Mon January 19, 2015 06:51:29 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER

logo

మహాసభలు-కార్యదర్శులు-కీలక నిర్ణయాలు | Special Feature | CPI(M) 22nd Party Congress, Hyderabad | www.NavaTelangana.com

మహాసభలు-కార్యదర్శులు-కీలక నిర్ణయాలు

Tue 17 Apr 21:03:55.404041 2018

హైదరాబాద్‌ : 1920 ఏప్రిల్‌ 20న రష్యాలోని తాస్కెంట్‌లో 30 మందితో 'భారత కమ్యూనిస్టు పార్టీ' ఏర్పడింది. మహ్మద్‌ షఫిక్‌ కార్యదర్శిగా ఉన్నారు. ఎమ్‌.ఎన్‌.రారు చొరవతో ఈ కమిటీ ఏర్పడింది.
1925 డిసెంబర్‌ 28-30 తేదీలలో కాన్పూర్‌లో సింగారవేలు చెట్టియార్‌ అధ్యక్షతన మరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జెపి బగర్‌ హట్టా, ఎస్‌వీ ఘాటేలను కార్యదర్శులుగా ఎన్నుకున్నారు. ఆ సమయంలో ప్రధాన నాయకత్వమంతా కాన్పూర్‌ కుట్ర కేసులో జైలులో ఉన్నారు.
ప్రధమ మహాసభ : 1943 మే 23 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు మహారాష్ట్రలోని బొంబాయిలో జరిగింది. అప్పుడు ముగ్గురితో పొలిట్‌బ్యూరో ఎన్నుకున్నారు. పి.సి.జోషి, జీ అధికారి, బీటీ రణదీవెతో కూడిన పొలిట్‌బ్యూరో 14 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకుంది.
ద్వితీయ మహాసభ : 1948 ఫిబ్రవరి 28 నుంచి మార్చి ఏడో తేదీ వరకు పశ్చిమబెంగాల్‌లోని కలకత్తాలో జరిగింది. బీటీ రణదివె ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 31 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది. పొలిట్‌బ్యూరో సభ్యులుగా బీటీ రణదివె, భవానీసేన్‌, సోమనాధ్‌ లహరి, జి. అధికారి, అజ రు ఘోష్‌, ఎన్‌కే.కృష్ణన్‌, చండ్ర రాజేశ్వర్‌రావు, ఎం.చంద్ర శేఖర్‌రావు, ఎస్‌ ఎస్‌ యూసుఫ్‌లను ఎనుకున్నారు. 1950 మే-జూన్‌లలో సమావేశమై నూతన వ్యూహాన్ని, ఎత్తుగడల విధానాన్ని రూపొందించుకున్నారు. కేంద్ర కమిటీలో మరొక తొమ్మిది మందిని తీసుకుని చండ్ర రాజేశ్వర్‌రావును ప్రధాన కార్యదర్శిగా, మాకినేని బసవపున్నయ్య, బీమేష్‌ మిశ్రాను పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు.
మూడో మహాసభ : 1953 డిసెంబర్‌ 27 నుంచి 1954 జనవరి నాలుగో తేదీ వరకు తమిళనాడులోని మధురైలో జరిగింది. అజరు ఘోష్‌ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌, పి.రామ్మూర్తి, ఎస్‌ఏ డాంగే, రణీన్‌సేన్‌, చండ్ర రాజేశ్వర్‌రావు, పుచ్చలపల్లి సుందరయ్య, జెడ్‌ఏ అహ్మద్‌ ఎన్నికయ్యారు. మొత్తం 39 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు.కార్యక్రమం, సంబంధిత సమస్యలు, అనుసరించాల్సిన ఎత్తుగడల విధానంపై చర్చలు జరిగాయి.
నాలుగో మహాసభ : 1956 ఏప్రిల్‌ 19-29 తేదీలలో కేరళలోని పాలక్కాడ్‌లో జరిగింది. అజరు ఘోష్‌ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌, పి.రామ్మూర్తి, ఎస్‌ఏ డాంగే, భూపేష్‌గుప్తా, చండ్ర రాజేశ్వర్‌రావు, పి.సుందరయ్య, జెడ్‌ఏ అహ్మద్‌ ఎన్నికయ్యారు. మొత్తం 39 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు.
ఐదో మహాసభ : 1958 ఏప్రిల్‌ 6-13 తేదీలలో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగింది. అజరుఘోష్‌ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఏకే గోపాలన్‌, బీటీ రణదివె. ఎస్‌ఏ డాంగే, భూపేష్‌గుప్తా, పీసీ జోషి, మాకినేని బసవపున్నయ్య, జెడ్‌ఏ అహ్మద్‌లను ఎన్నుకున్నారు. మొత్తం 101 మంది కౌన్సిల్‌ సభ్యులుగా, కేంద్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ 25 మందితో ఏర్పడింది.
ఆరో మహాసభ : 1961 ఏప్రిల్‌ 7-16 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగింది. అజరుఘోష్‌ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఏ డాంగే, భూపేష్‌గుప్తా, జెడ్‌ఏ అహ్మద్‌, ఎమ్‌ఎన్‌ గోవిందన్‌ నాయర్‌లతో సెంట్రల్‌ సెక్రట రియేట్‌ ఏర్పడింది. 110 మంది నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యు లుగా, 24 మంది కేంద్ర ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా ఎన్నిక య్యారు. 1962లో కామ్రేడ్‌ అజరు ఘోష్‌ మరణాంతరం ఎస్‌ఏ డాంగే చైర్మెన్‌గా ఇఎం ఎస్‌ నంబూద్రిపాద్‌ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1964లో జరిగిన నేషనల్‌ కౌన్సిల్‌ నుంచి 32 మంది సభ్యులు వాకౌట్‌ చేయటంతో సీపీఐ(ఎం) ఏర్పాటుకు నాంది పలికింది.
ఏడవ మహాసభ : 1964 అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ ఏడో తేదీ వరకు కలకత్తాలో జరిగింది. సీపీఐ(ఎం) తొలి కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్య ఎన్నికయ్యారు. 41 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. పొలిట్‌బ్యూరో మాకినేని బసవపున్నయ్య, పి. రామ్మూర్తి, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, జ్యోతిబసు, ఎకె గోపాలన్‌, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, ప్రమోద్‌దాస్‌ గుప్తా, బిటి రణదివెలతో ఏర్పడింది.
ఎనిమిదో మహాసభ : 1968 డిసెంబర్‌ 23-29 తేదీలలో కేరళలోని కొచ్చిలో జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా మాకినేని బసవపున్నయ్య, పి. రామ్మూర్తి, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, జ్యోతిబసు, ఏకే గోపాలన్‌, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, ప్రమోద్‌దాస్‌ గుప్తా, బీటీ రణదివెలతో ఏర్పడింది. 28 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
బరద్వాన్‌ ప్లీనం : 1967లో పార్టీ కార్యక్రమం, ఎత్తుగడల పంథాపై నక్సలైట్ల దాడి ప్రారంభమై చీలిక వచ్చింది. వామపక్ష దుందుడుకు వైఖరికి గల కారణాలను విశ్లేషిస్తూ బెంగాల్‌లోని బర్ద్వాన్‌లో 1968లో జరిగిన ప్లీనంలో డాక్యుమెంట్‌ ఆమోదించారు.
తొమ్మిదో మహాసభ : 1972 జూన్‌ 27 నుంచి జూలై 2వ తేదీ వరకు తమిళనాడులోని మధురైలో జరిగింది. ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్య, గతంలో కొనసాగిన తొమ్మిది మంది సభ్యులతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 32 మందిని కేంద్ర కమిటీకి ఎన్నుకున్నారు.
పదో మహాసభ : 1978 ఏప్రిల్‌ 2-8 తేదీలలో పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగింది. ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ప్రధానకార్యదర్శిగా, మాకినేని బసవపున్నయ్య, పి.రామ్మూర్తి, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, సమర్‌ముఖర్జీ, ఏ బాలసుబ్రమణ్యమ్‌, ఇ బాలానందన్‌, పి.సుందరయ్య, బీటీ రణదీవె, జ్యోతిబసు, ప్రమోద్‌దాస్‌గుప్తాలతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 44 మందిని కేంద్ర కమిటీకి ఎన్నుకున్నారు. వామపక్ష, ప్రజాతంత్ర ఐక్య సంఘటన నిర్మాణం తక్షణ కర్తవ్యంగా నిర్ణయించింది. 1978 సాల్కియా ప్లీనం నిర్మాణం కర్తవ్యాల ప్రకారం హిందీ భాషా ప్రాంతాలలో మనం బలం పెంచుకోవాలని నిర్ణయించారు.
పదకొండో మహాసభ : 1982 జనవరి 26-31 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగింది. ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మాకినేని బసవపున్నయ్య, ప్రమోద్‌దాస్‌ గుప్తా, పి. రామ్మూర్తి, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, సమర్‌ ముఖర్జీ, ఇ బాలానందన్‌, బిటి రణదివె, జ్యోతిబసులతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 42 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
12 వ మహాసభ : 1985 డిసెంబర్‌ 25-29 తేదీలలో పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో జరిగింది. ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ప్రధాన కార్యదర్శిగా, మాకినేని బసవపున్నయ్య, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, సమర్‌ ముఖర్జీ, ఇ బాలానందన్‌, బిటి రణదివె, జ్యోతిబసు, నృపేన్‌ చక్రవర్తి, సరోజ్‌ ముఖర్జీ, విఎస్‌ అచ్యుతానందన్‌తో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 70 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
13వ మహాసభ : 1988 డిసెంబర్‌ 27 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ప్రధాన కార్యదర్శిగా నాలుగో సారి ఎన్నికయ్యారు. మాకినేని బసవపున్నయ్య, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, సమర్‌ ముఖర్జీ, ఇ బాలానందన్‌, బిటి రణదివె, జ్యోతిబసు, నృపేన్‌ చక్రవర్తి, సరోజ్‌ ముఖర్జీ, వీఎస్‌ అచ్యుతా నందన్‌, ఏ నల్లశివన్‌, లావుబాల గంగాధర్‌రావులతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 70 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది. ఐదుగురితో సెంట్రల్‌ సెక్రటరియేట్‌ ఏర్పడింది.
14వ మహాసభ : 1992 జనవరి 3-10 తేదీలలో తమిళ నాడులోని మద్రాసు పట్టణంలో జరిగింది. హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నృపేన్‌ చక్రవర్తి, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, ఇ బాలానందన్‌, జ్యోతి బసు, మాకినేని బసవపున్నయ్య, వీఎస్‌ అచ్యుతానందన్‌, ఏ నల్లశివన్‌, లావు బాలగంగాధర్‌రావు, ఇకే నయనార్‌, సీతారాం ఏచూరీ, ప్రకాశ్‌కరత్‌, ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై, బినయకృష్ణ చౌదరి, సునిల్‌మైత్రా, పి. రామచంద్రన్‌, శైలేన్‌ దాస్‌ గుప్తాలతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 63 మందితో కేంద్ర కమిటీ ఎన్నికైంది.
15వ మహాసభ : 1995 ఏప్రిల్‌ 2 నుంచి 8 వరకు పంజాబ్‌లోని చండీఘడ్‌లో జరిగింది. హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, ఇ బాలానందన్‌, జ్యోతిబసు, విఎస్‌ అచ్యుతానందన్‌, ఏ నల్లశివన్‌, లావు బాలగంగాధర్‌రావు, ఇకే నయనార్‌, సీతారాం ఏచూరీ, ప్రకాశ్‌కరత్‌, ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై, బినయకృష్ణ చౌదరి, సునిల్‌మైత్రా, పి. రామచంద్రన్‌, శైలేన్‌ దాస్‌ గుప్తా, మోటూరు హనుమంతరావులతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 71 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
16వ మహాసభ : 1998 అక్టోబర్‌ 5 నుంచి 11వ తేదీలలో పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో జరిగింది. హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇ బాలా నందన్‌, జ్యోతిబసు, విఎస్‌ అచ్యుతానందన్‌, ఇకె నయనార్‌, సీతారాం ఏచూరీ, ప్రకాశ్‌కరత్‌, ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై, బినయకృష్ణ చౌదరి, పి. రామచంద్రన్‌, శైలేన్‌ దాస్‌ గుప్తా, మోటూరు హనుమంతరావు, ఆర్‌.ఉమానాధ్‌లతో పొలిట్‌ బ్యూరో ఏర్పడింది. 75 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
17వ మహాసభ : 2002 మార్చి 19-24 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో జరిగింది. హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ నాలుగోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇ బాలానందన్‌, జ్యోతిబసు, విఎస్‌ అచ్యుతానందన్‌, ఇకె నయనార్‌, సీతారాం ఏచూరీ, ఎస్‌.రామచంద్రన్‌పిళ్లై, ప్రకాశ్‌కరత్‌, పి.రామచంద్రన్‌, ఆర్‌.ఉమానాధ్‌, మాణిక్‌సర్కార్‌, బిమన్‌బసు, ఎంకె పాంథే, అనిల్‌బిశ్వాస్‌, పినరరు విజయన్‌, బుద్ధదేవ్‌ భట్టాచార్య, కొరటాల సత్యనారాయణలతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 77 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
18వ మహాసభ : 2005 ఏప్రిల్‌ 6-11వ తేదీలలో న్యూఢిల్లీలో జరిగింది. ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్‌ ప్రకాశ్‌కరత్‌ ఎన్నికయ్యారు. జ్యోతిబసు, వీఎస్‌ అచ్యుతానందన్‌, సీతారాం ఏచూరీ, రామచంద్రన్‌ పిళ్లై, ఆర్‌.ఉమానాధ్‌, మాణిక్‌ సర్కార్‌, బిమన్‌బసు, అనిల్‌బిశ్వాస్‌, ఎంకె పాంథే, పినరరు విజయన్‌, బుద్ధదేవ్‌ భట్టాచార్య, కె. వరదరాజన్‌, బివి రాఘవులు, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, బృందాకరత్‌, చిత్తబ్రత మజుందార్‌లతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 77 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు.
19వ మహాసభ : 2008 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 3 వరకు తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగింది. ప్రధాన కార్య దర్శిగా ప్రకాశ్‌కరత్‌ తిరిగి ఎన్నికయ్యారు. నిరుపమసేన్‌, విఎస్‌ అచ్యుతానందన్‌, సీతారాం ఏచూరీ, ఎస్‌. రామచం ద్రన్‌ పిళ్లై, మాణిక్‌సర్కార్‌, బిమన్‌బసు, ఎంకె పాంథే, పినరరు విజయన్‌, బుద్ధదేవ్‌ భట్టాచార్య, కె.వరదరాజన్‌, బివి రాఘవులు, బృందాకరత్‌, మహ్మద్‌ అమీన్‌, కె.బాల కృష్ణన్‌, జ్యోతిబసు(ప్రత్యేక ఆహ్వానితులు)తో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 87 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు.
20వ మహాసభ : 2012 ఏప్రిల్‌ 4-9 తేదీలలో కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. ప్రకాశ్‌కరత్‌ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. నిరుపమ్‌సేన్‌, సీతారాం ఏచూరీ, రామచంద్రన్‌పిళ్లై, మాణిక్‌సర్కార్‌, బిమన్‌బసు, పినరరు విజయన్‌, బుద్ధదేవ్‌ భట్టాచార్య, కె.వరదరాజన్‌, బివి రాఘవులు, బృందాకరత్‌, మహ్మద్‌ అమీన్‌, కె.బాలకృష్ణన్‌, ఎంఏ బేబీ, ఏకె పద్మనాభన్‌ పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఎన్నికయ్యారు. 89 మందితో కేంద్ర కమిటీ ఎన్నికైంది.
21వ మహాసభ : 2015 ఏప్రిల్‌ 14-19 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగింది. ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీ ఎన్నికయ్యారు. ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై, ఎంఏ బేబీ, బీవీ రాఘవులు, మాణిక్‌ సర్కార్‌, పినరరు విజయన్‌, బృందాకరత్‌, ప్రకాశ్‌కరత్‌, మహ్మద్‌ సలీం, బిమన్‌ బసు, కె.బాలకృష్ణన్‌, సూర్యకాంత్‌ మిశ్రా, ఏకె పద్మనాభన్‌, హన్నన్‌మొల్లా, సుభాషిణీ అలీ, పి. రామకృష్ణన్‌లతో పొలిట్‌బ్యూరో ఎన్నికైంది. కేంద్ర కమిటీ 91 మందితో ఎన్నికైంది.

మహాసభలు-కార్యదర్శులు-కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ : 1920 ఏప్రిల్‌ 20న రష్యాలోని తాస్కెంట్‌లో 30 మందితో 'భారత కమ్యూనిస్టు పార్టీ' ఏర్పడింది. మహ్మద్‌ షఫిక్‌ కార్యదర్శిగా ఉన్నారు. ఎమ్‌.ఎన్‌.రారు చొరవతో ఈ కమిటీ ఏర్పడింది.
1925 డిసెంబర్‌ 28-30 తేదీలలో కాన్పూర్‌లో సింగారవేలు చెట్టియార్‌ అధ్యక్షతన మరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జెపి బగర్‌ హట్టా, ఎస్‌వీ ఘాటేలను కార్యదర్శులుగా ఎన్నుకున్నారు. ఆ సమయంలో ప్రధాన నాయకత్వమంతా కాన్పూర్‌ కుట్ర కేసులో జైలులో ఉన్నారు.
ప్రధమ మహాసభ : 1943 మే 23 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు మహారాష్ట్రలోని బొంబాయిలో జరిగింది. అప్పుడు ముగ్గురితో పొలిట్‌బ్యూరో ఎన్నుకున్నారు. పి.సి.జోషి, జీ అధికారి, బీటీ రణదీవెతో కూడిన పొలిట్‌బ్యూరో 14 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకుంది.
ద్వితీయ మహాసభ : 1948 ఫిబ్రవరి 28 నుంచి మార్చి ఏడో తేదీ వరకు పశ్చిమబెంగాల్‌లోని కలకత్తాలో జరిగింది. బీటీ రణదివె ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 31 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది. పొలిట్‌బ్యూరో సభ్యులుగా బీటీ రణదివె, భవానీసేన్‌, సోమనాధ్‌ లహరి, జి. అధికారి, అజ రు ఘోష్‌, ఎన్‌కే.కృష్ణన్‌, చండ్ర రాజేశ్వర్‌రావు, ఎం.చంద్ర శేఖర్‌రావు, ఎస్‌ ఎస్‌ యూసుఫ్‌లను ఎనుకున్నారు. 1950 మే-జూన్‌లలో సమావేశమై నూతన వ్యూహాన్ని, ఎత్తుగడల విధానాన్ని రూపొందించుకున్నారు. కేంద్ర కమిటీలో మరొక తొమ్మిది మందిని తీసుకుని చండ్ర రాజేశ్వర్‌రావును ప్రధాన కార్యదర్శిగా, మాకినేని బసవపున్నయ్య, బీమేష్‌ మిశ్రాను పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు.
మూడో మహాసభ : 1953 డిసెంబర్‌ 27 నుంచి 1954 జనవరి నాలుగో తేదీ వరకు తమిళనాడులోని మధురైలో జరిగింది. అజరు ఘోష్‌ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌, పి.రామ్మూర్తి, ఎస్‌ఏ డాంగే, రణీన్‌సేన్‌, చండ్ర రాజేశ్వర్‌రావు, పుచ్చలపల్లి సుందరయ్య, జెడ్‌ఏ అహ్మద్‌ ఎన్నికయ్యారు. మొత్తం 39 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు.కార్యక్రమం, సంబంధిత సమస్యలు, అనుసరించాల్సిన ఎత్తుగడల విధానంపై చర్చలు జరిగాయి.
నాలుగో మహాసభ : 1956 ఏప్రిల్‌ 19-29 తేదీలలో కేరళలోని పాలక్కాడ్‌లో జరిగింది. అజరు ఘోష్‌ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌, పి.రామ్మూర్తి, ఎస్‌ఏ డాంగే, భూపేష్‌గుప్తా, చండ్ర రాజేశ్వర్‌రావు, పి.సుందరయ్య, జెడ్‌ఏ అహ్మద్‌ ఎన్నికయ్యారు. మొత్తం 39 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు.
ఐదో మహాసభ : 1958 ఏప్రిల్‌ 6-13 తేదీలలో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగింది. అజరుఘోష్‌ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఏకే గోపాలన్‌, బీటీ రణదివె. ఎస్‌ఏ డాంగే, భూపేష్‌గుప్తా, పీసీ జోషి, మాకినేని బసవపున్నయ్య, జెడ్‌ఏ అహ్మద్‌లను ఎన్నుకున్నారు. మొత్తం 101 మంది కౌన్సిల్‌ సభ్యులుగా, కేంద్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ 25 మందితో ఏర్పడింది.
ఆరో మహాసభ : 1961 ఏప్రిల్‌ 7-16 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగింది. అజరుఘోష్‌ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఏ డాంగే, భూపేష్‌గుప్తా, జెడ్‌ఏ అహ్మద్‌, ఎమ్‌ఎన్‌ గోవిందన్‌ నాయర్‌లతో సెంట్రల్‌ సెక్రట రియేట్‌ ఏర్పడింది. 110 మంది నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యు లుగా, 24 మంది కేంద్ర ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా ఎన్నిక య్యారు. 1962లో కామ్రేడ్‌ అజరు ఘోష్‌ మరణాంతరం ఎస్‌ఏ డాంగే చైర్మెన్‌గా ఇఎం ఎస్‌ నంబూద్రిపాద్‌ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1964లో జరిగిన నేషనల్‌ కౌన్సిల్‌ నుంచి 32 మంది సభ్యులు వాకౌట్‌ చేయటంతో సీపీఐ(ఎం) ఏర్పాటుకు నాంది పలికింది.
ఏడవ మహాసభ : 1964 అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ ఏడో తేదీ వరకు కలకత్తాలో జరిగింది. సీపీఐ(ఎం) తొలి కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్య ఎన్నికయ్యారు. 41 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. పొలిట్‌బ్యూరో మాకినేని బసవపున్నయ్య, పి. రామ్మూర్తి, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, జ్యోతిబసు, ఎకె గోపాలన్‌, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, ప్రమోద్‌దాస్‌ గుప్తా, బిటి రణదివెలతో ఏర్పడింది.
ఎనిమిదో మహాసభ : 1968 డిసెంబర్‌ 23-29 తేదీలలో కేరళలోని కొచ్చిలో జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా మాకినేని బసవపున్నయ్య, పి. రామ్మూర్తి, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, జ్యోతిబసు, ఏకే గోపాలన్‌, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, ప్రమోద్‌దాస్‌ గుప్తా, బీటీ రణదివెలతో ఏర్పడింది. 28 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
బరద్వాన్‌ ప్లీనం : 1967లో పార్టీ కార్యక్రమం, ఎత్తుగడల పంథాపై నక్సలైట్ల దాడి ప్రారంభమై చీలిక వచ్చింది. వామపక్ష దుందుడుకు వైఖరికి గల కారణాలను విశ్లేషిస్తూ బెంగాల్‌లోని బర్ద్వాన్‌లో 1968లో జరిగిన ప్లీనంలో డాక్యుమెంట్‌ ఆమోదించారు.
తొమ్మిదో మహాసభ : 1972 జూన్‌ 27 నుంచి జూలై 2వ తేదీ వరకు తమిళనాడులోని మధురైలో జరిగింది. ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్య, గతంలో కొనసాగిన తొమ్మిది మంది సభ్యులతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 32 మందిని కేంద్ర కమిటీకి ఎన్నుకున్నారు.
పదో మహాసభ : 1978 ఏప్రిల్‌ 2-8 తేదీలలో పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగింది. ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ప్రధానకార్యదర్శిగా, మాకినేని బసవపున్నయ్య, పి.రామ్మూర్తి, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, సమర్‌ముఖర్జీ, ఏ బాలసుబ్రమణ్యమ్‌, ఇ బాలానందన్‌, పి.సుందరయ్య, బీటీ రణదీవె, జ్యోతిబసు, ప్రమోద్‌దాస్‌గుప్తాలతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 44 మందిని కేంద్ర కమిటీకి ఎన్నుకున్నారు. వామపక్ష, ప్రజాతంత్ర ఐక్య సంఘటన నిర్మాణం తక్షణ కర్తవ్యంగా నిర్ణయించింది. 1978 సాల్కియా ప్లీనం నిర్మాణం కర్తవ్యాల ప్రకారం హిందీ భాషా ప్రాంతాలలో మనం బలం పెంచుకోవాలని నిర్ణయించారు.
పదకొండో మహాసభ : 1982 జనవరి 26-31 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగింది. ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మాకినేని బసవపున్నయ్య, ప్రమోద్‌దాస్‌ గుప్తా, పి. రామ్మూర్తి, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, సమర్‌ ముఖర్జీ, ఇ బాలానందన్‌, బిటి రణదివె, జ్యోతిబసులతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 42 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
12 వ మహాసభ : 1985 డిసెంబర్‌ 25-29 తేదీలలో పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో జరిగింది. ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ప్రధాన కార్యదర్శిగా, మాకినేని బసవపున్నయ్య, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, సమర్‌ ముఖర్జీ, ఇ బాలానందన్‌, బిటి రణదివె, జ్యోతిబసు, నృపేన్‌ చక్రవర్తి, సరోజ్‌ ముఖర్జీ, విఎస్‌ అచ్యుతానందన్‌తో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 70 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
13వ మహాసభ : 1988 డిసెంబర్‌ 27 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ప్రధాన కార్యదర్శిగా నాలుగో సారి ఎన్నికయ్యారు. మాకినేని బసవపున్నయ్య, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, సమర్‌ ముఖర్జీ, ఇ బాలానందన్‌, బిటి రణదివె, జ్యోతిబసు, నృపేన్‌ చక్రవర్తి, సరోజ్‌ ముఖర్జీ, వీఎస్‌ అచ్యుతా నందన్‌, ఏ నల్లశివన్‌, లావుబాల గంగాధర్‌రావులతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 70 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది. ఐదుగురితో సెంట్రల్‌ సెక్రటరియేట్‌ ఏర్పడింది.
14వ మహాసభ : 1992 జనవరి 3-10 తేదీలలో తమిళ నాడులోని మద్రాసు పట్టణంలో జరిగింది. హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నృపేన్‌ చక్రవర్తి, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, ఇ బాలానందన్‌, జ్యోతి బసు, మాకినేని బసవపున్నయ్య, వీఎస్‌ అచ్యుతానందన్‌, ఏ నల్లశివన్‌, లావు బాలగంగాధర్‌రావు, ఇకే నయనార్‌, సీతారాం ఏచూరీ, ప్రకాశ్‌కరత్‌, ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై, బినయకృష్ణ చౌదరి, సునిల్‌మైత్రా, పి. రామచంద్రన్‌, శైలేన్‌ దాస్‌ గుప్తాలతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 63 మందితో కేంద్ర కమిటీ ఎన్నికైంది.
15వ మహాసభ : 1995 ఏప్రిల్‌ 2 నుంచి 8 వరకు పంజాబ్‌లోని చండీఘడ్‌లో జరిగింది. హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, ఇ బాలానందన్‌, జ్యోతిబసు, విఎస్‌ అచ్యుతానందన్‌, ఏ నల్లశివన్‌, లావు బాలగంగాధర్‌రావు, ఇకే నయనార్‌, సీతారాం ఏచూరీ, ప్రకాశ్‌కరత్‌, ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై, బినయకృష్ణ చౌదరి, సునిల్‌మైత్రా, పి. రామచంద్రన్‌, శైలేన్‌ దాస్‌ గుప్తా, మోటూరు హనుమంతరావులతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 71 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
16వ మహాసభ : 1998 అక్టోబర్‌ 5 నుంచి 11వ తేదీలలో పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో జరిగింది. హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇ బాలా నందన్‌, జ్యోతిబసు, విఎస్‌ అచ్యుతానందన్‌, ఇకె నయనార్‌, సీతారాం ఏచూరీ, ప్రకాశ్‌కరత్‌, ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై, బినయకృష్ణ చౌదరి, పి. రామచంద్రన్‌, శైలేన్‌ దాస్‌ గుప్తా, మోటూరు హనుమంతరావు, ఆర్‌.ఉమానాధ్‌లతో పొలిట్‌ బ్యూరో ఏర్పడింది. 75 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
17వ మహాసభ : 2002 మార్చి 19-24 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో జరిగింది. హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ నాలుగోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇ బాలానందన్‌, జ్యోతిబసు, విఎస్‌ అచ్యుతానందన్‌, ఇకె నయనార్‌, సీతారాం ఏచూరీ, ఎస్‌.రామచంద్రన్‌పిళ్లై, ప్రకాశ్‌కరత్‌, పి.రామచంద్రన్‌, ఆర్‌.ఉమానాధ్‌, మాణిక్‌సర్కార్‌, బిమన్‌బసు, ఎంకె పాంథే, అనిల్‌బిశ్వాస్‌, పినరరు విజయన్‌, బుద్ధదేవ్‌ భట్టాచార్య, కొరటాల సత్యనారాయణలతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 77 మందితో కేంద్ర కమిటీ ఏర్పడింది.
18వ మహాసభ : 2005 ఏప్రిల్‌ 6-11వ తేదీలలో న్యూఢిల్లీలో జరిగింది. ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్‌ ప్రకాశ్‌కరత్‌ ఎన్నికయ్యారు. జ్యోతిబసు, వీఎస్‌ అచ్యుతానందన్‌, సీతారాం ఏచూరీ, రామచంద్రన్‌ పిళ్లై, ఆర్‌.ఉమానాధ్‌, మాణిక్‌ సర్కార్‌, బిమన్‌బసు, అనిల్‌బిశ్వాస్‌, ఎంకె పాంథే, పినరరు విజయన్‌, బుద్ధదేవ్‌ భట్టాచార్య, కె. వరదరాజన్‌, బివి రాఘవులు, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌, బృందాకరత్‌, చిత్తబ్రత మజుందార్‌లతో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 77 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు.
19వ మహాసభ : 2008 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 3 వరకు తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగింది. ప్రధాన కార్య దర్శిగా ప్రకాశ్‌కరత్‌ తిరిగి ఎన్నికయ్యారు. నిరుపమసేన్‌, విఎస్‌ అచ్యుతానందన్‌, సీతారాం ఏచూరీ, ఎస్‌. రామచం ద్రన్‌ పిళ్లై, మాణిక్‌సర్కార్‌, బిమన్‌బసు, ఎంకె పాంథే, పినరరు విజయన్‌, బుద్ధదేవ్‌ భట్టాచార్య, కె.వరదరాజన్‌, బివి రాఘవులు, బృందాకరత్‌, మహ్మద్‌ అమీన్‌, కె.బాల కృష్ణన్‌, జ్యోతిబసు(ప్రత్యేక ఆహ్వానితులు)తో పొలిట్‌బ్యూరో ఏర్పడింది. 87 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు.
20వ మహాసభ : 2012 ఏప్రిల్‌ 4-9 తేదీలలో కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. ప్రకాశ్‌కరత్‌ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. నిరుపమ్‌సేన్‌, సీతారాం ఏచూరీ, రామచంద్రన్‌పిళ్లై, మాణిక్‌సర్కార్‌, బిమన్‌బసు, పినరరు విజయన్‌, బుద్ధదేవ్‌ భట్టాచార్య, కె.వరదరాజన్‌, బివి రాఘవులు, బృందాకరత్‌, మహ్మద్‌ అమీన్‌, కె.బాలకృష్ణన్‌, ఎంఏ బేబీ, ఏకె పద్మనాభన్‌ పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఎన్నికయ్యారు. 89 మందితో కేంద్ర కమిటీ ఎన్నికైంది.
21వ మహాసభ : 2015 ఏప్రిల్‌ 14-19 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగింది. ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీ ఎన్నికయ్యారు. ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై, ఎంఏ బేబీ, బీవీ రాఘవులు, మాణిక్‌ సర్కార్‌, పినరరు విజయన్‌, బృందాకరత్‌, ప్రకాశ్‌కరత్‌, మహ్మద్‌ సలీం, బిమన్‌ బసు, కె.బాలకృష్ణన్‌, సూర్యకాంత్‌ మిశ్రా, ఏకె పద్మనాభన్‌, హన్నన్‌మొల్లా, సుభాషిణీ అలీ, పి. రామకృష్ణన్‌లతో పొలిట్‌బ్యూరో ఎన్నికైంది. కేంద్ర కమిటీ 91 మందితో ఎన్నికైంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

హైదరాబాద్ మహాసభల చైతన్యం 1964 ను గుర్తు చేస్తుంది:విఎస్

మహాసభ స్ఫూర్తితో ముందుకు..

ఎర్ర సైన్యం

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా ఏచూరి

జజ్జనకరి జనారే.. డప్పుల జాతరే..

ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వానికి సంఘీభావం

విద్యను వ్యాపారంగా మార్చేందుకు బీజేపీ యత్నం

పాలస్తీనాకు మద్దతుగా మహాసభ తీర్మానం

సీపీఐ(ఎం) నేతలు ఏం మాట్లాడారు ?

మోడీ కో హఠావ్‌ దేశ్‌ బచావ్‌...

నికరంగా పోరాడుతాం... నిజాయితీగా నిలదీస్తాం!

బీజేపీని ప్రజలే గద్దె దింపుతారు

సమయం, సవాల్‌ ప్రమాదకరంగా ఉంది

మహసభల్లో సంక్లిష్ట రాజకీయాలపై చర్చ

ఎర్రజెండాతోనే... తెలంగాణలో ప్రజారాజ్యం

ఎర్రజెండా అండనుండగా.. దండు నడపరా!

బీజేపీ సర్కార్ నేరస్థుల రక్షకులు : బృందా

తెలంగాణ వచ్చింది? ఏమిచ్చింది? : తమ్మినేని

మోడీ కలలు కనటం మానుకో : బృందాకరత్

తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం :తమ్మినేని వీరభద్రం

తెలంగాణ లో ఎర్రజెండా రాజ్యం రావాలి : తమ్మినేని వీరభద్రం

ఆర్ఎస్ ఎస్ కను సన్నల్లో బీజేపీ నడుస్తోంది : మాణిక్ స‌ర్కా‌ర్‌

బీజేపీవి మతతత్వ రాజకీయాలు : పినరాయి

సామాజిక భద్రత కోసం కేరళ ప్రభుత్వం పనిచేస్తోంది : కేరళ సీఎం పినరాయి

సీపీఐ(ఎం) భారీ బహిరంగ సభ లైవ్‌

మోడీని గద్దెనుండి దింపుతామని సీపీఎం వాగ్దానం : ఏచూరి

మళ్లీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు : సీతారాం ఏచూరి

బీ.వీ రాఘవులు అధ్యక్షతన పొలిట్ బ్యూరో 'రెడ్ సెల్యూట్' ..

సరూర్ నగర్ చేరుకున్న ఎర్ర కవాతు..

సభా ప్రాంగణానికి చేరుకున్న మాణిక్ సర్కార్, కేరళ సీఎం

సీపీఐ(ఎం) మహాసభకు పోటెత్తిన జనం..

సీపీఎం బహిరంగ సభ లైవ్‌

95 మందితో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ (పూర్తి వివరాలు)

సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ‌లోకి నాగయ్య, కంట్రోల్ కమీషన్ లోకి జి రాములు

సీసీఎం బహిరంగ సభ...భారీ బందోబస్తు

ఉన్నత విద్యపై జరుగుతున్న దాడులపై సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం

ఐదుగురు సభ్యులతో సిపిఐ(ఎం)కేంద్ర కంట్రోల్ కమీషన్

17మందితో సిపిఐ(ఎం)‌ పొలిట్ బ్యూరో వివరాలు..

సిపిఐ(ఎం) కేంద్రకమిటీ లోకి తెలంగాణ నుండి నలుగురు

17మందితో సిపిఐ(ఎం)‌ పొలిట్ బ్యూరో...

మహాసభలో అగ్రనేతలు ప్రసంగాలు

సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీ ఏకగ్రీవం

95 మందితో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

పాలస్తీనా సమస్యపై సిపిఐ(ఎం) మహాసభలో తీర్మానం

సీపీఎం కళాకారుల డప్పు ప్రదర్శన.. (ఫోటో గ్యాలరీ)

సిపిఐ(ఎం)‌ మహాసభల ప్రాంగాణంలో కళాకారుల కోలాహలం

సరూర్‌నగర్‌ స్టేడియంలో సీపీఎం భారీ బహిరంగ సభ

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

సిపిఐ(ఎం) మహాసభలు - నవతెలంగాణ ప్రింట్(22 ఎప్రియల్) కవరేజ్

వికలాంగుల హక్కుల చట్టాల అమలుకు పోరాటం

మహిళా బిల్లుకు బీజేపీ ద్రోహం

నిన్న గోరక్షక్‌.. నేడు రేపిస్టు రక్షక్‌

కేరళ పాలన.. అన్నింటా ఆదర్శం

దేశానికి దశ, దిశ, నిర్దేశం

తీవ్రవాదం పీచమణిచాం

రుచికిరుచీ.. శుచికిశుచీ..

ప్రజల కోసమే పార్టీ

ఐక్య ఉద్యమాలతోనే..

జలియన్‌వాలాబాగ్‌కు నూరేండ్లు

బతుకుదెరువు

ఎస్సీ, ఎస్టీ‌ అట్రాసిటీ‌ చట్టం, దళితులపై దాడులపై సిపిఐ(ఎం)‌ తీర్మానం

జలియన్ వాలాబాగ్ స్మృతిలో సిపిఐ(ఎం)‌ మహాసభ తీర్మానం

ఎస్సీ, ఎస్టీ‌ అట్రాసిటీ‌ చట్టం, దళితులపై దాడులపై సిపిఐ(ఎం)‌ తీర్మానం

జలియన్ వాలాబాగ్ స్మృతిలో సిపిఐ(ఎం)‌ మహాసభ తీర్మానం

సిపిఐ(ఎం) రాజకీయ తీర్మానం పై స్పష్టతనిచ్చిన బృందాకారత్

సిపిఐ(ఎం)‌ మహాసభల్లో మూడు తీర్మానాలు ఆమోదం

సిపిఐ(ఎం)‌ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర నాయకత్వం

బీజేపీని గద్దె దించటమే సీపీఎం ప్రధాన లక్ష్యం: బృందాకరత్

మాది మిస్డ్ కాల్ మెంబర్ షిప్ కాదు : బృందా కరత్

మహిళా హక్కుల తీర్మానానికి మహాసభ ఆమోదం : బృందకరత్

సిపిఐ(ఎం) మహాసభల్లో తెలంగాణ మహిళా ప్రతినిధులు

భారత సీపీఐ(ఎం) మహాసభలకు క్యూ‌బా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం

భారత సీపీఐ(ఎం) మహాసభలకు వెనిజులా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం

భారత సీపీఐ(ఎం) మహాసభలకు చైనా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం

కార్మిక హక్కులను హరించే నోటిఫికేషన్లు ఉపసంహరించాలి

సిరియాపై దురాక్రమణకు అమెరికా, నాటో బరితెగింపు

'మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌' ర్యాలీకి సీపీఐ (ఎం) మద్దతు

త్రిపురలో బీభత్సకాండను తిప్పికొట్టాలి

15వ ఆర్థిక సంఘ పరిశీలనాంశాలు సమాఖ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు

సిపిఐ(ఎం) మహాసభలు - నవతెలంగాణ ప్రింట్(21 ఎప్రియల్) కవరేజ్

కాంగ్రెస్‌తో పొత్తు లేదు

సోషల్‌ మీడియాపై ఆంక్షలేల?

సిరియాపై దురాక్రమణకు అమెరికా, నాటో బరితెగింపు

కార్మికహక్కుల్ని కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం

విమర్శలోనూ హిందూ, పెత్తందారీ సంస్కృతి

15వ ఆర్థిక సంఘం విధి విధానాలు సమాఖ్య వ్యవస్థపై దాడి

'మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌' ర్యాలీకి సీపీఐ (ఎం) మద్దతు

The CPI(M) 22nd Congress adopted the main Political Resolution

ఏకగ్రీవంగా సిపిఐ(ఎం) రాజకీయ తీర్మానం ఆమోదం

మూడోరోజు సీపీఎం జాతీయ మహాసభలు (ఫోటో గ్యాలరీ)

సిపిఐ(ఎం) నిర్మాణ నివేదిక ప్రవేశపెట్టిన రామచంద్రన్ పిళ్లై

నిర్బంధాల్ని తట్టుకుని ముందుకు..

ప్రజలు శాంతి కోరుకుంటున్నారు:సిపిఐ(ఎం) కాశ్మీర్ కార్యదర్శి తరిగామి

సీపీఎం 22వ అఖిలభారత మహాసభలు (ఫోటో గ్యాలరీ)

బీజేపీని ఓడించేందుకు చర్యలు :కరత్

పార్టీలో విభేదాలున్నాయన్నది భ్రమే : ప్రకాశ్ కారత్

సీపీఎం జాతీయ మహాసభలు..కీలక అజెండా...

సిపిఐ(ఎం)‌మహాసభల్లో మూడవ రోజు తీర్మానాలు

మూడో రోజు కోనసాగుతున్న సీపీఎం జాతీయ మహసభలు (ఫోటో గ్యాలరీ)

అంతర్గత ప్రజాస్వామ్యమే మా బలం

ముసాయిదాకు రికార్డు స్థాయిలో సవరణలు

కిసాన్‌ లాంగ్‌మార్చ్‌ మహా స్ఫూర్తి

సాంస్కృతిక రంగంపై దృష్టి

నిర్బంధాల్ని తట్టుకుని ముందుకు..

ది కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ మహారాష్ట్ర పుస్తకావిష్కరణ

ఎందులోనూ... గుజరాత్‌ మోడల్‌ కాదు

ప్రజలు శాంతి కోరుకుంటున్నారు

కమ్యూనిస్టు పార్టీల సంఘీభావం

పెచ్చరిల్లుతున్న లైంగిక హింస

బీజేపీ పాలనలో మరింత దాడులు : సుభాషిణి ఆలీ

సిపిఐ(ఎం) అఖిలభారత మహాసభలో థింసా కళాకారుల నృత్యం

కొనసాగుతున్న సిపిఎం జాతీయ మహాసభలు

జస్టీస్ లోయ కేసు దర్యాప్తు పై సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం

జస్టీస్ లోయ కేసు దర్యాప్తు పై సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం

సిపిఐ(ఎం)‌ మహాసభలలో రాజకీయ ముసాయిదాపై కొనసాగుతున్న చర్చలు

జస్టిస్ లోయా మృతిపై సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం : ఏచూరి

ఎన్నికల పొత్తుపై స్పష్టతనిచ్చిన ఏచూరి

సిపిఐ(ఎం) మహాసభలు - నవతెలంగాణ ప్రింట్(19 ఎప్రియల్) కవరేజ్

రెండో రోజు కొనసాగుతున్న సిపిఎం జాతీయ మహాసభలు

పేదరికం నుంచి రాజకీయాల్లోకి..

రక్షణ లేని మోడీ ఏలుబడి

వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల బలోపేతమే ప్రత్యామ్నాయం

అమరవీరులకు నివాళి

ఉత్సాహ ప్రచారం.. ఊరూరా నినాదం

పెరిగిన మహిళా ప్రాతినిధ్యం

చరిత్రను తిరగరాసేది పోరాటాలే..

మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పుపై సిపిఐ(ఎం)‌ మహాసభలో తీర్మానం

మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పుపై సిపిఐ(ఎం)‌ మహాసభలో తీర్మానం

సిపిఐ(ఎం) రాజకీయ ముసాయిదా ప్రవేశపెట్టిన కారత్

బిజెపి పాలనలో పెరిగిన నియంతృత్వ దాడులు: ఏచూరి

మహాసభల్లో ఎమ్మెల్యే తరిగామి...

అమరవీరులకు సిపిఐ(ఎం)‌ అగ్ర నాయకత్వం నివాళి (చిత్రమాలిక)...

సిపిఐ(ఎం)‌ మహాసభల ప్రతినిధుల సభకు వివిధ కమిటీల ఎన్నిక

ప్రారంభమైన సిపిఐ(ఎం)‌ ప్రతినిధులసభ

సీపీఎం 22వ మహాసభలు (ఫోటో గ్యాలరీ)

రెండు కోట్ల ఉద్యోగాలేవి : జీఆర్ శివశంకర్

మహాసభల్లో సీపీఐ ఎంఎల్ నేత...

తెలంగాణ సాయుధ పోరాటం నేటికీ మాకు స్ఫూర్తి : బివి.రాఘవులు

సిపిఐ(ఎం) మహాసభల్లో అధ్యక్షోపన్యసం చేసిన మాణిక్ సర్కార్

కమ్మ్యూనిస్ట్ వెటరన్స్ ను సన్మానించిన సిపిఐ(ఎం) మహాసభ

లెఫ్ట్‌ ఐక్యత ఇప్పుడు అవసరం : సురవరం సుధాకర్‌

సిపిఐ(ఎం)‌ మహాసభల్లో అమరవీరులకు నివాళిగా కళకారులు

సీపీఎం మహాసభల్లో సందేశం వినిపిస్తున్న మనోజ్‌ భట్టాచార్య

సిపిఐ(ఎం) మహాసభల్లో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన మాణిక్ సర్కార్

కథువా వంటి ఘటనలు దురదృష్టకరం: సీతారాం ఏచూరీ

సిపిఐ(ఎం) మహాసభల్లో రాఘవులు స్వాగతోపన్యసం

సీపీఐ(ఎం) 22వ మహాసభలు (లైవ్‌)

సీపీఎం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మల్లు స్వరాజ్యం

సిపిఎం మహాసభలు మరికొద్ది సేపట్లో...

నేటి నుంచి సీపీఐ (ఎం) మహాసభలు

మహాసభల్లో మతోన్మాదంపైనే రాజకీయ చర్చ

విస్తృతం...వినూత్నం

మహానగరం అరుణారుణం..

మహాసభలో మొత్తం 25 తీర్మానాలు..

ఆర్టీసీ కళ్యాణ మంటపం పరిసర ప్రాంతాలు అరుణవర్ణం

మహాసభలు-కార్యదర్శులు-కీలక నిర్ణయాలు

మహాసభ నిర్ణయాలు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయి...

ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు..

సామాజిక న్యాయం..ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం..

మతోన్మాదం, ప్రపంచీకరణల బంధం వీడదీయరానిది

మతోన్మాదం, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఉధృత పోరాటాలు

ప్రజాపోరాటాలు ప్రతిబింబించేలా సీపీఐ(ఎం) మహాసభలు

వేగంగా సీపీఐ(ఎం) మహాసభ ఏర్పాట్లు

మహాసభల నేపథ్యంలో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.