నవతెలంగాణ-కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర పి. ఈ. టి పండితుల జే.ఏ.సీ. ఆదేశాల మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లాలోని అన్ని స్కూల్ ల యందు పి.ఈ. టి,పండితుల అప్గ్రేడషన్ విషయమై నల్ల బ్యాచ్ లతో పి.ఈ.టి, పండితులు నిరసన వ్యక్తపరచడం జరిగిందని నిజామాబాద్ జిల్లా వ్యామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు టీ విద్యాసాగర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి మల్లేష్ గౌడ్ తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడషన్ విషయమై నిర్ణయం తీసుకొని పి. ఈ.టి, పండితులకు అప్గ్రేడషన్ చేయాలని కోరడం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm