Mon January 19, 2015 06:51:29 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER

logo

ఐక్య ఉద్యమాలతోనే.. | Special Feature | CPI(M) 22nd Party Congress, Hyderabad | www.NavaTelangana.com

ఐక్య ఉద్యమాలతోనే..

Sun 22 Apr 05:52:09.891261 2018

-  రైతాంగ సమస్యలపై నిత్యం పోరాటాలు
-  ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా
''మోడీ సర్కారు మద్దతు హామీని అటకెక్కించింది. బీమా భరోసా కరువైంది. రుణమాఫీ సాధ్యం కాదంటూ చేతులెత్తేసింది. పెసల్‌ బీమా యోజన ఇన్సూరెన్స్‌ కంపెనీలకు దోచిపెట్టే పథకమని తేలింది. అంతిమంగా రైతు కంటక ప్రభుత్వంగా మారింది'' అని అఖిల భారత్‌ కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా విమర్శించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఐ(ఎం) 22వ అఖిల భారత మహాసభలకు హాజరైన ఆయన నవతెలంగాణ ప్రతినిధితో పలు విషయాలపై ముచ్చటించారు.
నవతెలంగాణ ప్రతినిధి- ఎమ్‌డీ అమీన్‌నగర్‌
దేశంలో వ్యవసాయ రంగ పరిస్థితులేంటీ?
రైతు ఆత్మహత్యలు పెరిగాయి. సాగు చేస్తే లాభం ఏమోగానీ కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి. దీంతో అన్నదాతలు సాగు వదిలి పట్టణాలకు వలసెళ్తున్నారు. యువత వ్యవసాయం వైపు రావట్లేదు. మరోవైపు ఎంజీఎన్‌ఆర్‌ఈపీ కూడా సరిగ్గా అమలు కావట్లేదు. దీంతో గ్రామీణ నిరుద్యోగం పెరుగుతున్నది. దీంతో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదముంది.
రైతులు ఏరకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు
ఏటా ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నది. మద్దతు ధర దక్కక రైతు నష్టపోతున్నాడు. ఎమ్‌ఎస్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల మేరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కిసాన్‌ సభ కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నది. రుణమాఫీ కాక 3.5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
పేద, చిన్న, మధ్య తరగతి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులే 70 శాతానికి పైగా ఉన్నారు. వారికి రుణ సదుపాయమందట్లేదు. వారు వడ్డీవ్యాపారులను ఆశ్రయి స్తున్నారు. ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. కరువు, విపత్తుల వల్ల పంటనష్టం వాటిల్లి చిన్న,సన్నకారు, కౌలు రైతులే ఎక్కువ నష్టపోతున్నారు. పసల్‌ బీమా యోజన పథకంలో రైతులు రూ.24వేల కోట్ల ప్రీమియం చెల్లిస్తే, కేవలం రూ.7 వేల కోట్లను మాత్రమే కేంద్రం చెల్లిస్తున్నది. అందులో మూడొంతులు పెద్ద ఇన్సూరెన్సు కంపెనీలకు వెళ్తున్నది. రైతులకు ఒరిగిందేమీ లేదు.
ఉద్యమాలు ఏవిధంగా జరిగాయి?
దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏఐకేఎస్‌ బృందాలు పర్యటించి సమస్యలను గుర్తించాయి. అనంతరం 2016లో 15 రైతాంగ డిమాండ్లపై దేశవ్యాప్త ప్రచారం చేశాం. కన్యాకుమారి, మిడుధనగర్‌, జమ్ము, కలకత్తాలలో ప్రారంభమైన నాలుగు రైతు యాత్రలు నెలపాటు 18 వేల కిలోమీటర్లు, 23 రాష్ట్రాలను చుట్టుముట్టి, లక్ష లాది మంది రైతాంగాన్ని కలుసుకొని సమస్యలను తెలుసుకున్నాం. 2016 నవంబర్‌ 24న ఢిల్లీకి చేరుకొని పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహిం చాం. రైతు సమస్యలను దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాం. మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై కిసాన్‌ సభ స్వతంత్రంగా పోరాడుతూనే...ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తున్నది. మధ్యప్రదేశ్‌లో మంద్‌సూర్‌లో రైతులపై బీజేపీ ప్రభుత్వం కాల్పులు జరిపి ఆరుగురు అన్నదాతల్ని పొట్టనబెట్టుకుంది. కిసాన్‌ సభ ప్రతినిధి బృందం అక్కడ ికెళ్లాక..మిగతా రైతుల సంఘాలూ వచ్చాయి. అక్కడ అన్ని సంఘాలూ కలిసి ఐక్య ఉద్యమాలకు ఆలోచన చేశాయి. సంఘాల మధ్య ఐక్యత లేకుండా ఉద్యమాన్ని విస్తృతం చేయలేం. మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన భూ ఆర్డినెన్స్‌ వ్యతిరేకంగా భూమి అధికార్‌ ఆందోళన్‌ నేతృత్వంలో క్షేత్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి వరకు ఆందోళన నిర్వహించాం. రైతు సమస్యలపై పోరాడేందుకు రెండు జాతీయ స్థాయి వేదికలను ఏర్పాటు చేశాం.
భవిష్యత్‌ కార్యచరణ ఏంటీ?
మే 23నాటికి మోడీ ప్రభుత్వ అధికారంలోకొచ్చి నాలుగేండ్లు కావస్తోంది. మోడీ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపుతూ మే 23న రైతు సంఘాలన్నీ ఐక్యంగా జన ఏక్తా జన అధికార్‌ అందోళన్‌ నేతృత్వంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ర్యాలీలు నిర్వహించనున్నాం. ఏడు డిమాండ్లతో కిసాన్‌ సభ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పది కోట్లు సంతకాలు సేకరించి ప్రధానికి అందజేస్తాం. ఆగస్టు9న రైతు శత్రవు ''బీజేపీ క్విట్‌ ఇండియా'' పేరుతో 300 జిల్లాల్లో జైలోభరో నిర్వహిస్తాం. సెప్టెంబర్‌ 5న పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహించనున్నాం.

ఐక్య ఉద్యమాలతోనే..

-  రైతాంగ సమస్యలపై నిత్యం పోరాటాలు
-  ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా
''మోడీ సర్కారు మద్దతు హామీని అటకెక్కించింది. బీమా భరోసా కరువైంది. రుణమాఫీ సాధ్యం కాదంటూ చేతులెత్తేసింది. పెసల్‌ బీమా యోజన ఇన్సూరెన్స్‌ కంపెనీలకు దోచిపెట్టే పథకమని తేలింది. అంతిమంగా రైతు కంటక ప్రభుత్వంగా మారింది'' అని అఖిల భారత్‌ కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా విమర్శించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఐ(ఎం) 22వ అఖిల భారత మహాసభలకు హాజరైన ఆయన నవతెలంగాణ ప్రతినిధితో పలు విషయాలపై ముచ్చటించారు.
నవతెలంగాణ ప్రతినిధి- ఎమ్‌డీ అమీన్‌నగర్‌
దేశంలో వ్యవసాయ రంగ పరిస్థితులేంటీ?
రైతు ఆత్మహత్యలు పెరిగాయి. సాగు చేస్తే లాభం ఏమోగానీ కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి. దీంతో అన్నదాతలు సాగు వదిలి పట్టణాలకు వలసెళ్తున్నారు. యువత వ్యవసాయం వైపు రావట్లేదు. మరోవైపు ఎంజీఎన్‌ఆర్‌ఈపీ కూడా సరిగ్గా అమలు కావట్లేదు. దీంతో గ్రామీణ నిరుద్యోగం పెరుగుతున్నది. దీంతో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదముంది.
రైతులు ఏరకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు
ఏటా ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నది. మద్దతు ధర దక్కక రైతు నష్టపోతున్నాడు. ఎమ్‌ఎస్‌ స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల మేరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కిసాన్‌ సభ కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నది. రుణమాఫీ కాక 3.5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
పేద, చిన్న, మధ్య తరగతి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులే 70 శాతానికి పైగా ఉన్నారు. వారికి రుణ సదుపాయమందట్లేదు. వారు వడ్డీవ్యాపారులను ఆశ్రయి స్తున్నారు. ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. కరువు, విపత్తుల వల్ల పంటనష్టం వాటిల్లి చిన్న,సన్నకారు, కౌలు రైతులే ఎక్కువ నష్టపోతున్నారు. పసల్‌ బీమా యోజన పథకంలో రైతులు రూ.24వేల కోట్ల ప్రీమియం చెల్లిస్తే, కేవలం రూ.7 వేల కోట్లను మాత్రమే కేంద్రం చెల్లిస్తున్నది. అందులో మూడొంతులు పెద్ద ఇన్సూరెన్సు కంపెనీలకు వెళ్తున్నది. రైతులకు ఒరిగిందేమీ లేదు.
ఉద్యమాలు ఏవిధంగా జరిగాయి?
దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏఐకేఎస్‌ బృందాలు పర్యటించి సమస్యలను గుర్తించాయి. అనంతరం 2016లో 15 రైతాంగ డిమాండ్లపై దేశవ్యాప్త ప్రచారం చేశాం. కన్యాకుమారి, మిడుధనగర్‌, జమ్ము, కలకత్తాలలో ప్రారంభమైన నాలుగు రైతు యాత్రలు నెలపాటు 18 వేల కిలోమీటర్లు, 23 రాష్ట్రాలను చుట్టుముట్టి, లక్ష లాది మంది రైతాంగాన్ని కలుసుకొని సమస్యలను తెలుసుకున్నాం. 2016 నవంబర్‌ 24న ఢిల్లీకి చేరుకొని పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహిం చాం. రైతు సమస్యలను దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాం. మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై కిసాన్‌ సభ స్వతంత్రంగా పోరాడుతూనే...ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తున్నది. మధ్యప్రదేశ్‌లో మంద్‌సూర్‌లో రైతులపై బీజేపీ ప్రభుత్వం కాల్పులు జరిపి ఆరుగురు అన్నదాతల్ని పొట్టనబెట్టుకుంది. కిసాన్‌ సభ ప్రతినిధి బృందం అక్కడ ికెళ్లాక..మిగతా రైతుల సంఘాలూ వచ్చాయి. అక్కడ అన్ని సంఘాలూ కలిసి ఐక్య ఉద్యమాలకు ఆలోచన చేశాయి. సంఘాల మధ్య ఐక్యత లేకుండా ఉద్యమాన్ని విస్తృతం చేయలేం. మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన భూ ఆర్డినెన్స్‌ వ్యతిరేకంగా భూమి అధికార్‌ ఆందోళన్‌ నేతృత్వంలో క్షేత్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి వరకు ఆందోళన నిర్వహించాం. రైతు సమస్యలపై పోరాడేందుకు రెండు జాతీయ స్థాయి వేదికలను ఏర్పాటు చేశాం.
భవిష్యత్‌ కార్యచరణ ఏంటీ?
మే 23నాటికి మోడీ ప్రభుత్వ అధికారంలోకొచ్చి నాలుగేండ్లు కావస్తోంది. మోడీ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపుతూ మే 23న రైతు సంఘాలన్నీ ఐక్యంగా జన ఏక్తా జన అధికార్‌ అందోళన్‌ నేతృత్వంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ర్యాలీలు నిర్వహించనున్నాం. ఏడు డిమాండ్లతో కిసాన్‌ సభ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పది కోట్లు సంతకాలు సేకరించి ప్రధానికి అందజేస్తాం. ఆగస్టు9న రైతు శత్రవు ''బీజేపీ క్విట్‌ ఇండియా'' పేరుతో 300 జిల్లాల్లో జైలోభరో నిర్వహిస్తాం. సెప్టెంబర్‌ 5న పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహించనున్నాం.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

హైదరాబాద్ మహాసభల చైతన్యం 1964 ను గుర్తు చేస్తుంది:విఎస్

మహాసభ స్ఫూర్తితో ముందుకు..

ఎర్ర సైన్యం

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా ఏచూరి

జజ్జనకరి జనారే.. డప్పుల జాతరే..

ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వానికి సంఘీభావం

విద్యను వ్యాపారంగా మార్చేందుకు బీజేపీ యత్నం

పాలస్తీనాకు మద్దతుగా మహాసభ తీర్మానం

సీపీఐ(ఎం) నేతలు ఏం మాట్లాడారు ?

మోడీ కో హఠావ్‌ దేశ్‌ బచావ్‌...

నికరంగా పోరాడుతాం... నిజాయితీగా నిలదీస్తాం!

బీజేపీని ప్రజలే గద్దె దింపుతారు

సమయం, సవాల్‌ ప్రమాదకరంగా ఉంది

మహసభల్లో సంక్లిష్ట రాజకీయాలపై చర్చ

ఎర్రజెండాతోనే... తెలంగాణలో ప్రజారాజ్యం

ఎర్రజెండా అండనుండగా.. దండు నడపరా!

బీజేపీ సర్కార్ నేరస్థుల రక్షకులు : బృందా

తెలంగాణ వచ్చింది? ఏమిచ్చింది? : తమ్మినేని

మోడీ కలలు కనటం మానుకో : బృందాకరత్

తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం :తమ్మినేని వీరభద్రం

తెలంగాణ లో ఎర్రజెండా రాజ్యం రావాలి : తమ్మినేని వీరభద్రం

ఆర్ఎస్ ఎస్ కను సన్నల్లో బీజేపీ నడుస్తోంది : మాణిక్ స‌ర్కా‌ర్‌

బీజేపీవి మతతత్వ రాజకీయాలు : పినరాయి

సామాజిక భద్రత కోసం కేరళ ప్రభుత్వం పనిచేస్తోంది : కేరళ సీఎం పినరాయి

సీపీఐ(ఎం) భారీ బహిరంగ సభ లైవ్‌

మోడీని గద్దెనుండి దింపుతామని సీపీఎం వాగ్దానం : ఏచూరి

మళ్లీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు : సీతారాం ఏచూరి

బీ.వీ రాఘవులు అధ్యక్షతన పొలిట్ బ్యూరో 'రెడ్ సెల్యూట్' ..

సరూర్ నగర్ చేరుకున్న ఎర్ర కవాతు..

సభా ప్రాంగణానికి చేరుకున్న మాణిక్ సర్కార్, కేరళ సీఎం

సీపీఐ(ఎం) మహాసభకు పోటెత్తిన జనం..

సీపీఎం బహిరంగ సభ లైవ్‌

95 మందితో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ (పూర్తి వివరాలు)

సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ‌లోకి నాగయ్య, కంట్రోల్ కమీషన్ లోకి జి రాములు

సీసీఎం బహిరంగ సభ...భారీ బందోబస్తు

ఉన్నత విద్యపై జరుగుతున్న దాడులపై సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం

ఐదుగురు సభ్యులతో సిపిఐ(ఎం)కేంద్ర కంట్రోల్ కమీషన్

17మందితో సిపిఐ(ఎం)‌ పొలిట్ బ్యూరో వివరాలు..

సిపిఐ(ఎం) కేంద్రకమిటీ లోకి తెలంగాణ నుండి నలుగురు

17మందితో సిపిఐ(ఎం)‌ పొలిట్ బ్యూరో...

మహాసభలో అగ్రనేతలు ప్రసంగాలు

సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీ ఏకగ్రీవం

95 మందితో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

పాలస్తీనా సమస్యపై సిపిఐ(ఎం) మహాసభలో తీర్మానం

సీపీఎం కళాకారుల డప్పు ప్రదర్శన.. (ఫోటో గ్యాలరీ)

సిపిఐ(ఎం)‌ మహాసభల ప్రాంగాణంలో కళాకారుల కోలాహలం

సరూర్‌నగర్‌ స్టేడియంలో సీపీఎం భారీ బహిరంగ సభ

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

సిపిఐ(ఎం) మహాసభలు - నవతెలంగాణ ప్రింట్(22 ఎప్రియల్) కవరేజ్

వికలాంగుల హక్కుల చట్టాల అమలుకు పోరాటం

మహిళా బిల్లుకు బీజేపీ ద్రోహం

నిన్న గోరక్షక్‌.. నేడు రేపిస్టు రక్షక్‌

కేరళ పాలన.. అన్నింటా ఆదర్శం

దేశానికి దశ, దిశ, నిర్దేశం

తీవ్రవాదం పీచమణిచాం

రుచికిరుచీ.. శుచికిశుచీ..

ప్రజల కోసమే పార్టీ

ఐక్య ఉద్యమాలతోనే..

జలియన్‌వాలాబాగ్‌కు నూరేండ్లు

బతుకుదెరువు

ఎస్సీ, ఎస్టీ‌ అట్రాసిటీ‌ చట్టం, దళితులపై దాడులపై సిపిఐ(ఎం)‌ తీర్మానం

జలియన్ వాలాబాగ్ స్మృతిలో సిపిఐ(ఎం)‌ మహాసభ తీర్మానం

ఎస్సీ, ఎస్టీ‌ అట్రాసిటీ‌ చట్టం, దళితులపై దాడులపై సిపిఐ(ఎం)‌ తీర్మానం

జలియన్ వాలాబాగ్ స్మృతిలో సిపిఐ(ఎం)‌ మహాసభ తీర్మానం

సిపిఐ(ఎం) రాజకీయ తీర్మానం పై స్పష్టతనిచ్చిన బృందాకారత్

సిపిఐ(ఎం)‌ మహాసభల్లో మూడు తీర్మానాలు ఆమోదం

సిపిఐ(ఎం)‌ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర నాయకత్వం

బీజేపీని గద్దె దించటమే సీపీఎం ప్రధాన లక్ష్యం: బృందాకరత్

మాది మిస్డ్ కాల్ మెంబర్ షిప్ కాదు : బృందా కరత్

మహిళా హక్కుల తీర్మానానికి మహాసభ ఆమోదం : బృందకరత్

సిపిఐ(ఎం) మహాసభల్లో తెలంగాణ మహిళా ప్రతినిధులు

భారత సీపీఐ(ఎం) మహాసభలకు క్యూ‌బా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం

భారత సీపీఐ(ఎం) మహాసభలకు వెనిజులా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం

భారత సీపీఐ(ఎం) మహాసభలకు చైనా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం

కార్మిక హక్కులను హరించే నోటిఫికేషన్లు ఉపసంహరించాలి

సిరియాపై దురాక్రమణకు అమెరికా, నాటో బరితెగింపు

'మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌' ర్యాలీకి సీపీఐ (ఎం) మద్దతు

త్రిపురలో బీభత్సకాండను తిప్పికొట్టాలి

15వ ఆర్థిక సంఘ పరిశీలనాంశాలు సమాఖ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు

సిపిఐ(ఎం) మహాసభలు - నవతెలంగాణ ప్రింట్(21 ఎప్రియల్) కవరేజ్

కాంగ్రెస్‌తో పొత్తు లేదు

సోషల్‌ మీడియాపై ఆంక్షలేల?

సిరియాపై దురాక్రమణకు అమెరికా, నాటో బరితెగింపు

కార్మికహక్కుల్ని కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం

విమర్శలోనూ హిందూ, పెత్తందారీ సంస్కృతి

15వ ఆర్థిక సంఘం విధి విధానాలు సమాఖ్య వ్యవస్థపై దాడి

'మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌' ర్యాలీకి సీపీఐ (ఎం) మద్దతు

The CPI(M) 22nd Congress adopted the main Political Resolution

ఏకగ్రీవంగా సిపిఐ(ఎం) రాజకీయ తీర్మానం ఆమోదం

మూడోరోజు సీపీఎం జాతీయ మహాసభలు (ఫోటో గ్యాలరీ)

సిపిఐ(ఎం) నిర్మాణ నివేదిక ప్రవేశపెట్టిన రామచంద్రన్ పిళ్లై

నిర్బంధాల్ని తట్టుకుని ముందుకు..

ప్రజలు శాంతి కోరుకుంటున్నారు:సిపిఐ(ఎం) కాశ్మీర్ కార్యదర్శి తరిగామి

సీపీఎం 22వ అఖిలభారత మహాసభలు (ఫోటో గ్యాలరీ)

బీజేపీని ఓడించేందుకు చర్యలు :కరత్

పార్టీలో విభేదాలున్నాయన్నది భ్రమే : ప్రకాశ్ కారత్

సీపీఎం జాతీయ మహాసభలు..కీలక అజెండా...

సిపిఐ(ఎం)‌మహాసభల్లో మూడవ రోజు తీర్మానాలు

మూడో రోజు కోనసాగుతున్న సీపీఎం జాతీయ మహసభలు (ఫోటో గ్యాలరీ)

అంతర్గత ప్రజాస్వామ్యమే మా బలం

ముసాయిదాకు రికార్డు స్థాయిలో సవరణలు

కిసాన్‌ లాంగ్‌మార్చ్‌ మహా స్ఫూర్తి

సాంస్కృతిక రంగంపై దృష్టి

నిర్బంధాల్ని తట్టుకుని ముందుకు..

ది కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ మహారాష్ట్ర పుస్తకావిష్కరణ

ఎందులోనూ... గుజరాత్‌ మోడల్‌ కాదు

ప్రజలు శాంతి కోరుకుంటున్నారు

కమ్యూనిస్టు పార్టీల సంఘీభావం

పెచ్చరిల్లుతున్న లైంగిక హింస

బీజేపీ పాలనలో మరింత దాడులు : సుభాషిణి ఆలీ

సిపిఐ(ఎం) అఖిలభారత మహాసభలో థింసా కళాకారుల నృత్యం

కొనసాగుతున్న సిపిఎం జాతీయ మహాసభలు

జస్టీస్ లోయ కేసు దర్యాప్తు పై సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం

జస్టీస్ లోయ కేసు దర్యాప్తు పై సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం

సిపిఐ(ఎం)‌ మహాసభలలో రాజకీయ ముసాయిదాపై కొనసాగుతున్న చర్చలు

జస్టిస్ లోయా మృతిపై సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం : ఏచూరి

ఎన్నికల పొత్తుపై స్పష్టతనిచ్చిన ఏచూరి

సిపిఐ(ఎం) మహాసభలు - నవతెలంగాణ ప్రింట్(19 ఎప్రియల్) కవరేజ్

రెండో రోజు కొనసాగుతున్న సిపిఎం జాతీయ మహాసభలు

పేదరికం నుంచి రాజకీయాల్లోకి..

రక్షణ లేని మోడీ ఏలుబడి

వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల బలోపేతమే ప్రత్యామ్నాయం

అమరవీరులకు నివాళి

ఉత్సాహ ప్రచారం.. ఊరూరా నినాదం

పెరిగిన మహిళా ప్రాతినిధ్యం

చరిత్రను తిరగరాసేది పోరాటాలే..

మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పుపై సిపిఐ(ఎం)‌ మహాసభలో తీర్మానం

మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పుపై సిపిఐ(ఎం)‌ మహాసభలో తీర్మానం

సిపిఐ(ఎం) రాజకీయ ముసాయిదా ప్రవేశపెట్టిన కారత్

బిజెపి పాలనలో పెరిగిన నియంతృత్వ దాడులు: ఏచూరి

మహాసభల్లో ఎమ్మెల్యే తరిగామి...

అమరవీరులకు సిపిఐ(ఎం)‌ అగ్ర నాయకత్వం నివాళి (చిత్రమాలిక)...

సిపిఐ(ఎం)‌ మహాసభల ప్రతినిధుల సభకు వివిధ కమిటీల ఎన్నిక

ప్రారంభమైన సిపిఐ(ఎం)‌ ప్రతినిధులసభ

సీపీఎం 22వ మహాసభలు (ఫోటో గ్యాలరీ)

రెండు కోట్ల ఉద్యోగాలేవి : జీఆర్ శివశంకర్

మహాసభల్లో సీపీఐ ఎంఎల్ నేత...

తెలంగాణ సాయుధ పోరాటం నేటికీ మాకు స్ఫూర్తి : బివి.రాఘవులు

సిపిఐ(ఎం) మహాసభల్లో అధ్యక్షోపన్యసం చేసిన మాణిక్ సర్కార్

కమ్మ్యూనిస్ట్ వెటరన్స్ ను సన్మానించిన సిపిఐ(ఎం) మహాసభ

లెఫ్ట్‌ ఐక్యత ఇప్పుడు అవసరం : సురవరం సుధాకర్‌

సిపిఐ(ఎం)‌ మహాసభల్లో అమరవీరులకు నివాళిగా కళకారులు

సీపీఎం మహాసభల్లో సందేశం వినిపిస్తున్న మనోజ్‌ భట్టాచార్య

సిపిఐ(ఎం) మహాసభల్లో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన మాణిక్ సర్కార్

కథువా వంటి ఘటనలు దురదృష్టకరం: సీతారాం ఏచూరీ

సిపిఐ(ఎం) మహాసభల్లో రాఘవులు స్వాగతోపన్యసం

సీపీఐ(ఎం) 22వ మహాసభలు (లైవ్‌)

సీపీఎం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మల్లు స్వరాజ్యం

సిపిఎం మహాసభలు మరికొద్ది సేపట్లో...

నేటి నుంచి సీపీఐ (ఎం) మహాసభలు

మహాసభల్లో మతోన్మాదంపైనే రాజకీయ చర్చ

విస్తృతం...వినూత్నం

మహానగరం అరుణారుణం..

మహాసభలో మొత్తం 25 తీర్మానాలు..

ఆర్టీసీ కళ్యాణ మంటపం పరిసర ప్రాంతాలు అరుణవర్ణం

మహాసభలు-కార్యదర్శులు-కీలక నిర్ణయాలు

మహాసభ నిర్ణయాలు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయి...

ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు..

సామాజిక న్యాయం..ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం..

మతోన్మాదం, ప్రపంచీకరణల బంధం వీడదీయరానిది

మతోన్మాదం, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఉధృత పోరాటాలు

ప్రజాపోరాటాలు ప్రతిబింబించేలా సీపీఐ(ఎం) మహాసభలు

వేగంగా సీపీఐ(ఎం) మహాసభ ఏర్పాట్లు

మహాసభల నేపథ్యంలో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.