Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మన-ఊరు మన బడి కార్యక్రమంతో పలు పాఠశాల అభివృద్ధి పనులు| Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 31 Jan,2023 08:41PM

మన-ఊరు మన బడి కార్యక్రమంతో పలు పాఠశాల అభివృద్ధి పనులు

. దుబ్బాక మున్సిపల్, మండల కేంద్రంలో 25 పాఠశాల ఎంపిక
. పద్మనాభునిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 100 శాతం పనులు పూర్తి
. 22 లక్షలతో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పన
.ఫర్నిచర్, ప్లంబింగ్, విద్యత్ ,ఇతర పనులు పూర్తి
నవతెలంగాణ దుబ్బాక రూరల్
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ.... ప్రయివేట్ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడవాలని, అందులోనూ విద్యార్థులకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనతో పాటు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చుకోనుటలో రకరకాల కార్యక్రమాలు చేపడుతోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, నాణ్యమైన విద్య,ఇతర సౌకర్యాలను కల్పిస్తుంది. ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి ప్రతి పాఠశాలలో పిల్లల సంఖ్య పెంచి కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పనులు ప్రారంభించి ,తొందరగా పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా తయారు అవుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం,విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణలోని ప్రతి జిల్లాలో పనులు పూర్తైన పాఠశాలలను ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది . ఇందులో భాగంగానే ప్రభుత్వంమన ఊరు- మనబడి, మనబస్తి-మనబడి అనే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల అభివృద్ధి, పునరుద్ధరణ ఈ కార్యక్రమం లక్ష్యం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రం ,మున్సిపాలిటీ పరిధిలో మన మొత్తంగా మన ఊరు- మనబడి, మనబస్తి-మనబడి అనే కార్యక్రమానికి 25 పాఠశాలలు ఎంపికైనట్లు సమాచారం. ఐతే దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభునిపల్లి గ్రామంలో మన ఊరు -మన బడి కార్యక్రమం కింద జూన్ 2022 న పనులు ప్రారంభం కాగా .... విద్యుత్, ప్లంబింగ్, పెయింటింగ్,టాయిలెట్స్ ఇతర పనులు పూర్తి అయ్యాయి. అలాగే ఎన్ఆర్ఈజిఎస్ పథకం ద్వారా ప్రహరీ గోడ పనులు సైతం ముందుకు సాగుతున్నాయి. మొత్తంగా ఈ పాఠశాలకు మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా 22లక్షలు.... నిధులు మంజూరయ్యాయి.ప్రహరీ గోడ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పద్మనాభునిపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గతంలో కంటే ఎక్కువగా పలు రకాల అభివృద్ధి పనులు ముగించుకుని ఫిబ్రవరి 1 న ప్రారంభానికి అన్నిరకాల ఏర్పాట్లతో ప్రారంభానికి ముస్తాబవుంతుంది. కొత్తగా అలంకారమైన ఈ పాఠశాలను పిల్లలు, విద్యార్థులు, గ్రామస్తులు చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జానకీ రామ్ 7 గురు ఉపాధ్యాయ సిబ్బంది పనిచేస్తుండగా...103 మంది విద్యార్థిని , విద్యార్థులు విధ్యభాసం చేస్తున్నారు
ప్రారంభ అతిథులు వీరే..
పద్మనాభునిపల్లి పాఠశాల పనులు పూర్తి కాగా బుధవారం ప్రారంభానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావ్,ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్,జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా విద్యా అధికారి , ఎంఆర్వో , ఎంపీడీవో, ఎంఈవో, ఎంపీపీ,జడ్పీటిసి, ఎంపీటీసీలు, పలువురు హాజరుకానున్నారు.
ప్రభుత్వం బడులకు పెద్ద పీట
సర్పంచ్ కె.పర్శారాములు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం తీసుకొచ్చి ప్రభుత్వ బడులకు పెద్ద పీట వేసింది. తద్వారా పాఠశాలల్లో విద్యార్థులకు అన్నిరకాల వసతులు కల్పించి వారి భవిషత్ కి ఈ కార్యక్రమం మంచి
పునాది కానుంది. రానున్న రోజుల్లో మరింత మంది పిల్లలు ఆకర్షితులై పాఠశాలలో సంఖ్య పెరగనుంది. పాఠశాలను ఎంపిక చేసి దశల వారిగా నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థిక డఆరోగ్య మంత్రి హరీశ్ రావు,మెదక్ ఎంపీలకు కృతజ్ఞతలు.నేడు ప్రారంభించుకోడం సంతోషకరం.
ప్రారంభానికి అంత సిద్ధం
ఎంఈవో జోగు ప్రభుదాస్
దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామంలో మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో
పలు రకాల పనులు పూర్తైయ్యాయి. దుబ్బాక మున్సిపాలిటీ, మండల కేంద్రంలో మొత్తంగా 25 ఎంపిక అయ్యాయి. మిగతా చోట్ల పనులు నడుస్తున్నాయి. ప్రారంభం కానీ చోటఉన్నతాధికారుల ఆదేశాల మేరకు
త్వరితంగా పనులు ప్రారంభించి అమలులోకి తెస్తాం. మండలంలో మొదటగా పద్మనాభునిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పనులు పూర్తి అయ్యాయి. ప్రహరీ గోడ పనులు చివరి దశలో ఉన్నాయి.ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

మన-ఊరు మన బడి కార్యక్రమంతో పలు పాఠశాల అభివృద్ధి పనులు
మన-ఊరు మన బడి కార్యక్రమంతో పలు పాఠశాల అభివృద్ధి పనులు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

09:42 PM క్షయ నిర్మూలనలో ఉత్తమ జిల్లాగా నిజామాబాదుకు రాష్ట్రస్థాయి అవార్డులు
08:55 PM ఘనంగా శివ కళ్యాణోత్సవం
08:55 PM రవి పబ్లిక్ పాఠశాలలో ఘనంగా 38వ వార్షికోత్సవ వేడుకలు
07:48 PM నేడు వసంతాన్ని పిలుద్దాం రా
07:10 PM నవతెలంగాణ ఎఫెక్ట్
07:05 PM కేసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
07:04 PM నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి - నాయకులు పుల్లయ్య
07:00 PM బ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
06:55 PM త్రాగు నీరు కోసం గిరిజన మహిళలు ఆందోళన
06:52 PM ఉపాధి హామీ పనుల పరిశీలన..
06:39 PM మీ కుటుంబసభ్యులతో కలిసి ఉగాది పండుగకు సిద్ధం కావడానికి అతి సులభమైన పద్ధతులు
06:37 PM దంచి కొట్టిన గాలివాన అంతా అతలాకుతలం
06:34 PM ఆలయ నిర్మాణానికి మాజీ ఎంపీపీ విరాళం
06:34 PM రైతులు సాగు చేసిన పంటలను కాపాడుకోవాలి
06:33 PM సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి
06:32 PM సుస్థిర వ్యవసాయంపై రైతులకు అవగాహన
06:31 PM అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి
06:28 PM రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేసిన వారికిధన్యవాదాలు...
06:25 PM విద్యార్థులకు ఉచితంగా గ్రూప్ 2, గ్రూప్ 4 స్టడీ మెటీరియల్ అందజేత
06:24 PM విద్యుత్ అంతరాయానికి అందరూ సహకరించాలి
06:06 PM ఎగిరిపోయిన ఇంటి పైకప్పు తడిసిపోయిన బియ్యం
05:58 PM ఆత్మ కమిటీ చైర్మన్ రమణయ్య ను పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు
05:56 PM మిత్రుల కుటుంబాలకు అండగా ఉంటాం
05:56 PM కొనుగోలు కేంద్రంలో గుట్టుగా చేతివాటం?
05:53 PM సి.ఎం కేసు ఆర్ తో ఎమ్మెల్యే మెచ్చా
05:45 PM వికలాంగ దంపతులకు ఐదు వేల ఆర్థిక సహాయం
05:42 PM వెల్నెస్ సెంటర్ ని మార్చండి
05:40 PM పేదలు వేసుకున్న గుడిసెలను సందర్శించిన కోరుట్ల వామపక్ష ప్రజా సంఘాలు
05:27 PM తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం
05:17 PM సుభాష్ నగర్ పోస్ట్ ఆఫీస్ లో సర్వర్ డౌన్..!
05:03 PM రాజకళ కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం..
05:02 PM ఈ నెల 24,25 న బీఈడి 1 వ సెమిస్టర్ (రెగ్యులర్)ప్రాక్టికల్ పరీక్షలు..
05:01 PM యూనివర్సిటీ ఆసుపత్రి లో ల్యాబ్ ని ప్రారంభించిన వైస్ చాన్స్ లర్..
04:59 PM అకాల వర్షంతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి
04:58 PM నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి..
04:56 PM రూశేగావ్ లో ఘాత సమాప్తి సర్పంచ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
04:55 PM వరంగల్ సభకు తగిలిన విద్యుత్ ఉద్యోగులు
04:35 PM రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయాలి..
04:33 PM బినోల సొసైటీలో మహాజనసభ..
04:29 PM నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
04:26 PM కార్మికుల సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలి
04:25 PM అందరూ అప్పులే మిగుల్చుతున్నారు..!
04:22 PM ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
04:17 PM నవీపేట్ లో జనచైతన్య యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ..
04:16 PM కంటి వైద్య పరీక్షలతో ప్రజలకు ఎంతో మేలు
04:14 PM మొదటి ఇంటర్ లో 42 మంది గైర్హాజరు...
04:11 PM జిల్లాలో ప్రభుత్వం గుర్తింపు లేని పాఠశాలల్లో తక్షణమే గుర్తింపు తీసుకోవాలి
04:08 PM తిరుమల నర్సింగ్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
04:02 PM మంత్రి కేటీఆర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి
04:00 PM 16 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
03:58 PM పశు మిత్రులకు కనీస వేతనం ప్రభుత్వం నిర్ణయించి ఇవ్వాలి
12:59 PM మృతుని కుటుంబాన్ని పరామర్శించి, 3వేలు నగదు అందజేత
09:29 PM నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
09:06 PM ఘనంగా పోచమ్మ బోనాలు
08:38 PM అవేర్ ఐటిఐలో చోరీ
08:14 PM వరంగల్ కమిషనర్‌కు, కండియంకి పాలాభిషేకం చేసిన దివ్యాంగుడు
07:33 PM నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలి
07:31 PM 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం...రేవంత్ రెడ్డి
06:49 PM పురుషుల పొదుపు సంఘం మండల సమితి అధ్యక్షుడిగా ప్రభాకర్
06:43 PM వీర నారి స్వరాజ్యం చరిత్ర భావితరాలకు ఆదర్శం...
06:38 PM మెడికల్ క్యాంపుకు విశేష ఆదరణ
06:33 PM అరవింద్ ఇకనైనా చిల్లర చేష్టలు మానుకోవాలని..
06:30 PM కవిత్వం ఒక సామాజిక బాధ్యత
06:27 PM కాకతీయ ఒలంపియడ్ పాఠశాల రెండవ రోజు ఆకట్టుకున్న రోబోటిక్ ప్రదర్శనలు
06:24 PM ఫుట్ ఓవర్ బిడ్జి ఏర్పాటు చేయాలని ఘనపూర్ గ్రామస్తుల ఆందోళన..
06:11 PM కేటిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం
06:09 PM రేవంత్ రెడ్డి తో పాదయాత్రలో ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
05:45 PM మన ఊరు,మన బడి నిర్మాణాలు పూర్తి అయ్యేనా
05:40 PM కోహెడలో ఘనంగా పోచమ్మ బోనాలు
05:34 PM భోజనం వడ్డిస్తున్న ఎమ్మెల్యే మేనల్లుడు ప్రదీప్
05:32 PM గొప్ప మానవతవాది దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఫౌండర్ పి.వి సతీష్
05:31 PM గుత్తి కోయగూడాల్లో సోలార్ లైట్లు పంపిణీ
05:26 PM పరీక్షలు కాదు ప్రభుత్వన్నే రద్దు చేయాలి...రేవంత్ రెడ్డి
05:22 PM అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
05:20 PM బిఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులుగా గాయక్వాడ్ విలాస్ ఎంపిక
05:12 PM వర్షానికి నేలకొరిగిన మొక్క జొన్న పంట
04:22 PM ఆకాల వర్షం.. రైతుకు ఆపార నష్టం
03:45 PM ప్రజల చైతన్యం పై జన చైతన్య కళాయాత్ర
03:43 PM ఆర్మూర్ పట్టణంలో యోగ, ధ్యానంపై భారీ ర్యాలీ
03:08 PM కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
03:03 PM పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ మత్రులు రాజీనామా చేయాలి
03:02 PM స్వచ్ఛోత్సవం 2023 పోస్టర్‌ను ఆవిష్కరించిన నగర మేయర్
02:02 PM బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం
02:02 PM గ్రీన్ బకెట్ బిర్యానీ పాయింట్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల
09:54 PM విద్యార్థుల వెన్నంటి ఉండి బాగోగులు చూసుకోవాలి
07:47 PM గ్రామ పంచాయతీ ని సందర్శించిన జిల్లా పరిషత్ సిఈఓ గోవింద్..
07:47 PM వీణవంక మండలంలో భారీ వడగళ్ల వాన
07:46 PM నీటి ఎద్దడి రాకుండా తక్షణ చర్యలు : ఎమ్మెల్యే మెచ్చా
07:45 PM ఎస్సీ వర్గీకరణకై ఏప్రిల్ 4న చలో హైదరాబాద్
07:44 PM కోహెడలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే బొమ్మ వర్ధంతి వేడుకలు
07:43 PM మౌళిక సదుపాయాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీపీ శ్రీరామమూర్తి
07:43 PM అతి పెద్ద ఆభరణాల షోరూం జోయాలుక్కాస్
07:16 PM బిఆర్ఎస్ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు
07:11 PM విద్యార్థులు ఉన్నత శిఖరాల అధిరోహించాలి
07:10 PM అన్ని రంగాల్లో మహిళలే..
07:09 PM అకాల వర్షంతో రైతన్నకు నష్టం..
07:07 PM 20న ఉగాది కవి సమ్మేళనం
07:04 PM కోతుల దాడిలో రాజకీయ నాయకునికి తీవ్ర గాయాలు..
07:04 PM భూ కబ్జా ను అడ్డుకున్న గ్రామస్తులు..
07:03 PM నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Top Stories Now

అంబులెన్స్‌ లేక సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ అలర్ట్
పోలీసు నియామ‌క తుది ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు
ఆ రోజు సెలవు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దారుణం...కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి..!
మునుగోడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..గెలుపు ఎవరిది..?
లైంగికదాడి నిర్ధారణకు ‘టూ ఫింగర్ టెస్ట్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఐ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరమాడుతూ అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు..!
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
కోమటి రెడ్డి సంచలన ఆడియో లీక్..రేవంత్ కు షాక్
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆధార్ కార్డుదారులకు అలర్ట్..!
ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు..!
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల కలకలం..!
వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​..
వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..ఆ తర్వాత..
వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..
నాసిక ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.