద్ధి నీళ్ళు
05:40 PM వివాహ శుభకార్యానికి హాజరుకావాలని ప్రభుత్వ విప్ కు ఆహ్వాన పత్రిక
05:37 PM ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి
05:33 PM పావలా వడ్డీ బకాయిలు చెల్లించాలని కదం తొక్కిన డ్వాక్రా మహిళలు
05:28 PM బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు
05:21 PM కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన తాహసిల్దార్
05:17 PM గుడిసె వాసుల పోరాటానికి అండగా ఉంటాం
05:06 PM ఏఐఏవైఎస్ మండల ఉపాధ్యక్షుడి నియమాకం
05:03 PM ఓడ్ కుల సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన శాట్స్ చైర్మన్
05:00 PM రేపటి నుంచి మినీ మేడారం జాతర
04:56 PM ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఘనంగా సన్మానాలు
04:50 PM గాంధీకి ఘన నివాళి
04:47 PM అరులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాల సాధనకై
04:42 PM జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ విజేతల ప్రకటన
04:39 PM ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపిన స్పౌజ్ ఫోరం సభ్యులు
04:34 PM వరి పంటపై మోగి పురుగు నివారణ చర్యలు..
04:15 PM మసీదులో భారీ బాంబు పేలుడు.. 28మంది మృతి
03:55 PM గాంధీజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
03:53 PM టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్సీ కవిత కు ఘన స్వాగతం పలికన నాయకులు.
03:52 PM అసద్ బాబా నగర్ లో ఒకరి హత్య
03:34 PM మొద్దుల గూడెంలో సివిల్ రైట్స్ డే.
03:33 PM తెలంగాణ మెడికల్ సేల్స్ రిపేరింగ్ యూనియన్ యాన్వల్ జనరల్ బాడీ సమావేశం
03:31 PM మృతురాలి కుటుంబానికి పరామర్శ..
03:30 PM లక్ష్యచేధనలో మహిళసంఘ సభ్యుల పాత్ర కీలకం
03:27 PM రైతుల నుండి దరఖాస్తుల స్వీకరణ
03:26 PM కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన తాహసిల్దార్
07:49 PM పచ్చని పల్లెల్లో బెల్ట్ దందా..
07:34 PM క్రికెట్ కిట్ వితరణ
07:29 PM మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Top Stories Now

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ అలర్ట్
పోలీసు నియామ‌క తుది ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు
ఆ రోజు సెలవు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దారుణం...కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి..!
మునుగోడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..గెలుపు ఎవరిది..?
లైంగికదాడి నిర్ధారణకు ‘టూ ఫింగర్ టెస్ట్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఐ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరమాడుతూ అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు..!
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
కోమటి రెడ్డి సంచలన ఆడియో లీక్..రేవంత్ కు షాక్
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆధార్ కార్డుదారులకు అలర్ట్..!
ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు..!
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల కలకలం..!
వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​..
వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..ఆ తర్వాత..
వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..
నాసిక ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.