Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం ఇవ్వాలి | Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 09 Feb,2023 05:22PM

అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం ఇవ్వాలి

నవతెలంగాణ-కంఠేశ్వర్
అర్హులైన పేదలందరికీ ఒక వంద 20 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రజాసంఘాల ఐక్య పోరాట వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాదులో ఇంద్ర పార్క్ వద్ద జరుగుతున్న మహాధర్నాలో నిజామాబాద్ జిల్లా నుండి వందలాదిమంది తరలిరావడం జరిగింది. సందర్భంగా ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు వీరయ్య, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ, జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 9 తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కమిటి పిలుపుమేరకు నిజామాబాద్ జిల్లా నుండి తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నిజామాబాద్ జిల్లాలో వందల ఎకరాల భూములు ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ అద్దాల మెడ కట్టినట్టు డబుల్ బెడ్ రూములు  కట్టారు కానీ ఈరోజుటి వరకు ఎవరికీ డబుల్ బెడ్ రూమ్ గాని స్థలంలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు గాని సౌకర్యాలు గాని ఇల్లు లేని వారికి ఖాళీ స్థలం ఉన్నప్పటికీ పేదలకు ఇవ్వకుండా ఖాళీ స్థలాలను ప్రైవేటు కబ్జాలు చేసిన వారికి మాత్రం తోడుపాటు అందిస్తుంది. అర్హులైన పేదలు 100 గజాల స్థలం అడుగుతే వాళ్లని అరెస్టులు చేసి జైలు పాలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడిచిన పేదలకు మాత్రం న్యాయం ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో ఖాళీ ఉన్న స్థలాలలో పేద ప్రజలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనియెడల ఖాళీ స్థలంలో గుడిసెలు వేస్తామని హెచ్చరించారు.ఆందోళనలు నిర్వహిస్తున్న పేదలకు పట్టాలిచ్చి ఇండ్ల నిర్మాణం చేపట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పేదలు ధరఖాస్తులు చేసుకున్నారు. కొన్ని చోట్ల నిర్మాణం పూర్తి అయిన ఇండ్లను అర్హులకు కేటాయింపులు చేశారు. లక్షలాది మంది ధరఖాస్తులు' పెండింగ్లో ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయినవి కూడా ఇప్పటికి పేదలకు కేటాయింపులు చేయకుండా ఉన్నాయి. వాటిని వెంటనే పేదలకు కేటాయింపులు చేయాలి. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా పూర్తిచేసి అర్హులకు కేటాయించాలి. సొంత స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం డబ్బులు ఇస్తామని ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఈ ఇప్పటి వరకు ప్రారంభించలేదు. సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. స్థలమే లేని పేదలకు 120 గజాల స్థలం కేటాయించి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలి. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పేదలు ఇండ్లు ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం కూడా లక్షలాదిమంది పేదలు దరఖాస్తులు పెట్టుకున్నారు. సొంత ఇల్లు లేకపోవడం వల్ల పేదలు తాము చేసిన కష్టాన్ని అద్దెలకే చెల్లించుకోవాల్సి వస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా తాము ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. ఈ డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 3వ తేదీన రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పట్టణాల్లో జరుగు ధర్నాల్లో, ఫిబ్రవరి 9వ తేదీన హైదరాబాద్లో జరుగు మహాధర్నాలో లబ్దిదారులందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం అని తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి. నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలి. ఇంటి స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు  ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేయాలి.ప్రభుత్వ భూముల్లో గుడిసెలు నిర్మించుకున్న పేదలపై దాడులు అరికట్టాలి అని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో తెలియజేశారు.

అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం ఇవ్వాలి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

08:29 PM కురుమ నిరుపేదకుటుంబాలకు అండగా ఉంటాం
08:26 PM బదిలీపై వెళ్తున్న మోపాల్ మండల పోలీసు సిబ్బంది
08:17 PM వరుసగా రెండో రోజు 4 ట్రాన్స్ ఫార్మర్ల ధ్వంసం
08:06 PM ఎస్సీ వర్గీకరణకై 31న కలెక్టరేట్ ముట్టడి
08:01 PM ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..
07:58 PM బస్తీ స్థాయిలో బాలల రక్షణ కమిటీ ఏర్పాటు
07:57 PM సేవా పథంలో గురుకుల డిగ్రీ కాలేజ్ వాలంటరీలు
07:56 PM పోలీస్ అధికారులను సన్మానించిన ఆలయ కమిటీ..
07:54 PM అశ్వారావుపేట పంచాయితికి జిల్లా స్థాయి అవార్డు
07:53 PM చిరుధాన్యాలు ప్రయోజనం విస్తృత ప్రచారం..
07:51 PM విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీనిగద్దెదించండి
07:49 PM పేదరిక నిర్మూలనలో ఉత్తమ అవార్డు
07:48 PM గుర్జకుంట గ్రామానికి జిల్లాస్థాయిలో ఉత్తమ అవార్డు..
07:44 PM రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్య గొంతు నొక్కడమే
07:41 PM ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించవద్దు
07:38 PM ఈనెల 31న మద్నూర్ సింగిల్ విండో 52వ మహాజనసభ
07:36 PM కాంగ్రెస్ ఆద్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం....
07:04 PM కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి
06:54 PM కె ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్ల పంపిణీ
06:52 PM సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం...
06:52 PM చిరుధాన్యాల ఆవశ్యకతపై బాలింతలకు అవగాహన సదస్సు
06:50 PM జాతీయ పరీక్ష ఫైనల్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ
06:18 PM రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత
06:15 PM మామిడి పల్లిలో 12 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహం..
06:13 PM నీలి విప్లవం వైపు గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు
06:09 PM ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్పెషల్ క్యాంప్
05:27 PM స్కూల్ తండాకు జిల్లాస్థాయి జాతీయ పంచాయతీ అవార్డు
05:25 PM బీజేపీ మహాధర్నాలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్ పాల్
04:48 PM ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో పరీక్షా సామాగ్రి పంపిణీ..
04:47 PM పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహనికి గ్రీన్‌ సిగ్నల్‌..
04:44 PM ఘనంగా వేంకటేశ్వరస్వామి బోగ్ బండారో
04:40 PM వరి పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
04:40 PM ఆలయ అభివృద్ధి పనులపై ఆరా తీసిన ఎంపీ బీబీ పాటిల్
04:37 PM చిరుధాన్యాలు వ్యక్తిగత పరిశుభ్రత పై బాలికలకు అవగాహన.
04:33 PM పోషణ లోపం లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలి
04:23 PM నిజామాబాద్ సీపీని కలిసిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లు
04:18 PM మహిళా అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు
04:13 PM మృత్యువాత పడిన జాతీయ పక్షి
04:10 PM అంబేడ్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ గా ఐలేని శ్రీనివాస్ రెడ్డి
03:46 PM గొడుగులతో పెన్షనర్ల ధర్నా
03:44 PM పూర్వ విద్యార్థిని సన్మానించిన నరేంద్ర పాఠశాల యాజమాన్యం
03:42 PM చిరుధాన్యాలతో రోగ నిరోధక శక్తి లభిస్తుంది
03:40 PM ఆత్మీయ సమ్మేళనానికి బీఆర్ఎస్ శ్రేణులు తరలి రావాలి
03:13 PM ఉత్తమ అవార్డులు సాధించడంలో గ్రామ సర్పంచ్ ఘనుడు
03:10 PM రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ ధర్నా మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
02:02 PM రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం
12:54 PM మొదటి ఇంటర్ లో 39 మంది గైర్హాజరు
08:50 PM పంచాయతీలకు ప్రోత్సాహం
08:46 PM యువతకు కిట్లు పంపిణీ
08:45 PM శంకరపట్నంకు జాతీయస్థాయి అవార్డు రావడం అభినందనీయం: ఎంపీపీ
07:34 PM సిపిఎం పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ
07:32 PM గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి
07:30 PM ఆలయ ఉండి ఆదాయం 2,74,134 రూపాయలు
07:28 PM చిరుధాన్యాలతో ఆరోగ్య సిరులు
07:27 PM జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానం
07:23 PM షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
07:21 PM రాంచంద్రాపూర్ గ్రామంలో ఘనంగా బోనాల జాతర
07:20 PM ప్రధాని చిత్రానికి కేంద్రమంత్రి ఘట్కరి చిత్రపటానికి పాలాభిషేకం
06:57 PM జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీగా మద్నూర్ జిపి
06:52 PM దీన్ దయాల్ ఉపాద్యాయ పంచాయిత్ సతత్ వికాస్ పురస్కారాలకు 16 జీపీలు
06:31 PM విద్యుత్ సౌదాకు తరలిన విద్యుత్ ఉద్యోగులు
06:30 PM ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు
06:18 PM మూడవ స్థానంలో మెట్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం
06:14 PM ఉత్సవాలకు మండలి డిప్యూటీ చైర్మన్ కు ఆహ్వానం
06:09 PM న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికల తుది జాబితా విడుదల
06:07 PM చిరుధాన్యాలపై ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
06:06 PM సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
06:04 PM జన చైతన్య యాత్రను విజయవంతం చేయాలి
06:03 PM చేసేపనిలో నిబద్ధతతుంటే పురోగతి సాధ్యమవుతుంది
05:58 PM టిబి అంటే భయం వద్దు చికిత్స ముద్దు..
05:56 PM రాహుల్ గాందీ కి జైలు శిక్ష విధించడం అన్యాయం
05:53 PM సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
05:43 PM బిఆర్ఎస్ లో చేరిన వడ్ల కమ్మరుల సంఘ నాయకులు
05:40 PM మహా ధర్నాను విజయవంతం చేయాలి
05:30 PM క్షయ నిర్మూలనలో జిల్లాకి జాతీయ స్థాయిలో బంగారు పతకం
05:27 PM మధ్యాహ్న భోజన కార్మికుల అధ్వర్యంలో ఘన స్వాగతం..
05:26 PM జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవం
05:25 PM ప్రభుత్వం వద్ద పెండింగులో బిల్లులు తక్షణమే విడుదల చేయాలి
05:23 PM వడ్డెర సంఘం పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మెచ్చా
05:21 PM నిరుద్యోగ మహాధర్నా విజయవంతం చేయాలి
05:19 PM ఫిజీ పరిక్షలు ప్రశాంతం..
05:04 PM కలెక్టర్ ను సన్మానించిన మున్సిపల్ చైర్మన్
04:58 PM పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను సకాలంలో చెల్లించాలి...
04:57 PM సకల సదుపాయాలతో హుస్నాబాద్ అభివృద్ధి
04:55 PM 26న కోటగల్లిలోని జిల్లా పద్మశాలి సంఘ భవనంలో ఉచిత వైద్య శిబిరం
04:53 PM రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ కక్షసాధింపు చర్యే
04:36 PM పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకుందాం
04:35 PM మహారాష్ట్ర ప్రజలది విడదీయ లేని బంధం...
04:28 PM దొంత దళిత ధ్రువపత్రాన్ని రద్దు చేయాలి...
04:23 PM ఉత్తమ సేవలకు పురస్కారాలు...
04:10 PM ప్రపంచ క్షయ దినోత్సవం ర్యాలీ
04:04 PM జన చైతన్యయాత్రకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ..
04:01 PM మేడిపల్లి గ్రామంలో వడ్డెర సంఘం జెండా ఆవిష్కరణ
03:58 PM ఏప్రిల్ 3 నుంచి బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం..
03:58 PM గుర్తుతెలియని వ్యక్తులచే ఆరు ట్రాన్స్ఫర్ లు ధ్వంసం..
03:54 PM విద్యుత్ సౌదా ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ ఉద్యోగులు
03:21 PM 28న వారసంతల వేలం..
03:02 PM పెద్దమ్మ తల్లి ఆలయంలో డిప్యూటీ స్పీకర్ పూజలు..
03:01 PM 12లక్షల 45వేలకు నడ్పల్లి తై బజార్ వేలం..
02:57 PM ధర్మారంలో ఇంటింటికి తెలుగుదేశం..

Top Stories Now

అంబులెన్స్‌ లేక సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. క్యూ ఫీవర్ అలర్ట్
పోలీసు నియామ‌క తుది ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు
ఆ రోజు సెలవు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
దారుణం...కన్నతల్లిని బతికుండగానే పూడ్చి పెట్టి..!
మునుగోడు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి..గెలుపు ఎవరిది..?
లైంగికదాడి నిర్ధారణకు ‘టూ ఫింగర్ టెస్ట్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఐ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరమాడుతూ అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు..!
పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు
కోమటి రెడ్డి సంచలన ఆడియో లీక్..రేవంత్ కు షాక్
బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆధార్ కార్డుదారులకు అలర్ట్..!
ఇద్దరు మహిళలను బలిచ్చిన దంపతులు..!
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల కలకలం..!
వాట్సాప్ యూజర్లకు గుడ్​ న్యూస్​..
వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..ఆ తర్వాత..
వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..
నాసిక ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.