Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సంక్షేమ పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి | Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 28 Jan,2023 08:06PM

సంక్షేమ పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి

- ఎం.పి నామ
నవతెలంగాణ - అశ్వారావుపేట
రాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధించు కునేందుకు రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను మళ్ళీ ఆశీర్వదించాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించి అత్యధిక మెజారిటీతో మూడో సారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాదిలోనే ఎన్నికలు రానున్నందున ప్రతిపక్ష పార్టీల నాయకులు మభ్యపెట్టేందుకు వస్తారని, వారిని మీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు కావటం లేదో ప్రశ్నించాలని అన్నారు.
         వీరంతా ఎన్నికల సమయంలో వచ్చి వెళ్ళి పోతారని,కానీ అభివృద్ధి, సంక్షేమం కావాలంటే బీఆర్ఎస్ నే గెలిపించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం కు పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వారే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు సునాయసమేనని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్నందున స్వార్ధ రాజకీయ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రగతి సాధించటమే కాకుండా ప్రజలకు అభివృద్ధి,సంక్షేమ ఫలాలు అందించటంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని పేర్కోన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికే ఎక్కువ వస్తున్నాయని, అయినప్పటికీ నిధులు విడుదల చేయటంలో మాత్రం తెలంగాణ ప్రజలను కేంద్రం విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
            కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ తెలంగాణ సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికతో సమర్ధ పాలన అందిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో వివక్షకు గురయ్యారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. గతంలో కరెంట్ కష్టాలతో రైతులు ఇబ్బందులు పడ్డారని, సకాలంలో వర్షాలు పడక సాగునీటి కోసం సమస్యలు ఎదుర్కొన్నారని,మహిళలు తాగునీటి కోసం బిందెలతో రోడ్డు ఎక్కారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కారం కావటంతో పాటు రైతులకు పంట పెట్టుబడి కోసం ' రైతుబంధు', కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 'రైతు భీమా", దళారీ వ్యవస్థను నిర్మూలిస్తూ పండించిన పంటను గిట్టుబాటు ధరకే సేకరించటం, సాగునీటి అవసరాలకు ప్రాజెక్టు నిర్మాణం వంటి ఎన్నో బృహత్తర అభివృద్ధి, సంక్షేమ పధకాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు వివరించారు.
          సీతారామ ప్రాజెక్టు పూర్తి అయితే జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని అన్నారు.మన ప్రగతిని చూసి సరిహద్దు రాష్ట్రాల ప్రజలకు తమను కూడా తెలంగాణలో కలపాలని కోరుతున్నారని, కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే నే ఈ రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు తెలంగాణ సంక్షేమ పధకాలు కావాలని కోరుతున్నట్లు చెప్పారు. జిల్లాలోనే అశ్వారావుపేట నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉందని సీఎం కేసీఆరే చెప్పారని, ఈ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండాల్సిన బాద్యత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులకు ఉందని గుర్తు చేశారు. ఖమ్మం లో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం అయ్యిందని, ఇందుకు సీఎం కేసీఆర్ కూడా ప్రత్యేకంగా అభినందించారని వెల్లడించారు.
         ఇటువంటి సభ ఇప్పటి వరకు జరగలేదని, ఇకపై జరగబోదని కూడా అన్నారని,
ఊహించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి రావటం సంతోషానిచ్చిందని అభినందించారు. తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించాలంటే రానున్న ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ నే గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు,ఎంపీపీ బల్లిపల్లి శ్రీరామ్మూర్తి,పైడి వెంకటేశ్వరరావు, ఆశ్వారావుపేట సొసైటీ అధ్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు,వైస్ ఎంపీపీ చిట్లూరి ఫణీంద్ర, అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్య, మందపాటి రాజమోహన్ రెడ్డి, యూ.ఎస్ ప్రకాశ్రరావు, తాడేపల్లి రవి,బిర్రం వెంకటేశ్వరరావు,సత్యవరపు సంపూర్ణ, చందా లక్ష్మీనర్సు, జె. వెంకన్నబాబు, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మండలంలో విస్తృత పర్యటన :
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి శనివారం అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా నారంవారిగూడెం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని రూ.50,118 విరాళం అందజేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నారాయణపురం జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె మామయ్య శోభనాద్రి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందారు. అక్కడి నుండి జమ్మిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు వెన్నాడ శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి నూతన వధూవరులు చిరంజీవి - రమ్యకృష్ణ దంపతులను ఆశీర్వదించారు.
          అనంతరం ఈనాడు రిపోర్టర్ పాశం రామారావును పరామర్శించారు.ఆయన మాతృమూర్తి తిరుపతమ్మ ఆనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. క్యాంపు కార్యాలయంలో అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయితీకి రూ. 10 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి సహకరించాలని సర్పంచ్ అట్టం రమ్య, పాలకవర్గ సభ్యులు విజ్ఞప్తి చేశారు. జమ్మిగూడెం, గుమ్మడవల్లి, సుద్ద గోతులగూడెం గ్రామాల సమస్యలపై ప్రజలు ఎంపీ 'నామా' కు వినతి పత్రాలు అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

 సంక్షేమ పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

07:55 PM ఆటో-బస్సు ఢీ..ఇద్దరికి తీవ్ర గాయాలు
07:19 PM ఏజన్సీలో యాక్షన్ టీమ్ కదలికలు..
07:03 PM మారుమోగిన గోవిందా..నామస్మరణ
07:02 PM పోషణ పక్షం సంబరాలు..అన్న ప్రసన్న కార్యక్రమం
06:18 PM మౌలిక సదుపాయాల కల్పనలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం..
06:06 PM పరీక్ష ఇన్విజిలేటర్లకు శిక్షణ
06:03 PM ఈపిఓఎస్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ల ఆవిష్కరణ
06:00 PM అంగరంగ వైభవంగా శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయ వార్షికోత్సవం
05:58 PM రెడ్డి వర్గాలకు ప్రాధాన్యత కల్పించడం చారిత్రాత్మకం
05:56 PM నవతెలంగాణ వార్తకు స్పందన..
05:54 PM మిఠాయి దుకాణాలపై ఎస్ఐ కోరడా
05:49 PM రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు సరికాదు..
05:48 PM సగరులకు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి
05:11 PM బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మేయర్
04:52 PM పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
04:48 PM ప్రజా పోరాటాలు ఉదృతం చేయాలి
04:46 PM నేడే జిల్లా మినీ-సబ్-జూనియర్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్..
04:45 PM రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటు
04:41 PM అఖండ శివనామ సప్త ప్రజలకు మంచి మార్గాన్ని చూపిస్తాయి
04:38 PM ఈనెల 2న మద్నూర్ లో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం,
04:35 PM జాతీయ మానవ హక్కుల కమిటీ మండల అధ్యక్షుడిగా తాడూరి శ్రీధర్
04:34 PM రాహుల్ గాంధీపై అనర్హత సిగ్గు చేటు..
04:29 PM కెసిఆర్ రైతు సంక్షేమం కోసం చేపట్టే పనులు దేశానికే ఆదర్శం
04:23 PM ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
04:21 PM అదానిని కాపాడడానికే రాహుల్ గాంధీపై అనర్హత వేటు
04:20 PM తిరుపతి సాహితీ ఉత్సవాలకు మోతిలాల్ కు ఆహ్వానం
04:17 PM ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
04:14 PM పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి ..
04:10 PM న్యాయ సేవ సంస్థ విజయవంతమైన సైకిల్ ర్యాలీ
04:07 PM అంగన్వాడీ కేంద్రంని అకస్మాత్తుగా తనిఖీ చేసిన సూపర్ వేజర్
04:05 PM చిరుధాన్యాలు తినండి - రోగనిరోధక శక్తి పెంచుకోండి
04:03 PM కోమన్ పల్లి పాఠశాలలో సర్పంచ్ అభినందనలు
04:00 PM మోడీ నియంతృత్వ పాలనను ఎండగడదాం
03:58 PM ఆర్థిక కారణాలతో ఉరి వేసుకుని ఆత్మహత్య
03:55 PM రాహుల్ పాదయాత్రకు వచ్చిన స్పందనకు.. మోడీ చిల్లర చేష్టలు
03:49 PM ఇంట్లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
03:37 PM దుబాయ్ లో రేవంత్ రెడ్డి, శభాష్ రెడ్డి బ్యానర్ ఆవిష్కరణ
03:32 PM వినియోగదారులకు విస్మయం కలిగిస్తున్న చికెన్ ధరలు
03:06 PM ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియం చేసుకోవాలి..
03:04 PM ఏప్రిల్ నెల మహనీయుల మాసంగా ప్రకటించాలి
03:02 PM బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాక
02:56 PM నేడు ఎమ్మెల్సీ దేశపతికి అభినందన సభ
02:55 PM పది పరీక్షలకు సర్వం సిద్దం
12:31 PM రాహుల్ గాంధీ అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
02:13 AM రికార్డ్‌ కెక్కిన పన్నెండు గంటల నిర్వ్యిరామ గాన లహరి
02:07 AM వార్ధక్యం అధిగమించేందుకు కళలు దోహదం
08:31 PM స్థానచలనం లేకే అక్రమాలు..?
08:24 PM అధికారులు ,సిబ్బంది శానిటేషన్ పై దృష్టిసరించాలి..
07:46 PM పడగల్ గ్రామ ఊర చెరువులో చక్రస్నానం
07:44 PM కుప్పకూలిన వృక్షాలు...
07:42 PM మానసిక ప్రశాంతత,యోగ,ధ్యాన ప్రచారం కు బయలుదేరిన పట్టణవాసులు
07:40 PM త్రాడుతో వాహనం లాగి వీడ్కోళ్లు పోలీస్ పలికిన సిబ్బంది
07:38 PM మల్కాపేట రిజర్వాయర్ పనులు త్వరలోనే పూర్తి చేస్తాం
07:32 PM మహిళలు ఆర్థికంగా ఎదగాలి
07:30 PM మొక్కజొన్న రైతుణను సన్మానించిన నూజివీడు కంపెనీ
07:21 PM పోలీస్ కమీషనర్ గారి పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఐ.జి.పి సార్
07:10 PM కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే 500 కే గ్యాస్ సిలిండర్
06:59 PM గాంధీ విగ్రహానికి పూల వేస్తున్న కాంగ్రెస్ నాయకులు
06:42 PM రైతుల సహకారంతోనే పరపతి సంఘ బలోపేతం
06:40 PM ఉత్కంఠ భరితంగా గాంధారిలో కుస్తీ పోటీలు
06:38 PM బాలికల హాస్టల్ లో వడ్డించే భోజనంను పరిశీలించిన వైస్ చాన్స్ లర్
06:36 PM పరీక్షలంటే భయం వద్దు... ఎస్ఐ ఆంజనేయులు
06:35 PM మానవత్వాన్ని చాటుకున్న తాడ్వాయి ఎస్ఐ ఆంజనేయులు
06:33 PM పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
06:32 PM అమరుల త్యాగాలే తెలంగాణ రాష్ట్రం
06:30 PM ప్రశాంతంగా పరిక్షలు..
06:21 PM నాలేశ్వర్ లో విద్యార్థులకు వైద్య పరీక్షలు..
06:20 PM బయోటెక్నాలజీ విభాగంలో డోండి ప్రసన్నకుమారికి డాక్టరేట్
06:18 PM ఆసుపత్రి సందర్శించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్సల్టెంట్ డాక్టర్ ఉష్మ
06:16 PM పోషకాహారం ఆరోగ్యానికి మేలు
06:15 PM గోవా అంతర్జాతీయ కరాటే పోటీల్లో దుబ్బాక విద్యార్థుల ప్రతిభ
06:13 PM విఠలేశ్వర ఆలయంలో మహిళా కార్పొరేషన్ చైర్మన్ పూజలు...
06:12 PM హిందు సంఘాలు ఆద్వర్యంలో అటవీ అధికారులు పై దాడి
06:10 PM తాడ్వాయి పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛభారత్
06:09 PM నేటి నుండే \"టో(తో)ల్\"బాదుడు..
06:06 PM గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు
06:03 PM మహాత్మా బసవేశ్వర విగ్రహావిష్కరణ
05:59 PM వీఆర్ఏ మండల అధ్యక్షుడిగా పెంటయ్య...
05:46 PM తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ డైరీ ఆవిష్కరించిన ఎంపీ
05:42 PM సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
05:34 PM దేశాన్ని తాకట్టు పెడుతున్న నరేంద్ర మోడీ
05:31 PM పశు వైద్యుడు వినీత్ కుమార్ కు ఘన సన్మానం
05:27 PM అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్
05:18 PM రైతు సంక్షేమం కోసమే వ్యవసాయ పరపతి సంఘం
04:55 PM విద్యార్థులకు పరిక్షా సామాగ్రి పంపిణీ..
04:54 PM డీహేచ్ పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శిగా రూపేశ్
04:53 PM విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశంచ్.ఎస్
04:31 PM పరీక్షలు బాగా రాసి జిల్లాకు పేరు తేవాలి
04:28 PM ఇన్చార్జి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా నిర్మల్ జిల్లా ఎస్పీ
04:26 PM రాహుల్ గాంధీపై అనర్హత వేటు ముమ్మాటికి కక్ష సాధింపు చర్యే
04:20 PM నిజమాబాద్ మెడికల్ కాలేజి విద్యార్థి ఆత్మహత్య
04:08 PM ఐటీ హబ్ పనులను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే
03:49 PM రాంపూర్ బొడ్రాయి ప్రతిష్టాపనకు భూమి పూజ.
03:45 PM ఘనంగా జూలకంటి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు...
03:22 PM ఇన్సూరెన్స్ రెన్యువల్ డబ్బులు చెల్లించిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
03:20 PM మెడికో విద్యార్థుల ఆత్మహత్యలపై ఆర్థిక శాఖ మంత్రి చే కమిటీ వేయాలి
03:18 PM మేడిపల్లి గ్రామంలో కంటివేలుగు కార్యక్రమం ప్రారంభం..
03:15 PM పరీక్షలు రాసే విద్యార్థులకు స్టేషనరీ గిఫ్ట్ ఇచ్చిన పూర్వ విద్యార్థి
03:14 PM వీడ్కోళ్లు పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమీషనర్
03:11 PM శుభ్రత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు

Top Stories Now

అంబులెన్స్‌ లేక సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ అలర్ట్
పోలీసు నియామ‌క తుది ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు
ఆ రోజు సెలవు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దారుణం...కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి..!
మునుగోడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..గెలుపు ఎవరిది..?
లైంగికదాడి నిర్ధారణకు ‘టూ ఫింగర్ టెస్ట్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఐ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరమాడుతూ అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు..!
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
కోమటి రెడ్డి సంచలన ఆడియో లీక్..రేవంత్ కు షాక్
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆధార్ కార్డుదారులకు అలర్ట్..!
ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు..!
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల కలకలం..!
వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​..
వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..ఆ తర్వాత..
వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..
నాసిక ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.