నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిదిలోని బెజ్జంకి క్రాసింగ్,తోటపల్లి గ్రామాల్లోని నర్సరీలను డీఆర్డీఓ గోపాల్ రావు,ఏపీడీ ఓబులేసు శుక్రవారం సందర్శించి మొక్కలను పరిశీలించారు. నర్సరీల్లోని మొక్కలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్డీఓ సూచించారు. సర్పంచులు టేకు తిరుపతి, నర్సింగరావు, ఎంపీఓ విష్ణు వర్ధన్, పంచాయతి కార్యదర్శులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm