Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చెదురుతున్న క్షౌరవృత్తి ఆందోళనలో నాయి బ్రాహ్మణ కుటుంబాలు| Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 04 Dec,2022 05:23PM

చెదురుతున్న క్షౌరవృత్తి ఆందోళనలో నాయి బ్రాహ్మణ కుటుంబాలు

నవతెలంగాణ-గాంధారి
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కేశాలంకరణకు (క్షౌరవృత్తి)కి ప్రాచీన చరిత్ర ఉంది. మనుషులను జంతువుల నుండి వేరుచేసిన గొప్ప చరిత్ర ఈ క్షౌరవృత్తికి ఉందనడంలో అతిశయోక్తి లేదు. కేశాలంకరణ (క్షౌరవృత్తి) మానవుని నాగరికతకు తొలి మెట్టు. భారతదేశంలోకులాలు మరియు మతాలు ఏర్పడిననాటికంటే ముందు నుండి ఈ వృత్తి ఉందని చెప్పడంలో చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. క్షురకర్మ అంటే క్షవరము చేయుట అని అర్ధం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వీరిని నాయీ బ్రాహ్మణులు (మంగలి) అని పిలుస్తుంటారు. భారతదేశంలో క్షౌరవృత్తి వారిని ఒక్కొక్క ప్రాంతాలలో ఒక్కొక్క ప్రత్యేక పేర్లతో పిలుస్తుంటారు. హిందూ, సిక్కు మతాలలో వంశపారంపర్యమైనా ఈ వృత్తిని నిర్వహించేవారిని నాయిలుగా పిలుస్తుంటారు.  మనిషి పుట్టుక, చావు, దైవ కార్యములకు నాయీ బ్రాహ్మణుల సేవలు ప్రధాన పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు.
మొదటి వైద్యుడు: చారిత్రక ఆధారాల ప్రకారం క్షౌరవృత్తి దారులే తొలి వైద్యులని, క్షౌరవృత్తి లో భాగంగానే వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిందని, అంతేగాక వైద్యుడి ఆపరేషన్ ప్రారంభానికి ముందు వెంట్రుకలు కత్తిరించడానికి మరియు పుండ్లు, గడ్డలు కోయడానికి కూడా క్షురకర్మ కు వినియోగించే కత్తులు, బ్లెడ్ల్ ఉపయోగించినట్లు ఆధారాలు రుజువుచేస్తున్నాయి.
మొదటి వైద్యురాలు (మంత్రసాని): ఈ వృత్తి మహిళలే స్త్రీలు గర్భం ధరించినప్పటి నుంచి శిశు జననం వరకు మంత్రసానిగా సేవలందించేవారు. మంత్రసానిగా సూలగిత్తి నరసమ్మ ఎన్నో వేల మందికి ప్రసవాలు చేసి తల్లీబిడ్డలకు ప్రాణాలు నిలిపేలా సేవలందించారు. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలకు పురుడు పోయడం గమనార్హం. మహామాత నరసమ్మ చేసిన ఘనమైన సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఒక మంత్రసానికి అరుదైన గౌరవం దక్కడం గొప్ప విషయం. అక్షరం రాని మంత్రసానులు ఎలాంటి ఆపరేషన్ లేకుండా సులభంగా కాన్పులు చేసేవారు. కానీ ఇప్పుడు డాక్టర్స్ మాత్రం కత్తెరలేనిదే కాన్పులు చేయటంలేదు. వైద్యరంగం అభివృద్ధి చెందింది కానీ మంత్రసానిలా చేయటంలేదు. ఇప్పుడున్న వైద్యుల కన్నా మంత్రసాని ప్రతిభ గొప్పది. వైద్య రంగం అభివృద్ధి చెందిన తరువాత చాలామంది వైద్యవృత్తిని వదిలి క్షుర వృత్తిమీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.
మంగళ వాయిద్యాల ప్రత్యేకత: ప్రాచీన సంప్రదాయాలనుంచి నాయీ బ్రాహ్మణులకు (మంగళి) క్షౌరవృత్తి తో పాటు మంగళ వాయిద్య సంగీతం, వైద్యం కూడా వృత్తిగా ఉండేది.  మంగళ వాయిద్య సంగీతంలో వీరు నిష్ట్నాతులు. మంగళ వాయిద్యాలు అంటే నాదస్వరం (సన్నాయి), శృంగభేరి (డోలు) వాయించడం వీరికి ఆనవాయితీగా వస్తుంది. హిందూ దేవాలయాలలో దైవారాధనలో వేదాలకు ఎంత ప్రాధాన్యత వుందో. నాదోపాసనకు అంతే ప్రాధాన్యత ఉంది. నాదోపాసన చేస్తే ఆ పరబ్రహ్మను పూజించినట్లేనన్న విషయం భగవద్గీత పదవ అధ్యాయం పేర్కొంది. 22వ శ్లోకం తెలియచేస్తుంది. నాదోపాసన అనేది ప్రాచీన కాలం నుండి మన సనాతన ధర్మంలో అంతర్భాగం. ప్రతి హిందూ దేవాలయంలో, నాదస్వరం వినిపిస్తుంది మరియు దేవుడిని మేల్కొలపడానికి మరియు దైవ ప్రార్థనతో ప్రారంభించడానికి మంగళ వాయిద్యాలను ఉపయోగిస్తారు. భారతదేశంలో మంగళ వాయిద్యాలు లేకుండా ఏ శుభ కార్యమూ జరగదు అనడంలో సందేహం లేదు. వివాహం, కొత్త గృహ ప్రవేశం వంటి శుభకార్యాలకు పూజారి వేద మంత్రాలు ఎంత ముఖ్యమో మంగళ వాయిద్యాలు కూడా అంతే ముఖ్యమైనవి. ముఖ్యంగా మన దేశంలో మంగళ వాయిద్యాల వినియోగం గొప్ప విషయం.
పుణ్యక్షేత్రాలలో నాయీ పాత్ర: అసలు పుట్టువెంట్రుకలు ఎందుకు సమర్పించాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. శిరోజాలు పాపాలకు నిలయాలని, వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలిగించుకున్నట్లేనని పురాణాలు చెబుతున్నాయి. దైవ సన్నిధిలో కోరిన కోర్కెలు తీర్చే దేవుడికి భక్తులు తలనీలాలు సమర్పించడం వంటి కార్యక్రమాల్లో వెంట్రుకలను తొలగించే వారు కేశఖండనకారులు.
భారతీయ సంప్రదాయాల్లో తెలియనివి ఎన్నో ఉంటాయనేది నిర్వివాదాంశం. అందులో పుట్టువెంట్రకులు కార్యక్రమం ఒకటి.
వివాహంలో నాయి పాత్ర: సంప్రదాయబద్ధమైన రీతిలో పెళ్లి మంటపం అలంకరించిన తరువాత మంటపంలో వడ్లుపోసి వాటిపైన పీటను వేసి పెండ్లి కుమారుడిని దానిపై కూర్చోబెట్టి నాయీ బ్రాహ్మణుడు(మంగలి) మైలపోలు తీస్తారు. మైలపోలు అంటే పెళ్లి కుమారుడి కాలి, చేతి గోర్లు మొదలైనవి శుభ్రం చేయటం. పెళ్ళిలో వీరి పాత్ర ముఖ్యమైనదనె చెప్పొచ్చు.
కేశాలంకరణ(క్షౌరవృత్తి): మనిషి పుట్టుక నుండి మరణం వరకు నాయీ బ్రాహ్మణుడు (మంగలి) లేనిదే జీవనం ముందుకు సాగదు. మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి శుభ్రపరచడం మరియు అందంగా మార్చడం నాయీ బ్రాహ్మణుల (మంగలి) వృత్తిఁ. పుట్టు వెంట్రుకల నుండి మొదలుకొని మనిషి మరణాంతరం చేసే క్షుర కర్మలను నిర్వహించేది కూడా నాయీ బ్రాహ్మణులే. ఈ సమాజంలో కులమతాలకు అతీతంగా అందరికీ సమానంగా సేవలందించే వృత్తి కేశఖండన. మానసిక వత్తిడి, సౌందర్య పోషణ, మానసిక అశాంతి వంటివి తగ్గించడం, తల నొప్పి నుండి ఉపశమనం పొందడం కొరకు తైలాల మర్ధన ఎంతగా ఉపయొగపడుతాయో ప్రత్యకంగా చెప్పనవసరంలేదు. ఎంతటివారైనా నాయీ బ్రాహ్మణుడికి తలవంచాలిఁ అనేది నానుడి. క్షవరం చేసే సమయంలో వీరివద్ద తలవంచనిదే క్షౌర పని పూర్తిచేయటం అసాధ్యం. ప్రతి మనిషికి తలవెంట్రుకలు శిరస్సును అందంగా అలంకరించటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనిషిని అందంగా తీర్చిదిద్దడంలో నాయీ బ్రాహ్మణుల కళా నైపుణ్యం అనివార్యం.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాయీ బ్రాహ్మణుల కుటుంబాలు ఎక్కువగా ఈ వృతిపైనే ఆధాపడి జీవిస్తున్నాయి. అయితే 2019 లో కరోనా మహమ్మారి ప్రభావంతో వృత్తినే నమ్ముకున్న నాయిల జీవితం ఒక్కసారిగా దారితప్పినట్లైంది. హేయిర్ కటింగ్ సెలూన్ లకు గిరాకీ లు లేక తీవ్రమైన సంక్షోభానికి గురై షాపులకు కిరాయిలు మరియు కరెంటు బిల్లులు చెల్లించలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు.
             ఇదిలా ఉండగా కార్పొరేట్, ఆన్ లైన్ లో సేవలపేరుతో అర్బన్ క్లాప్ఁ పలు సంస్థలు రావడంతో నాయీ బ్రాహ్మణులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని వృత్తులు కనుమరుగైపోయినా వీరు మాత్రం అచంచలమైన ధైర్యంతో వృత్తిని కాపాడుకుంటూనే ఉన్నారు. ఆర్ధిక ఇబ్బందులతో సతమతపడుతున్న తరుణంలో కార్పొరేట్ సంస్థలు నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. ఇతర వృత్తి రాకపోవడంతో, వృత్తిని వదులుకోలేక, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు కూడా, వారి కుటుంబాలను ఆదుకునే వారులేక దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.కార్పొరేట్ సంస్థలు ఈ వృత్తి లోకి రావడానికి కారణాలేంటి?
కార్పొరేట్ సంస్థల రాకతో ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి పరిస్థితి ఏంటి? ఏదిఏమైనా వీరి వృత్తిని కాపాడే బాధ్యత మరియు ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలను కాపాడవలిసిన బాధ్యత ప్రభుత్వాలదే.

చెదురుతున్న క్షౌరవృత్తి ఆందోళనలో నాయి బ్రాహ్మణ కుటుంబాలు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

09:22 PM నిజామాబాద్ కొత్త ఏసీపీగా కిరణ్ కుమార్
09:10 PM ట్రాక్టర్ ను ఢీకొన్న కంటైనర్.. కార్మికుడు మృతి
09:04 PM పదోన్నతుడైన మున్నా కు చౌహాన్ బ్రదర్స్ అభినందన
09:02 PM తృటిలో తప్పిన పేను ప్రమాదం..
09:01 PM ప్రతీ రిజిష్టర్ పారదర్శకంగా ఉండాలి
09:00 PM బిక్నూర్ లో ఎంఎస్సి డాటా సైన్స్ అండ్ డాటా అనాలసిస్ కొత్త కోర్సులు
08:58 PM విద్యుత్ మోటారు ఏర్పాటు
08:44 PM విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్
08:44 PM క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
08:42 PM అమ్మవారిని దర్శించుకున్న మాచారెడ్డి ఎంపీపీ
08:41 PM కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం
08:39 PM బెల్లం వేణు పై కఠిన చర్యలు తీసుకోవాలి
08:38 PM జిల్లా అసిస్టెంట్ గవర్నమెంట్ గా ప్లీడర్ యెండెల ప్రదిప్
08:35 PM పారిశుధ్యం కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి
08:34 PM యూనివర్సిటీ టార్గెట్బాల్ (వుమెన్) సెలెక్షన్స్, ఎంపిక..
08:32 PM పోడు భూముల ఆక్రమణలు నియంత్రించాలి
08:06 PM మన ఊరు - మనబడి పనులను పూర్తి చేయాలి
08:00 PM జాతీయ రహదారిపై మళ్లీ తెరుచుకున్న మృత్యుకుహారం
07:53 PM పంట మార్పిడితో అధిక దిగుబడులు
07:51 PM బాల్యంలోనే బతుకు కోసం పోరాటం
07:49 PM ఎమ్మార్వో ను సన్మానించిన ప్రజా ప్రతినిధులు
07:48 PM మేకల దొంగకు దేహశుద్ధి- పోలీసులకు అప్పగింత
07:47 PM యంచ గోదావరిలో సూసైడ్ ఆగట్లే
07:35 PM మాస్ కమ్యూనికేషన్ లో వంగాల సుధాకర్ కు డాక్టరేట్..
07:28 PM సబ్ ఇంజనీర్ నుండి ఏఈ గా బాధ్యతలు
07:26 PM ఫామాయిల్ సాగు కి సబ్సిడీ రాయితీలు, మార్కెటింగ్ సదుపాయాలు
07:24 PM యంచలో స్పటిక లింగ పునః ప్రతిష్టాపన మహోత్సవం..
07:23 PM నిజామాబాద్లో మృతదేహం కలకలం
07:21 PM మేడారంలో తిరుగువారం పండుగ.. వనదేవతలకు ప్రత్యేక పూజలు
07:19 PM మృతునికి కుటుంబానికి పరామర్శ
07:18 PM నాణ్యమైన విద్యుత్‌ అందించడం లేదని సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా
07:16 PM ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీఈవో ప్రసూనారాణి
07:13 PM సుభాష్ కుటుంబానికి అండగా ఉంటాం.
06:43 PM పి.ఈ. టి, పండితుల అప్గ్రేడషన్ విషయమై నిరసన కార్యక్రమం
06:41 PM నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు కలసిన మేయర్ కార్పొరేటర్
06:40 PM హత్ సే హత్ జోడో కార్యక్రమానికి అపూర్వ స్పందన..
06:35 PM పద్మనాభునిపల్లిలో తిమ్మప్ప చిత్ర యూనిట్ సందడి
06:33 PM తడి పొడి విధానం పై అవగాహన కార్యక్రమం
06:29 PM అసంతృప్తిలో సర్పంచులు..?
05:56 PM దోమల బెడద నుండి రక్షించాలి..
05:21 PM రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించడం సరికాదు
05:18 PM పోడు భూముల ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలి
05:17 PM విజయ్ హైస్కూల్ లో ఫుడ్ఫిట్, క్రాఫ్ట్ మేళా
05:14 PM నూతన బీఆర్ఎస్ గ్రామశాఖాధ్యక్షుల నియమాకం
05:09 PM కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రామన్నపేట గ్రామ ప్రధాన సేవకులు
04:38 PM మున్నూరుకాపు సంఘాలకి సిడిపి ప్రొసీడింగులు
04:36 PM బిసిటియు డైరీ ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
04:35 PM డివైఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులు దగ్ధం
04:30 PM కంటి వెలుగు కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీపీ
04:26 PM గ్రామాల అభివృద్ధె బిఆర్ఎస్ లక్ష్యం: ఎంపీపీ గాల్ రెడ్డి
04:24 PM విద్యుత్ సరఫరాలో అంక్షలేంటి..?
08:01 PM రామాలయ కమిటీ అధ్యక్షునిగా దిడ్డి మోహన్ రావు
07:58 PM బాలికల వసతి గృహానికి ట్యాంక్ లు తో నీటి సరఫరా
07:56 PM వేతన సవరణ అమలు చేయాలి..
07:52 PM టీఎన్జీవోస్ పక్షాన, ఎంప్లాయిస్ జేఏసీ పక్షాన
07:30 PM స్పర్శ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం
07:22 PM బీజేపీ కి ఓబిసి జిల్లా అధ్యక్షుడి రాజినామా..
07:19 PM అదనపు స్మశాన వాటిక ఏర్పాటు కై తీర్మాణం
07:18 PM మోసగాళ్ల ఉచ్చులో పడోద్దు..
07:15 PM కోహెడ మండల అభివృద్ధికి సహాకారం పట్ల హర్షం
07:14 PM ఆటో బోల్తా 8 మందికి గాయాలు
07:09 PM డి.ఎం.డబ్ల్యు.ఒ కు గుర్రాల చెరువు మహిళలు మొర
07:08 PM ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టుదాం..
07:05 PM రైతుబంధుసమితి 2023 క్యాలెండర్ ను ఆవిష్కరణ‌
07:03 PM పాదయాత్ర కాకపోతే .. పొర్లు దండాల యాత్ర చేసుకో
07:01 PM ఘనంగా కాలభైరవ స్వామి ఆలయంలో సింధూర పూజలు
06:56 PM ప్రభుత్వ వృద్ధాశ్రమం భవనం ప్రారంభోత్సవం..
06:53 PM ఈ నెల 9న చలో హైదరాబాద్
06:50 PM నామమాత్రంగా మండల సర్వసభ్య సమావేశం
06:46 PM హనుమాన్ ఆలయ వార్షికోత్సవలలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
06:43 PM చేనేత రంగానికి ఒక్క రూపాయి కేటాయించకపోవడం బాధాకరం
06:39 PM ఇండియన్‌సైకియాట్రిక్ సొసైటీ నేషనల్ డైరెక్ట్ కౌన్సిల్ మెంబెర్‌గా డాక్టర్ ప్రొఫెసర్ విశాల్
06:35 PM వడ్డెర వృత్తిదారులకు బడ్జెట్లో కేవలం మూడు కోట్ల రూపాయలు
06:30 PM పశుమిత్ర నూతన జిల్లా కమిటీ ఎన్నిక
06:23 PM తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ
05:55 PM ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే
05:50 PM నిజామాబాద్ నగరానికి చెందిన దంపతులకు అరుదైన గౌరవం
05:47 PM కొత్త బిసి కులాలను ఓబీసీలో చేర్చాలని వినతి
05:45 PM ఓయూ ప్రొఫెసర్ కాసిం దీక్షకు టీయూ పిడిఎస్ యూ మద్దతు
05:41 PM నిరుద్యోగ హక్కుల కోసం యువత ఉద్యమించాలి
05:36 PM మల్లాపూర్ లో సిసి రోడ్ల నిర్మాణం ప్రారంభం
05:21 PM శనగ పంట మద్దతు ధర ఉద్యమానికి సిద్ధమవుతున్న రైతన్నలు
05:16 PM బడ్జెట్ అంకెల్లో కాకుండా ప్రజల ఆకాంక్షలను తట్టాలి
05:11 PM జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు నిధులు పెంచాలి
05:06 PM సమస్యలతో సతమతం గుర్రాల చెరువు ప్రజానీకం
04:54 PM ప్రజా ఆమోదంగా బడ్జెట్
04:52 PM రైతుల సమస్యలు పరిష్కరించడంలో వ్యవసాయ అధికారులు ముందుండాలి
04:49 PM వడ్డెర వృత్తిదారుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు
04:46 PM తపాలా కార్యాలయాల్లో ఈ నెల 9 , 10న సుకన్య సమృద్ధి యోజన మేళ..
04:44 PM ప్రభుత్వ వృద్ధాశ్రమం భవనం ప్రారంభోత్సవం
04:22 PM ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవాలి
04:15 PM నేత్రపర్వంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం
03:51 PM ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో రైతు మృతి
03:47 PM ఆడబిడ్డలకు వరం 'కల్యాణలక్ష్మి' పథకం
03:38 PM రాజకీయ సహచరుడు \"దుద్దుకూరి\" కి తాటి పరామర్శ
03:34 PM అంచెల గారడీ బడ్జెట్..
09:01 PM జోడోయాత్రలో రేవంత్ రెడ్డి తో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
08:57 PM ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ
08:56 PM ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
08:54 PM పోలీస్ ఎ.ఆర్ సెక్షన్లో సామాగ్రి వేలం పాట

Top Stories Now

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ అలర్ట్
పోలీసు నియామ‌క తుది ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు
ఆ రోజు సెలవు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దారుణం...కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి..!
మునుగోడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..గెలుపు ఎవరిది..?
లైంగికదాడి నిర్ధారణకు ‘టూ ఫింగర్ టెస్ట్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఐ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరమాడుతూ అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు..!
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
కోమటి రెడ్డి సంచలన ఆడియో లీక్..రేవంత్ కు షాక్
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆధార్ కార్డుదారులకు అలర్ట్..!
ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు..!
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల కలకలం..!
వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​..
వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..ఆ తర్వాత..
వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..
నాసిక ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.