- చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ ను మర్యాదపూర్వకంగా కలయిక
నవతెలంగాణ కంటేశ్వర్ : అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ) ని హైదరాబాద్ ను టీఎన్జీవోస్ పక్షాన, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మామిళ్ళ రాజేందర్ టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ అధ్యక్షతన మర్యాదపూర్వకంగా కలిసి, ధరణి రెవెన్యూ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ కి టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు జిల్లా టీఎన్జీవోస్ పక్షాన ధన్యవాదములు తెలిపిన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్ టిఎన్జీవో జిల్లా కార్యదర్శి సంఘం అమృత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm