నవతెలంగాణ-గాంధారి
టిపిసీసీ ఐటిసెల్ చెర్మెన్ మదన్ మోహన్ రావు ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ను ఢిల్లీలో వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ వ్యూహాత్మక కార్యాచరణ పై వారితో చర్చించి నట్లుఅలాగే జాతీయ స్థాయి మరికొందరి నాయకులను కలిసినట్లు టీపీసీసీ ఐటి సెల్ ఛైర్మన్ మదన్ మోహన్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm