Sun 22 Apr 18:07:14.182784 2018
హైదరాబాద్ : సరూర్ నగర్ లోని సభా ప్రాంగణానికి రెడ్ షర్ట్ కవాతు చేరుకుంది. ఐదు వేలమందితో కొనసాగిన ఈ కవాతు సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉత్సాహ వాతావరణం మధ్య కవాతు సభ ప్రాంగణానికి చేరుకుంది. రెడ్ టీ షర్ట్ వాలంటీర్ల ఎర్రదండును సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి బృందాకరత్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మలక్ పేట టీవీ టవర్ నుండి కవాతుగా కొనసాగి సరూర్ నగర్ స్టేడియంకు చేరుకుంది. దీంతో అప్పటికే అరుణ వర్ణంగా వున్న స్టేడియం మరింత ఎరుపురంగుకు నంతరించుకుంది.